క్రీస్తు ప్రకటించిన భావాల కోసం నిలబడి ప్రాణాలు పోగొట్టుకున్న వారు హతసాక్షులుగా క్రైస్తవ మతాధిపత్యం ప్రకటించింది. ‘నా కోసం అనేక చిక్కుల్లో పడతారు. కానీ, అంతిమ విజయం మీదే’ అని స్వయంగా క్రీస్తే ప్రకటించాడ�
పోలీసు అమరుల ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పెద్దపల్లి డీసీపీ కరుణాకర్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా కాల్వ శ్రీరాంపూర్ లో పోలీసులు మంగళవారం సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు అన్నారు. పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళవారం అంబర్పేట్లోని రాచకొండ కార్ హెడ్�
నిజాం, రజాకార్లకు ఎదురొడ్డి ప్రాణాలొదిలిన అమరవీరుల ఆశయాలు కొనసాగించాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్లిలో బుధవారం అమ
అమరుల పోరాట స్ఫూర్తితో హక్కుల సాధనకై ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు పిలుపునిచ్చారు. పట్టణంలోని సినారే కళాభవనంలో తెలంగాణ రైతాంగ సాయిధ పోరాట ఉత్సవాలను సోమవారం ఘనంగా నిర్వహించారు.
ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాటాలు చేసి అసువులు బాసిన అమరుల ఆశయాల కోసం కామ్రేడ్లు ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
స్వాతంత్య్రం కోసం వీరమరణం పొందిన అమరుల త్యాగాన్ని అందరమూ గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు ప్రసాదించేందుకు అమరులు చేస�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సంబురాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అట్టహాసంగా జరిగాయి. ఊరూరా పండుగను తలపించాయి. కలెక్టరేట్లు, పరేడ్ గ్రౌండ్లు, ప్రభుత్వ ఆఫీసులు, వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ పతాకాలను ఆ�
Ala Venkateswar Reddy | ఉద్యమ నాయకుడు కేసీఆర్ కృషి, ఎందరో త్యాగమూర్తుల ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిందని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు.
విప్లవాల గని... గోదావరిఖని లో తెలంగాణ అమరవీరుల త్యాగాలకు అవమానం జరిగింది. సకల జనుల సమ్మెకు పురుడు పోసి... ఉద్యమాల పురిటిగడ్డగా పేరున్న... ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున అమరవీరుల స్తూపం అలంకర�
హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద రగల్ జెండా అమరవీరుల ఆశయ సాధన కమిటీ, ఆదివాసీ గిరిజన పెద్దల ఆధ్వర్యంలో స్వేచ్ఛగా నివాళులర్పించారు. ఏప్రిల్ 20, 1981లో పోలీసుల కాల్పుల్లో అమరులైన ఆ దివాసులకు గి�
‘పోరాటాలు, అమరుల త్యాగాల పునాదులపై తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది. ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టాం. తెలంగాణ ప్రజలు ప్రజాభవన్కు ఎప్పుడ