విత్తన భాండాగారాలుగా సీఎం దత్తత గ్రామాలు గ్రామాల్లో పంటలను పరిశీలించిన జిల్లా ఉద్యానవన అధికారి రామలక్ష్మి మర్కూక్, అక్టోబర్ 28 : వ్యవసాయ రంగంలో మార్పులను రైతులు అందిపుచ్చుకోవాలని విత్తనోత్పత్తి పంటల�
నిరంతర పర్యవేక్షణతో సత్ఫలితాలు జగదేవ్పూర్, అక్టోబర్ 28 : హరితహారం కార్యక్రమం అమలుతో ఆహ్లాదకర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకు ఏడు విడతలుగా సాగిన హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి నీ�
ఏడాది పొడవునా అనేక రకాల పంటలు సాగుచేస్తున్న దుష్యంత్రెడ్డి ఆదర్శంగా నిలుస్తున్న వైనం జాలపల్లిలో పలువురికి ఉపాధి అమెరికాలో ఉన్నత చదువులు చదివి అక్కడే సాఫ్ట్వేర్ ఉద్యోగం సాధించాడు. మంచి వేతనం, అనేక స�
Crime news | ట్రాక్టర్ బైక్ను ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన వెల్దుర్తి మండలం మండలం ఆరెగూడెం గ్రామ శివారు ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో గురువారం చోటుచేసుకుంది.
గంజాయి, మత్తుపదార్థాల నుంచి యువతను దూరం చేయాలి గంజాయి విక్రయాలపై ప్రత్యేక నిఘా మెదక్ అదనపు ఎస్పీ కృష్ణమూర్తి మెదక్ అర్బన్, అక్టోబర్ 27 : గంజాయి, మత్తు పదార్థాల నియంత్రణ వాటి నివారణకు తీసుకోవాల్సిన అంశ�
సామాన్యులను భయపెడుతున్న కూరగాయల ధరలు.. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు అదేబాటలో కూరగాయలు, నిత్యావసర సరుకులు.. రూ.వెయ్యికి చేరువైన సిలిండర్.. క్రమంగా తగ్గిన సబ్సిడీ చోద్యం చూస్తున్న బీజేపీ ప్రభుత్వం వ
రుణ వితరణ కార్యక్రమంలో మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, అక్టోబర్ 26 : ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులు అందించే రుణాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు ఆర్థ్ధికాభివృద్ధి సాధించాలని కలెక్టర్ హరీశ్ అన్నారు. �
నూనె గింజలు లతో అధిక ఆదాయం కూరగాయలు సాగు చేసుకోవచ్చు కొల్చారం, అక్టోబర్ 19 :యాసంగిలో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేయాలని ప్రభుత్వం చెబుతున్నది… ఊరూరా వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించారు
మనోహరాబాద్, అక్టోబర్ 25 : మండలంలోని కూచారం పారిశ్రామికవాడలో ఎస్వీ ఇన్సినేటర్స్ లిమిటెడ్ పేరిట నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు �
నర్సాపూర్, అక్టోబర్ 25 : నర్సాపూర్ అర్బన్ పార్కు అందాలు అద్భుతంగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం సభ్యులు కితాబు ఇచ్చారు. సోమవారం నర్సాపూర్ అర్బన్�