కలిసొచ్చిన బతుకమ్మ, దసరా పండుగలు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.4.70 కోట్ల ఆదాయం అత్యధికంగా ఒకేరోజు రూ.1.06 కోట్లు రాక సంగారెడ్డి డిపోకు అత్యధికంగా రూ.84.50 లక్షలు 665 బస్సులు నడిపిన సంస్థ.. 14.50 లక్షల కిలోమీటర్ల ప్రయాణం శ్ర
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు
రామాయంపేట, అక్టోబర్ 19: విత్తనోత్పత్తిపై జిల్లాలో ఉన్న 40 మంది డీలర్లకు రామాయంపేటలో వరి పంటలపై క్షేత్రసాయిలో అవగాహన కల్పించారు. మంగళవారం 40మంది డీలర్లకు జి ల్లా వ్యాప్తంగా 40 వారాల పాటు వివిధ రకాల పం టలపై విత�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో సాగు నువ్వుల పంటతో అధిక దిగుబడి ఎకరంలో రూ.40వేల వరకు ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చాప్టా(బి) రైతు కంగ్టి, అక్టోబర్ 19 : వరి పంటపై ఆధారపడకుండా ఇతర పంటలను పండించి అధిక దిగుబడిని �
యాదగిరిగుట్టకు బస్సు ప్రారంభం | ఎమ్మెల్యే ఆర్టీసీ మెదక్ ఆర్ఎం తో మాట్లాడి వెంటనే మెదక్ డిపో నుంచి యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు రెండు రోజుల్లో యాదగిరిగుట్టకు
రైతు వేదికల్లో యాసంగి కార్యాచరణ రైతులకు ఉపయోగకరంగా వేదికలు ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి సొంత ఖర్చులతో కూచన్పల్లిలో రైతు వేదిక నిర్మాణం మెదక్ అర్బన్, అక్టోబర్ 18 : రైతు వేదికలు అన్నదాతలకు బడిలా మారాయ�
పేదోడి సొంతింటి కల సాకారం సంతోషంలో వ్యక్తం చేస్తున్న లబ్ధిదారులు మూడు గ్రామాల్లో 50 ఇండ్లకు పట్టాలు కొండాపూర్, అక్టోబర్ 17 : ప్రతి పేదోడికి ఇల్లు కట్టించాలనే ప్రభుత్వం సంకల్పం నెరవేరింది. పేదోడి సొంతింట�
65వ జాతీయ రహదారికి ఇరువైపులా హరితహారం కార్యక్రమానికి అటవీ శాఖ శ్రీకారం ఎదుగుతున్న మొక్కలు హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు కోహీర్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి హరితహారాన్ని
పరీక్ష సమయం అరగంట పెంపు ఈ విద్యా సంవత్సరం మాత్రమే ఫిబ్రవరి 28 నాటికి ప్రీ ఫైనల్ పూర్తిచేయాలి మార్చి, ఏప్రిల్లో వార్షిక పరీక్షలు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 17 : టెన్త్ పరీక్షలు ఈసారి ఆరు పేపర్లతో పరీక�