నేటి నుంచి అమల్లోకి నిషేధం 75 మైక్రాన్ల కంటే తక్కువ మందం గల కవర్లు వాడొద్దు తనిఖీ కోసం బృందాల ఏర్పాటు నోటీసులు జారీ చేయనున్న బల్దియా అధికారులు ఉమ్మడి జిల్లాలో 17 మున్సిపాలిటీలు పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్
వన దుర్గ | మెదక్ : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవానీ మాత సన్నిధిలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు అమ్మవారికి ఒడి బియ్యం, కుంకుమార్చనలు, తలనీలాలు, బోనాలు సమర్
కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే మదన్రెడ్డి,రాష్ట్ర కార్మిక శాఖ చైర్మన్ దేవేందర్రెడ్డి చిలిపిచెడ్,అక్టోబర్ 30:ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏ ర్పాటు చేసి మద్దతు ధరను అందజేస్తున్నదని నర్�
మెదక్ మున్సిపాలిటీలో 69 శాతం నమోదు ఆన్లైన్లో ఆస్తుల లెక్క పక్కా.. పెరుగుతున్న ఆస్తి పన్ను ఆదాయం గడువు పెంచే అవకాశం మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 30 : మున్సిపాలిటీల్లో అసెస్మెంట్ల(ఆస్తుల) వివరాలన్నింటి�
రజత కాంతుల్లో మల్లన్న ఆలయం వెండి ద్వారాలు, తలుపులతో మెరిసిపోతున్న క్షేత్రం తెలంగాణలో తొలి దేవాలయంగా రికార్డు స్వచ్ఛమైన 492 కిలోల వెండి వినియోగం రూ.4 కోట్లతో పనులు దినదినాభివృద్ధి చెందుతున్న ఆలయం మహిమాన్వ�
18 ఏండ్లు నిండిన వారు దరఖాస్తు చేసుకోవాలి ప్రకటించిన ఎన్నికల కమిషన్ డిసెంబర్ 20 వరకు పరిశీలన చేర్యాల, అక్టోబర్ 30 : నూతన ఓటరుగా నమోదు చేసుకోవడానికి ఎలక్షన్ కమిషనర్ మరో అవకాశాన్ని కల్పించింది. 2022 జనవరి 1వ త
చివరి గింజ వరకూ ధాన్యం కొంటాం ప్రభుత్వం అన్నివిధాలా అండగా ఉంటుంది.. యాసంగిలో ఆరుతడి పంటలు సాగుచేయాలి పామాయిల్తోటలతో లాభాలు అన్నివర్గాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రె
రోడ్డు పక్కన ముళ్ల పొదలు తొలిగించాలి మలుపుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలి రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కలెక్టర్ హరీశ్ మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 29 : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారుల్ల�
మెదక్ జిల్లాలో 364 పాఠశాల బస్సులు ఇప్పటి వరకు ఫిట్నెస్ నిర్వహించుకున్నవి 135 మాత్రమే ఫిట్నెస్కు రెండు రోజులే గడువు మెదక్ మున్సిపాలిటీ, అక్టోబర్ 29 : కొవిడ్ కారణంగా మూతపడిన పాఠశాలలు సెప్టెంబర్ 1 నుంచి
మొక్కల పెంపకంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్న వన సంరక్షకులు ప్రతిరోజూ నీళ్లు పోస్తున్న వైనం సత్ఫలితాలిస్తున్న హరిత ఉద్యమం ప్రకృతికి పచ్చలహారం మర్కూక్ మండల ప్రకృతివనాలు మర్కూక్, అక్టోబర్ 29: గ్రామాలు �
హుజూరాబాద్ టీఆర్ఎస్దే.. రైతులు బతకకుండా కొత్త చట్టాన్ని తెచ్చిన కేంద్రం ఆరేండ్ల నుంచి వరి ధాన్యం కొంటున్నాం తెలంగాణలో రైతును రాజును చేస్తున్న సీఎం మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, అ
రామాయంపేట, అక్టోబర్ 28: రెండు మండలాల ప్రజలు వ్యాక్సిన్పై ఎలాంటి నిర్లక్ష్యం చేయద్ద్దని డీ.ధర్మారం ప్రభుత్వ వైద్యురాలు ఎలిజబెత్రాణి అన్నారు. గురువారం నిజాం పేట, రామాయంపేట మండలాల్లో అన్ని గ్రామాల్లో శి�
రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ బెజ్జంకి, అక్టోబర్ 28 : రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేం ద్రాలను ఏర్పాటు చేస్తున్నదని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్,