రామాయంపేట, అక్టోబర్ 23: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చ
113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ‘మానెగళ్ల కుటుంబం’ అనేక జబ్బులకు వైద్యసేవలు రాష్ట్రంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రోగుల రాక నామమాత్రపు ఫీజుతో వైద్యం ఆదరిస్తున్న గ్రామీణ ప్రాంత జనం సేవా
81వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి హాజరుకానున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ 82 స్వర్ణ పతకాల ప్రదానం ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), �
ప్రాజెక్టులో ఈ సీజన్లో ఆశాజనకంగా జల విద్యుదుత్పత్తి మంజీరమ్మ వరద ప్రవాహంతో కరెంట్ వెలుగులు నీటి విడుదలతో ప్రారంభమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు చరిత్రలో మూడో అత్యధిక ఉత్పత్తి పూర్తిస్థాయి నీటిమట్ట�
ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా.. వ్యవసాయానికి తోడు అనుబంధ పరిశ్రమ పాడి పశువులతో అధిక లాభాలు రెండు ఎకరాల పొలంలో పశుగ్రాసం సాగు ఝరాసంగం, అక్టోబర్ 22: ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉదోగ్యం కోసం ఎంతో మంది ఎదురు �
వన దుర్గమ్మ సన్నిధిలో సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి శాశ్వత ప్రాతిపదికన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే రూ.3.16 కోట్లతో చేపట్టనున్న పనులు దాతల సాయంతో కాటేజీల నిర్మాణానికి ప
మొబైల్ షాప్ | జిల్లా కేంద్రంలో విజయసాయి మొబైల్ షాప్లో గురువారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు షాప్ తాళలు పగలగోట్టి 9 సెల్ఫోన్లు ఎత్తుఎళ్లిన్నట్లు మెదక్ పట్టణ సీఐ వెంకటయ్య శుక్రవారం తెలిపార�
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21: రైతులు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. గ�
ఈనెల 25 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహణ బెంచీకి ఒక్కరే.. కొవిడ్ నిబంధనలు అమలు మెదక్ జిల్లాలో 34 పరీక్ష కేంద్రాలు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 21 : కరోనా కారణంగా గత విద్యా సంవత్సరం ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్
కోతుల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిశ్రమలు కొండముచ్చులను పెంచుతున్న యాజమాన్యాలు పరిశ్రమలో ఒక సభ్యుడి మాదిరిగా సంరక్షణ పౌష్టికాహారం అందజేత..ఫలిస్తున్న ప్రయత్నం గుమ్మడిదల, అక్టోబర్ 21 : కోతుల బెడద పర