రైతులకు తెల్లబంగారమైన పత్తి కాసులు కురిపిస్తున్నది. పత్తి క్రయవిక్రయాలు ప్రారంభం నాటి నుంచి రోజురోజుకూ ధర ఊహిచని విధంగా పెరుగుతూ రైతుల్లో ఆశలు నింపుతున్నది
తెలంగాణలో మహిళా భద్రతకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేసి నేరాలు అదుపు చేస్తున్నదని, వారి భద్రతకు ఉమెన్ సేప్టీవింగ్తో పాటు పోలీసులు భద్రత కల్పిస్తున్నామని వికారాబాద్ ఎస్పీ కోటిరెడ్డి సూచించారు.
గ్రామాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని నిర్వాహకులకు అదనపు కలెక్టర్ రమేశ్ సూచించారు. బుధవారం మండలంలోని చండి గ్రామంలోని కొనుగోలు కేంద్రాన్ని ఎం పీపీ కల్లూరి హరికృష్�