చిలిపిచెడ్,అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ విన
ఇంటి ముందే ‘తంగేడు పూల’ తళుకులు పల్లెనిండా పచ్చని తంగేడు వృక్షాలు ‘హరితహారం’తో తీరిన తంగేడు పూల సమస్య బతుకమ్మ అంటేనే పూల పండుగ.. ప్రకృతి సహజ సిద్ధమైన పూలతో మహిళలు బతుకమ్మను తయారు చేసి కొలుస్తారు. ఇందుకోస�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో వనదుర్గాభవానీ అమ్�
క్రైం న్యూస్ | అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుమెదక్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంనేడు ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించనున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిమెదక్, అక్టోబర్ 6 : కరోనా నేపథ్యంలో ప్రభుత�
రూపుమారుతున్న ప్రభుత్వ బడులుసకల వసతులతో పిల్లలకు చదువులుపెరుగుతున్న విద్యార్థుల సంఖ్యకొమురవెల్లి, అక్టోబర్ 6 : మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల అభివృద్ధికి పూర్వవిద్యార్థులతో పాటు గ్�
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డికాలనీలో బతుకమ్మ చీరెల పంపిణీఅమీన్పూర్, అక్టోబర్ 6: దసరా పండుగను పురస్కరించుకుని ప్రభుత్వం తరఫున బతుకమ్మ చీరెలు అందజేయడం ఆడబిడ్డలకు ఇచ్చే గౌరవం అని పటాన్చెరు ఎమ్మెల్య�
గజ్వేల్, అక్టోబర్ 6 : పోలీస్ సిబ్బంది వ్యక్తిగత ఆరోగ్యంతో పాటు, కుటుంబ సభ్యుల ఆరో గ్యంపై జాగ్రత్తగా వ్యవహరించాల ని గజ్వేల్ ఏసీపీ రమేశ్ సూచించారు. బుధవారం గజ్వేల్ పట్టణంలోని ఐ వోసీలో పోలీస్ కమిషనర్
ప్రతిరోజూ 300 మంది పేదలకు ఉచిత సిరిధాన్యాల భోజనంఆరు నెలలపాటు భోజనం పెడతాం – నిర్వాహకులు సత్తయ్యరామచంద్రాపురం, అక్టోబర్ 6 : ప్రజలకు ఆరోగ్యవంతమైన భోజనాన్ని అలవాటు చేసేందుకు కొల్లూరి వెంటమ్మ మెమోరియల్ ట్
నిమ్జ్లో ట్రైటాన్ పరిశ్రమ ప్రతినిధుల పర్యటనఝరాసంగం, అక్టోబర్ 6: సంగారెడ్డి జిల్లా ఝరాసగం మండలం బర్దీపూర్, ఎల్గొయి గ్రామాల శివారులో బుధవారం ట్రైటాన్ పరిశ్రమ ప్రతినిధులు పర్యటించారు. ఆ పరిశ్రమ ప్రతి�
మద్దూరు, అక్టోబర్6: అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా మద్దూ
ప్రమాదవశాత్తు సింగూరు ప్రాజెక్టులో పడిన ఇద్దరు యువకులు ఒకరిని కాపాడిన రెస్క్యూ టీం, పోలీసులు మరొకరు గల్లంతు గాలింపు చర్యలు చేపడుతున్న అధికారులు మునిపల్లి/పుల్కల్ రూరల్, అక్టోబర్ 3 : సింగూరు ప్రాజెక్ట