మనోహరాబాద్, అక్టోబర్ 25 : మండలంలోని కూచారం పారిశ్రామికవాడలో ఎస్వీ ఇన్సినేటర్స్ లిమిటెడ్ పేరిట నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు �
నర్సాపూర్, అక్టోబర్ 25 : నర్సాపూర్ అర్బన్ పార్కు అందాలు అద్భుతంగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం సభ్యులు కితాబు ఇచ్చారు. సోమవారం నర్సాపూర్ అర్బన్�
గులాబీమయమైన ప్లీనరీ ఉదయం నుంచే మొదలైన కార్యకర్తల కోలాహలం హోరెత్తించిన ప్రజాప్రతినిధుల ప్రసంగాలు కొవిడ్ నిబంధనలు అనుసరించి సభా ఏర్పాట్లు నోరూరించిన 36 రకాల వంటలు చైతన్య దీప్తిని చేతబూని వెనకబాటు చీకట్
ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు ప్రారంభం ఉమ్మడి మెదక్ జిల్లాలో 131 పరీక్షా కేంద్రాలు మెదక్లో 6,354మంది హాజరు, సంగారెడ్డిలో 15,130 మంది, సిద్దిపేటలో 11,113 మంది పరీక్షలకు హాజరు మెదక్ మున్సిపాలిటీ/ సంగాడ్డి కలెక్టరేట్/ స
మెదక్ రూరల్ అక్టోబర్ 25: వివిధ రకాల సమస్యలతో సతమతమవుతున్న మహిళలకు సఖీ కేం ద్రాలు బాసటగా నిలుస్తున్నాయని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. తప్పిపోయి మెదక్ సఖీ కేంద్రానికి షెల్టర్ కోసం వచ్చిన కే�
మెదక్, అక్టోబర్ 25 : టీఆర్ఎస్ 20 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా హైదరాబాద్లో సోమవారం ప్లీనరీ నిర్వహించారు. మెదక్ నియోజకవర్గంలోని ఆయా మండలాలతో పాటు మెదక్ మున్సిపాలిటీలోని టీఆర్ఎస్ నాయకులు, క�
రామాయంపేట, అక్టోబర్ 23: రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ం అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తున్నదని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బండారు మహేందర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, ఏఎంసీ చ
113 ఏండ్లుగా ఆయుర్వేద వైద్యం చేస్తున్న ‘మానెగళ్ల కుటుంబం’ అనేక జబ్బులకు వైద్యసేవలు రాష్ట్రంతో పాటు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి రోగుల రాక నామమాత్రపు ఫీజుతో వైద్యం ఆదరిస్తున్న గ్రామీణ ప్రాంత జనం సేవా
81వ స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి ముఖ్య అతిథిగా డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ సతీశ్రెడ్డి హాజరుకానున్న గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ 82 స్వర్ణ పతకాల ప్రదానం ఉస్మానియా యూనివర్సిటీ (హైదరాబాద్), �
ప్రాజెక్టులో ఈ సీజన్లో ఆశాజనకంగా జల విద్యుదుత్పత్తి మంజీరమ్మ వరద ప్రవాహంతో కరెంట్ వెలుగులు నీటి విడుదలతో ప్రారంభమైన విద్యుదుత్పత్తి ప్రాజెక్టు చరిత్రలో మూడో అత్యధిక ఉత్పత్తి పూర్తిస్థాయి నీటిమట్ట�