మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 27: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆ చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత అన్నారు. బాపూజీ జయంతిని పుస్కరించుకొని సోమవా�
మెదక్ జిల్లాలో ఎన్నో అవకాశాలు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, సెప్టెంబర్ 27: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా తీర్చిదిద్దే�
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అద్భుత పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తున్న పోచారం అభయారణ్యం ప్రకృతి సోయగాలకు నిలయం ఆహ్లాదపరుస్తున్న నర్సాపూర్ అర్బన్ పార్కు మంజీర, సింగూరు ప్�
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 26 : మెదక్ చర్చి ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు జరిగిన ప్రార్థనలో భక్తులు పాల్గొన్నారు. చర్చి గురువులు భక్తులను ఉద్దేశించి దైవ సందేశం చేశారు. ఏ�
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 26: తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ అని జడ్పీ చైర్పర్సన్ హేమలత అన్నారు. చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకొని జడ్పీ కార్యాలయంలో ఆదివారంఆమె చిత్ర పటానికి నివాళులర్పించారు. ఈ సంద�
కొల్చారం: సింగూరు నుంచి నీటి విడుదలతో వనదుర్గ ప్రాజెక్టు ఆదివారం పొంగి ప్రవహిస్తున్నది. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. దీంతో ప్రాజెక్టు నిండుకుండలా �
మెదక్ : సీఎం కేసీఆర్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్ఎస్లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం క
గుట్టపై పురాతన శివ, మల్లన్న ఆలయాలు రెండు నీటి గుండాల్లో పవిత్ర జలాలు గుట్టపై నుంచి కింది వరకు పాము రీతిలో క్వార్ట్ గీత కొత్త తెలంగాణ చరిత్ర బృందం పరిశోధనలో వెల్లడి మద్దూరు, సెప్టెంబర్ 25 : సిద్దిపేట జిల్ల
పెరిగిన నీటి వసతులతో అనుకూల వాతావరణం.. వృద్ధి చెందుతున్న తీరొక్క జీవజాలం అడవుల సంరక్షణతో పెరుగుతున్న వన్యప్రాణులు అడవి జంతువుల సంరక్షణతో సత్ఫలితాలు ఉమ్మడి మెదక్లో వెల్లివిరుస్తున్న ప్రకృతి అందాలు ఆహ�
మెదక్ మున్సిపాలిటీ : ప్రతి ఒక్కరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా నెహ్రూ యువక కేంద్రం, జిల్లా యువజన క్రీడల శాఖ సంయుక్త ఆ�
టేక్మాల్, సెప్టెంబర్ 24: యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలను వేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి రాంప్రసాద్ తెలిపారు. ఎలకుర్తిలో శుక్రవారం యాసంగి సాగు విధానంపై ఎలకుర్తి క్లస్టర్ పరిధిలోని రైతులకు అవగాహ�
మందుల తయారీలో ప్రముఖ పాత్ర అనారోగ్యాల నివారిని నిజాంపేట, సెప్టెంబర్ 24 : సీజనల్ పం డ్లతో ఆరోగ్యం చేకూరుతుంది. ముఖ్యంగా వానకాలం చివర శీతాకాలం ప్రారంభంలో సీతాఫలం విరివిరిగా కనిపిస్తాయి. రుచికి తీపితోపాటు