ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి వర్గల్లో 6లక్షల 10వేల చేపపిల్లల పంపిణీ వర్గల్, సెప్టెంబర్ 30 : రాష్టంలో గ్రామీణ ఉపాధిని బలోపేతం చేయడమే కాకుండా కులవృత్తులకు ఆర్థిక స్వావలంబన కల్పించడం కోసం టీఆర్
హత్నూర : మత్స్యకారుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. గురువారం ఆయన హత్నూర, సికింద్లాపూర్, మంగాపూర్, కాసాల, బోర్పట్ల, రెడ్డిఖాన
సింగూరు ఐదు గేట్ల ద్వారా దిగువకు పరవళ్లు తొక్కుతున్న వరద మంజీరా గేట్లు ఎత్తి వేత పొంగిపొర్లుతున్న వనదుర్గా ప్రాజెక్టు జల దిగ్బంధంలోనే ఏడుపాయల ఆలయం ఉమ్మడి జిల్లాలో పారుతున్న వాగులు, వంకలు మత్తళ్లు దుంక�
మెదక్ జిల్లాలో 4,56,757 మందికి టీకా స్పెషల్ డ్రైవ్లో 1,76,253 మందికి వ్యాక్సిన్.. విస్తృత ప్రచారం చేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ మెదక్, సెప్టెంబర్ 29 : కరోనా నివారణ టీకా ప్రక్రియ మెదక్ జిల్లాలో వేగంగా సాగుతున్నది. �
ఏడుపాయల అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పాపన్నపేట, సెప్టెంబర్ 28 : జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో నదులు, చెరువులు పొంగిపొర్లుతున్నాయని, ప్�
మనోహరాబాద్ : ద్విచక్ర వాహనాన్ని టాటా ఎస్ వాహనం ఢీకొట్టిన ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శివ్వంపేట పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం జరిగింది. ఎస్ఐ రవికాం
లోతట్టు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయండి మెదక్, సెప్టెంబర్ 27 : భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు త
మెదక్ మున్సిపాలిటీ, సెప్టెంబర్ 27: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి.. తెలంగాణ తొలి ఉద్యమకారుడు ఆ చార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అని జడ్పీ చైర్పర్సన్ ర్యాకల హేమలత అన్నారు. బాపూజీ జయంతిని పుస్కరించుకొని సోమవా�
మెదక్ జిల్లాలో ఎన్నో అవకాశాలు అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ మెదక్, సెప్టెంబర్ 27: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా తీర్చిదిద్దే�
ప్రకృతి కాంతకు ఎన్నెన్ని హొయలో.. ఉమ్మడి మెదక్ జిల్లాలో అద్భుత పర్యాటక ప్రదేశాలు కనువిందు చేస్తున్న పోచారం అభయారణ్యం ప్రకృతి సోయగాలకు నిలయం ఆహ్లాదపరుస్తున్న నర్సాపూర్ అర్బన్ పార్కు మంజీర, సింగూరు ప్�