రైతు వేదికల్లో యాసంగి కార్యాచరణ రైతులకు ఉపయోగకరంగా వేదికలు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి సొంత ఖర్చులతో కూచన్పల్లిలో రైతు వేదిక నిర్మాణం మెదక్ అర్బన్, అక్టోబర్ 18 : రైతు వేదికలు అన్నదాతలకు బడిలా మారాయ�
పేదోడి సొంతింటి కల సాకారం సంతోషంలో వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మూడు గ్రామాల్లో 50 ఇండ్లకు పట్టాలు కొండాపూర్, అక్టోబర్ 17 : ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలనే ప్రభుత్వం సంకల్పం నెరవేరింది. పేదోడి సొంతింట�
65వ జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం కార్యక్రమానికి అటవీ శాఖ శ్రీకారం ఎదుగుతున్న మొక్కలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు కోహీర్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి హరితహారాన్ని
పరీక్ష సమయం అరగంట పెంపు ఈ విద్యా సంవత్సరం మాత్రమే ఫిబ్రవరి 28 నాటికి ప్రీ ఫైనల్ పూర్తిచేయాలి మార్చి, ఏప్రిల్లో వార్షిక పరీక్షలు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 17 : టెన్త్ పరీక్షలు ఈసారి ఆరు పేపర్లతో పరీక�
రూ. 2 కోట్ల 80 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణం 8 నెలల్లో నిర్మాణ పనులు పూర్తి 5 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణం పూర్తి మరో రెండు కిలో మీటర్ల్లు త్వరలో ప్రారంభం నర్సాపూర్,అక్టోబర్17: పట్టణంతోపాటు పల్లె లోఅన్ని స�
నేటి నుంచి విధులకు హాజరు ఉమ్మడి మెదక్ జిల్లాలో 53 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు.. 243 మంది అతిథి అధ్యాపకులకు అవకాశం ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మెరుగు పడనున్న బోధన ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో విద్యా బోధనకు క
Crime news | కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..మనోహరాబాద్ మండలం కొనాయిపల్లి పీటీ గ్రామానికి చెందిన మోత్కు స్వామి (32) మద్యానికి బానిసై తరుచ�
ముగిసిన దేవీ శరన్నవరాత్రులు జమ్మి వృక్షాల వద్ద ప్రత్యేక పూజలు నేత్రానందంగా ముగిసిన రావణ దహనం ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్/మెదక్ మున్సిపాలిటీ/మెదక్ రూరల్/ కొల్చా రం/ వె
ముగిసిన దేవీ శరన్నవరాత్రులు రోజుకో రూపంలో భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాలు కేతకీ సంగమేశ్వర ఆలయంలో ఝరాసంగం, అక్టోబర్ 16 : కేతకీ సంగమేశ్వర ఆలయ మంటపంలో తొమ్మిది రోజులుగా నిర