ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శరన్నవరాత్రులు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆయా ఆలయాలు, మండపాల్లో ప్రతిష్ఠించిన అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చింది. ఏడుపాయల వనదుర్గమ్మ ఆదివారం కూష్మాండ రూపంలో భక్తులక�
ఇంటింటికీ సంక్షేమ ఫలాలు విజయవంతంగా పథకాల అమలు లబ్ధి పొందుతున్న పేదలు మెదక్, అక్టోబర్ 8 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పలు పథ�
రూ.రెండు లక్షల ప్రమాద బీమా ఉమ్మడి మెదక్ జిల్లాలో అసంఘటిత కార్మికుల నమోదు లక్ష్యం 2.50లక్షలు జిల్లాలో ప్రారంభమైన కార్యక్రమం కామన్ సర్వీస్ సెంటర్లలో ఉచితంగా నమోదు టేక్మాల్, అక్టోబర్ 8 : అసంఘటిత రంగ కార్మ
సామాన్యులకు భారంగా నిత్యావసరాలు భగ్గుమంటున్న పెట్రో, డీజిల్ ధరలు గ్యాస్ ధర రూ.15కి పెంపు కేంద్ర ప్రభుత్వం పై విరుచుకు పడుతున్న ప్రజలు మెదక్, అక్టోబర్ 8 : నిత్యావసర ధరలు రోజురోజకూ పెరుగుతున్నాయి. దీంతో ప
చిలిపిచెడ్,అక్టోబర్ 7: సీఎం కేసీఆర్ ప్రభుత్వ కానుకగా బతుకమ్మ చీరెలను పంపిణీ చేస్తున్నారని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎం పీపీ విన
ఇంటి ముందే ‘తంగేడు పూల’ తళుకులు పల్లెనిండా పచ్చని తంగేడు వృక్షాలు ‘హరితహారం’తో తీరిన తంగేడు పూల సమస్య బతుకమ్మ అంటేనే పూల పండుగ.. ప్రకృతి సహజ సిద్ధమైన పూలతో మహిళలు బతుకమ్మను తయారు చేసి కొలుస్తారు. ఇందుకోస�
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారు వివిధ రూపాల్లో దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏడుపాయలలో వనదుర్గాభవానీ అమ్�
క్రైం న్యూస్ | అతివేగం ఓ వ్యక్తి నిండు ప్రాణాలను బలితీసుకుంది. వేగంగా వెళ్లి చెట్టుకు ఢీ కొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా.. మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి | రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి ప్రాధాన్యత ఇస్తుందని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ.80 లక్షలతో ఏర్పాటు చేసిన
జిల్లా దవాఖానలో ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుమెదక్ జిల్లా ప్రజలకు ఎంతో ఉపయోగంనేడు ఆక్సిజన్ ప్లాంట్ను ప్రారంభించనున్న మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిమెదక్, అక్టోబర్ 6 : కరోనా నేపథ్యంలో ప్రభుత�