Crime news | బాలికపై ఓ బాలుడు లైంగిక దాడికి పాల్పడిన సంఘటన చిన్నశంకరంపేట మండలం సూరారంలో మంగళవారం చోటు చేసుకుంది. సూరారం గ్రామానికి చెందిన ఆరేళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలుడు ఆడుకుందామని చెప్పి ఇం�
పంట మార్పిడి | వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం మెదక్లోని క్యాంపు కార్యాలయంలో మీ కోసం నేనున్నా కార్యక్ర�
బీజేపీ, కాంగ్రెస్ నాయకుల దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యేలు భూపాల్రెడ్డి, క్రాంతి కిరణ్ రైతులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు నారాయణఖేడ్/అందోల్/చౌట
హవేళీఘనపూర్, నవంబర్ 1: రైతులకు మద్దతు ధర కల్పించడానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారని హవేళీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి అన్నారు. మండల పరిధిలోని బొగుభూపతిపూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చే�
నిజాంపేట,నవంబర్1: అన్నదాతలు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేస్తూ వారికి అండగా నిలుస్తున్నదని ఎంపీపీ సిద్ధిరాములు అన్నారు. సోమవారం నిజాంపేటలోని సబ్ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాట�
ఆలయాల అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న కొమురవెల్లి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేర్యాల, నవంబర్ 1 : సీఎం కేసీఆర్ దేవాలయాల అ
Crime news | రోడ్డు దాటుతుండగా ఓ బైక్ పాదచారున్ని ఢీకొనడంతో పాదాచారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసు కుంది.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రాజ్పేటలో రూ.13లక్షలతో హెల్త్ సబ్సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం ఇంటింటికీ తిరుగుతూ కల్యాణలక్ష్మి చెక్కులు అందజేత గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం హవేళీ
జిల్లా వ్యాప్తంగా 1636 చెరువులు, కుంటలు 1360 చెరువుల్లో 3కోట్ల 60లక్షల చేపపిల్లలను వదిలిన అధికారులు మత్స్యశాఖకు 15కోట్ల 33లక్షల చేపపిల్లలు అందజేసిన ప్రభుత్వం ప్రమాదవశాత్తు మత్స్యకారుడు చెరువులో పడి చనిపోతే రూ.5�
పదో తరగతి నుంచి ఇంటర్ విద్యకు అవకాశం అనుమతిచ్చిన తెలంగాణ ప్రభుత్వం మెదక్ జిల్లాలో 15 కేజీవీబీలు 4 కేజీబీవీలు అప్గ్రేడ్ నిరుపేద విద్యార్థినులకు ప్రోత్సాహం మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 31 : విద్యార్థి
ఖమ్మంపల్లి పాఠశాలలో రెట్టింపైన విద్యార్థుల సంఖ్య తమ కుమారులను అదే పాఠశాలలో చేర్పించిన హెచ్ఎం, మరో ఉపాధ్యాయుడు ప్రైవేట్కు దీటుగా విద్యాబోధన హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు మునిపల్లి, అక్టోబర్ 29 :
అప్గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం హుస్నాబాద్లో త్వరలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే సతీశ్కుమార్ ప్రత్యేక కృషి హర్షం వ్యక్తం చేస్తున్న హుస్నాబాద్�
నేటి నుంచి అమల్లోకి నిషేధం 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లు వాడొద్దు తనిఖీ కోసం బృందాల ఏర్పాటు నోటీసులు జారీ చేయనున్న బల్దియా అధికారులు ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్
వన దుర్గ | మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్