నర్సాపూర్ : 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీ సీఈవో వెంకట శైలేశ్ సూచించారు. ఆదివారం ఆయన మండల పరిధిలోని ఎల్లాపూర్, అచ్చంపేట్, మంతూర్ గ్రామ పంచాయతీల్లో ఏర్పాటు చేసిన కొవిడ�
మెదక్ మున్సిపాలిటీ : మెదక్ చర్చి భక్తులతో సందడిగా మారింది. ఆదివారం కావడంతో వందలాది మంది భక్తులు, పర్యాటకులు తరలి రావడంతో చర్చి ప్రాంగణమంతా కిటకిటలాడింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంట గంటకు జరిగిన ప్రత�
బొంతపల్లి వీరభద్రస్వామి ఆలయానికి సరికొత్త శోభ రూ.4.50కోట్లతో నిర్మాణ పనులు ప్రారంభం నలుదిక్కుల రాజగోపురాలు.. సాలారం.. ప్రాకారాలు.. భక్తుల విరాళాలతో చివరి దశకు పనులు కార్తీక మాసంలో ప్రారంభించేందుకు సన్నాహా�
మెదక్ : దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా జిల్లాలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవ పేరున వివిధ కార్యక్రమాలను ని�
మెదక్ : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా క�
సబ్సెంటర్లలో వ్యాక్సినేషన్ డీఎంహెచ్వో డాక్టర్ వెంకటేశ్వర్రావు మెదక్, సెప్టెంబర్ 17 : స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా రెండో రోజూ శుక్రవారం జిల్లాలో 224 96 మందికి టీకా వేసినట్లు డ�
ఎమ్మెల్యే మదన్రెడ్డి నర్సాపూర్,సెప్టెంబర్17: నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఈ నెల 20వ తేదీన ఎనిమిది మండలాల టీఆర్ఎస్ మండల కమిటీ నియామక సమావేశం ఉంటుందని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. నర్సాపూర్ ఎమ�
గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం వైద్యపరీక్షలకు వచ్చే గర్భిణులకు దవాఖాన వద్ద భోజన సదుపాయం ఆరోగ్యలక్ష్మితో గర్భిణులు, బాలింతలకు ప్రయోజనం టేక్మాల్, సెప్టెంబర్ 17: గ్రామీణ ప్రాంతాల్లో తల్లీబిడ్డల ఆరోగ�
అనుమతి లేని నిర్మాణాలపై మున్సిపల్ శాఖ నిఘా మున్సిపాలిటీల వారీగా డిస్ట్రిక్ట్ టాస్క్ఫోర్స్ త్వరలోనే వార్డుకో అధికారి నియామకానికి చర్యలు మెదక్ మున్సిపాలిటీ సెప్టెంబర్ 17: భవన నిర్మాణాలకు సులువుగా
మనోహరాబాద్ : గజ్వేల్ నియోజకవర్గంలో గ్రామ గ్రామాన టీఆర్ఎస్ పార్టీ మరింత బలోపేతం అవుతున్నదని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. తూప్రాన్ మండలంలోని ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామకమ�
మెదక్ : జిల్లాలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జనాన్నిజరిపేందుకు, శాంతి భద్రతలను కాపాడేందుకుగాను ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు మున్సిపల్ ప్రాంతాల్లో వైన్స్లు, బార్లు, కల్లు దుకాణాలు, కల్లు డిపోలను మూసివే
రామాయంపేట : టీకాపై ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దని, ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా తీసుకోవాలని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. శుక్రవారం ఆమె రామాయంపేటకు విచ్చేసి అక్కడ ఏర్పాటు చేసిన మూడు కొవిడ్ వ్య
మనోహరాబాద్ : అటవీశాతాన్ని పెంచడమే లక్ష్యంగా హరితహారం కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నదని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖర్గౌడ్ అన్నారు. తూప్రాన్�