ప్రతి ఒక్కరూ పార్టీ కార్యక్రమాలకు ప్రాధాన్యమివ్వాలి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలి ఉమ్మడి జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ హైదర�
Crime news | ఒంటరి మహిళలే లక్ష్యంగా చేసుకొని వారి మెడలోని ఆభరణాలను దోచుకుంటున్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్దుర్తి ఎస్సై మహేందర్ తెలిపారు. గురువారం తన కార్యాలయంలో వివరాలను మీడియాకు వె�
గంగాపూర్ అటవీ ప్రాంతం | హవేళీఘనపూర్ మండలం గంగాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో 45 ఏళ్ల పైబడిన గుర్తు తెలియని వ్యక్తి శవం లభించినట్లు హవేళీఘనపూర్ ఎస్ఐ శేఖర్రెడ్డి తెలిపారు.
మెదక్, అక్టోబర్ 20 : రైతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని, రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రె�
1991 డిసెంబర్ 19న రామవరంలో బాంబు పేలుళ్లలో ఎస్సై జాన్విల్సన్ సహా 15మంది మృతి హుస్నాబాద్ ఎస్సైగా విశేష సేవలు ఇప్పటికీ దుకాణాలు, ఇండ్లలో జాన్విల్సన్ ఫొటోలు పోలీస్స్టేషన్ ఎదుట విగ్రహం ఏర్పాటు నేడు పోలీ
పోలీస్ అమరుల త్యాగం మరువలేనిది కర్తవ్య నిర్వహణలో అసువులు బాసిన 27 మంది పోలీస్ సిబ్బంది 31 వరకు అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో పోలీసు ఫ్లాగ్డే ప్రజలకు చేరువగా సేవలు.. ఫ్రెండ్ల�
కలిసొచ్చిన బతుకమ్మ, దసరా పండుగలు ఉమ్మడి మెదక్ జిల్లాలో రూ.4.70 కోట్ల ఆదాయం అత్యధికంగా ఒకేరోజు రూ.1.06 కోట్లు రాక సంగారెడ్డి డిపోకు అత్యధికంగా రూ.84.50 లక్షలు 665 బస్సులు నడిపిన సంస్థ.. 14.50 లక్షల కిలోమీటర్ల ప్రయాణం శ్ర
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | ఎఫ్సీఐ ధాన్యాన్ని కొనకపోయిన సీఎం కేసీఆర్ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే కొనుగోలు చేసేలా ప్రతి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తు
రామాయంపేట, అక్టోబర్ 19: విత్తనోత్పత్తిపై జిల్లాలో ఉన్న 40 మంది డీలర్లకు రామాయంపేటలో వరి పంటలపై క్షేత్రసాయిలో అవగాహన కల్పించారు. మంగళవారం 40మంది డీలర్లకు జి ల్లా వ్యాప్తంగా 40 వారాల పాటు వివిధ రకాల పం టలపై విత�
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో సాగు నువ్వుల పంటతో అధిక దిగుబడి ఎకరంలో రూ.40వేల వరకు ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చాప్టా(బి) రైతు కంగ్టి, అక్టోబర్ 19 : వరి పంటపై ఆధారపడకుండా ఇతర పంటలను పండించి అధిక దిగుబడిని �
యాదగిరిగుట్టకు బస్సు ప్రారంభం | ఎమ్మెల్యే ఆర్టీసీ మెదక్ ఆర్ఎం తో మాట్లాడి వెంటనే మెదక్ డిపో నుంచి యాదగిరిగుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. వెంటనే అధికారులు రెండు రోజుల్లో యాదగిరిగుట్టకు