ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా.. వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమ పాడి పశువులతో అధిక లాభాలు రెండు ఎకరాల పొలంలో పశుగ్రాసం సాగు ఝరాసంగం, అక్టోబర్ 22: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉదోగ్యం కోసం ఎంతో మంది ఎదురు �
వన దుర్గమ్మ సన్నిధిలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి శాశ్వత ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే రూ.3.16 కోట్లతో చేపట్టనున్న పనులు దాతల సాయంతో కాటేజీల నిర్మాణానికి ప
మొబైల్ షాప్ | జిల్లా కేంద్రంలో విజయసాయి మొబైల్ షాప్లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాప్ తాళలు పగలగోట్టి 9 సెల్ఫోన్లు ఎత్తుఎళ్లిన్నట్లు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య శుక్రవారం తెలిపార�
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గ�
ఈనెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహణ బెంచీకి ఒక్కరే.. కొవిడ్ నిబంధనలు అమలు మెదక్ జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్
కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలు కొండముచ్చులను పెంచుతున్న యాజమాన్యాలు పరిశ్రమలో ఒక సభ్యుడి మాదిరిగా సంరక్షణ పౌష్టికాహారం అందజేత..ఫలిస్తున్న ప్రయత్నం గుమ్మడిదల, అక్టోబర్ 21 : కోతుల బెడద పర
ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదర�
Crime news | ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని ఆభరణాలను దోచుకుంటున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివరాలను మీడియాకు వె�
గంగాపూర్ అటవీ ప్రాంతం | హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.
మెదక్, అక్టోబర్ 20 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రె�
1991 డిసెంబర్ 19న రామవరంలో బాంబు పేలుళ్లలో ఎస్సై జాన్విల్సన్ సహా 15మంది మృతి హుస్నాబాద్ ఎస్సైగా విశేష సేవలు ఇప్పటికీ దుకాణాలు, ఇండ్లలో జాన్విల్సన్ ఫొటోలు పోలీస్స్టేషన్ ఎదుట విగ్రహం ఏర్పాటు నేడు పోలీ
పోలీస్ అమరుల త్యాగం మరువలేనిది కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన 27 మంది పోలీస్ సిబ్బంది 31 వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసు ఫ్లాగ్డే ప్రజలకు చేరువగా సేవలు.. ఫ్రెండ్ల�
కలిసొచ్చిన బతుకమ్మ, దసరా పండుగలు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.4.70 కోట్ల ఆదాయం అత్యధికంగా ఒకేరోజు రూ.1.06 కోట్లు రాక సంగారెడ్డి డిపోకు అత్యధికంగా రూ.84.50 లక్షలు 665 బస్సులు నడిపిన సంస్థ.. 14.50 లక్షల కిలోమీటర్ల ప్రయాణం శ్ర