మెదక్ జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రోడ్లు ధ్వంసమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో రాకపోకలకు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు చే�
ఏ వ్యక్తినైనా అమితమైన ప్రేమను పంచగలిగే గొప్ప కవి యరుకల యాదయ్య అని ప్రముఖ కవి నందిని సిధారెడ్డి అన్నారు. యరకల యాదయ్య రచించిన నాలుగో కవితా సంపుటి ‘నీటి అద్దం’ పుస్తకాన్ని ఆదివారం రామచంద్రాపురం పరిధిలోని మ
గుక్కెడు నీళ్ల కోసం మెదక్ జిల్లా ప్రజలకు పుట్టెడు కష్టా లు తప్పడం లేదు. మెదక్ జిల్లాలోని గ్రామ పంచాయతీలు, తండాల్లో తాగునీటి సమ స్య తీవంగా ఉంది. మిషన్ భగీరథ నీరు అరకొరగా సరఫరా అవుతుండడంతో జనం గొం తెండుత�
ఉద్యోగాల కోసం కాకుండా ఉపాధి కర్తలుగా ఎదగాలని గీతం డీమ్డ్ యూనివర్సిటీ, కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ (కేఎస్ పీపీ) తృతీయ పట్టభద్రుల దినోత్సవంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ న�
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు ప్రతి ఒక్కరూ తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుప
జిల్లాలోని ఆయా రేషన్ షాపులకు సరఫరా చేస్తున్న సన్న బియ్యంలో నూకలు ఎక్కువగా వస్తున్నాయని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. నాణ్యతతో కూడిన సన్న బియ్యం సరఫరా చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నార�
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో ఆదివారం సీతారాముల కల్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. కూచారంలో నిర్వహించిన స్వామి వారి కల్యాణోత్సవంలో ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతా
మెదక్ జిల్లాలో మెదక్, కౌడిపల్లి, వెల్దుర్తి, కొల్చారం, రామాయంపేట, నిజాంపేట, చేగుంట, మాసాయిపేట, పాపన్నపేట, హవేళీఘనపూర్ మండలాల్లో వరి పంట అధికంగా ఎండుముఖం పట్టింది. పంటలను కాపాడుకోవడానికి రైతులు తీవ్ర ఇబ�
మగ సంతానం కోసం ఓ వ్యక్తి మైనర్ను పెండ్లి చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐసీడీఎస్, రెవెన్యూ, పోలీసుల కథనం ప్రకారం... మెదక్ జిల్లా రామాయంపేట మండ లం కాట్రియాల గిరిజన తండాకు చెందిన శివలాల్క�
మెదక్ జిల్లాలోని ఆర్టీసీ బస్టాండ్లలో నెలకొన్న సమస్యలు పరిష్కరిస్తామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టర్ రాహుల్రాజ్ ఆదివారం ఉదయం తన సతీమణితో కలిసి మెదక్ జిల్లా కేంద్రం నుంచి సైకిల్�
మెదక్ జిల్లా రామాయంపేట బైపాస్ వద్ద జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి కారు, ఆర్టీసీ బస్సు ఢీకొని 14 మంది ప్రయాణికులు గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి వస్తున్న కారు బైపాస్ నుంచి రామాయంపేటకు వెళ్తుండగా, కామారెడ్�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి నూతన విద్యావిధానంలో భాగంగా ఏఎక్స్ఎల్, ఈకే స్టెప్ ఫౌండేషన్ సహకారంతో రాష్ట్రంలో మొదటి దశలో పైలెట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 6 జిల్లాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వార�
సాగు నీరందించి పంటలు కాపాడాలని మెదక్ జిల్లా చేగుంట మండలం కర్నాల్పల్లిలో రైతులు గురువారం చెరువు వద్ద ఆందోళన చేపట్టారు. మల్లన్నసాగర్ కాలువ ద్వారా చెరువుకు నీరు చేరకుండా గొడుగుపల్లి, గొల్లపల్లి గ్రామా
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని అబ్లాపూర్కు చెందిన సుస్మిత గ్రూ పు-2 ఫలితాల్లో సత్తా చాటింది. రాష్ట్రస్థాయిలో 406 మార్కులు సాధించి అమ్మాయిల విభాగంలో రెండో స్థానా న్ని సంపాదించింది.