మేడారం భక్తుల సౌకర్యానికి ఆర్టీసీ శ్రీకారం సంగారెడ్డి, ఫిబ్రవరి 11: ఆర్టీసీ కార్గో సేవలు ప్రారంభించి పార్సిల్ సేవలతో ఆర్టీసీ తనకంటూ ఓ ముద్ర వేసుకున్నది. ప్రస్తుతం మెదక్ రీజియన్ నుంచి మేడారం సమ్మక్క-సా�
కొండపాక, ఫిబ్రవరి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కొండపాక టీఆర్ఎస్ నాయకులు శుక్రవారం ఘన స్వాగతం పలికారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న విషయం స్థానిక నాయకులకు తెలియడంతో ఎమ్మెల్సీ కవితను స్థానిక �
పాపన్నపేట, ఫిబ్రవరి11 : మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో శుక్రవారం స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ 2021 పర్యవేక్షణ కేంద్ర బృందం సభ్యులు పర్యటించారు. మండల కేంద్రంతోపాటు నాగ్సాన్పల్లి గ్రామాలన
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో నిరసన కార్యక్రమాలు నల్లజెండాలతో బైక్ర్యాలీలు, ప్రధాని శవయాత్రలు, దిష్టిబొమ్మల దహనం నిరసనల్లో పెద్ద ఎత్తున్న పాల్గొన్న శ్రేణులు తెలంగాణ ప్రజలకు ప్రధాని క్షమాప�
2018-19 వరి పంట నష్టపోయిన సిద్దిపేట జిల్లా రైతులకు పరిహారం పంట బీమా కింద 8925 మంది రైతులకు రూ.20 కోట్లు విడుదల ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు సిద్దిపేట, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అన్�
మెదక్ ఎంపీ, టీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాకలో టీఆర్ఎస్ ఆగ్రహ జ్వాల నల్ల జెండాలతో బైక్ ర్యాలీ బస్స్టాండ్ వద్ద ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం దుబ్బాక టౌన్/ దుబ�
అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, ఫిబ్రవరి 9: ఉద్యమకారులను, యావత్తు తెలంగాణ సమాజాన్ని కించపరిచే విధంగా మా ట్లాడిన ప్రధాని మోదీకి దేశాన్ని పాలించే అర్హతలేదని, వెంటనే తెలంగాణ ప్రజలకు మోదీ క్షే�
మెదక్, ఫిబ్రవరి 9 : గత ఏడాది నవంబర్ 2న మెదక్ జిల్లా సరిహద్దులోని కాళ్లకల్ వద్ద ఆల్ఫాజోమ్ విక్రయిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద రూ.26లక్షల 55వేలు స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎక్సైజ్ శాఖ సూప�
రేపు గజ్వేల్కు రైల్వే సేఫ్టీ కమిషనర్ రాక కొడకండ్ల స్టేషన్ వరకు అనుమతుల కోసం పరిశీలన సేఫ్టీ కమిషనర్, రైల్వే బోర్డు అనుమతులు పూర్తయితే అందుబాటులోకి ప్యాసింజరు రైలు ప్రయాణం కొడకండ్ల వరకు ట్రయల్ రన్ �
మనోహరాబాద్, ఫిబ్రవరి 9: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుపై మోదీ చేసిన వ్యాఖ్యలు వెంటనే వెనక్కి తీసుకొని, తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్, మాజీ ఫుడ్స్ చ�
నంగునూరు/ జగదేవ్పూర్/కొండపాక/ మిరుదొడ్డి, ఫిబ్రవరి 9 : విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని మిరుదొడ్డి ఎక్సైజ్ సీఐ గాయత్రి అన్నారు. బుధవారం మిరుదొడ్డి టౌన్లోని ఆదర్శపాఠశాల/కళాశాలలో మాదకద్రవ్య�
దేవుళ్లు, రాజకీయ నాయకులు, ఆభరణాలతో పాటు ఆసక్తికర పేర్లతో పిలుపులు ఆకృతి, స్థలం, కల్లు రుచిని బట్టి నామధేయం గుర్తింపు కోసమే చెట్టుకో పేరంటున్న గీత కార్మికులు ధూళిమిట్ట, ఫిబ్రవరి 5;బంగారు బిందె, వజ్రం, ముత్యం