సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నల్లజెండాలతో బైక్ర్యాలీలు, ప్రధాని శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం నిరసనల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న శ్రేణులు తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాప�
2018-19 వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లా రైతులకు పరిహారం పంట బీమా కింద 8925 మంది రైతులకు రూ.20 కోట్లు విడుదల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్�
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో టీఆర్ఎస్ ఆగ్రహ జ్వాల నల్ల జెండాలతో బైక్ ర్యాలీ బస్స్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్/ దుబ�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, ఫిబ్రవరి 9: ఉద్యమకారులను, యావత్తు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మా ట్లాడిన ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, వెంటనే తెలంగాణ ప్రజలకు మోదీ క్షే�
మెదక్, ఫిబ్రవరి 9 : గత ఏడాది నవంబర్ 2న మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫాజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూప�
రేపు గజ్వేల్కు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాక కొడకండ్ల స్టేషన్ వరకు అనుమతుల కోసం పరిశీలన సేఫ్టీ కమిషనర్, రైల్వే బోర్డు అనుమతులు పూర్తయితే అందుబాటులోకి ప్యాసింజరు రైలు ప్రయాణం కొడకండ్ల వరకు ట్రయల్ రన్ �
మనోహరాబాద్, ఫిబ్రవరి 9: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చ�
నంగునూరు/ జగదేవ్పూర్/కొండపాక/ మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ గాయత్రి అన్నారు. బుధవారం మిరుదొడ్డి టౌన్లోని ఆదర్శపాఠశాల/కళాశాలలో మాదకద్రవ్య�
దేవుళ్లు, రాజకీయ నాయకులు, ఆభరణాలతో పాటు ఆసక్తికర పేర్లతో పిలుపులు ఆకృతి, స్థలం, కల్లు రుచిని బట్టి నామధేయం గుర్తింపు కోసమే చెట్టుకో పేరంటున్న గీత కార్మికులు ధూళిమిట్ట, ఫిబ్రవరి 5;బంగారు బిందె, వజ్రం, ముత్యం
-మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని మెదక్, ఫిబ్రవరి 5 : విద్యార్థుల, యువత భవిష్యత్ నాశనం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మెదక్ ఎస్పీ రోహిణిప్రియదర్శిని అన్నారు. శనివారం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యం�
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 5: ఇటీవల మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరేళ్ల మల్లికార్జున్గౌడ్ తండ్రి మృతి చెందాడు. శనివారం మంత్రి హరీశ్రావు, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి, ఎమ్మెల�
నర్సాపూర్,ఫిబ్రవరి5: మత్తుపదార్థాల నిర్మూలన అందరి బాధ్యత అని సీఐ షేక్ లాల్ మదార్ పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలోని సమావేశ మందిరంలో గుడుంబా, గంజాయి, డ్రగ్స్ నిర్మూలనపై పో