తెలంగాణ రాష్ట్ర సాధనకు ప్రాణాలు త్యాగం చేసిన అమరుల త్యాగాలు మరువలేనివని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి పేర్కొన్నారు. అనేక మంది తమ జీవితాలను పణంగా పెట్టి పోరాటం కొనసాగించారన్నారు. గురువారం రాష్ట్
రాష్ట్ర సాధన పోరులో అసువులు బాసిన అమరవీరుల స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట�
‘తెలంగాణ అమరవీరులకు జోహార్. మీ త్యాగాలను వృథా కానీయం. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శ్వాసగా మీరు బతికే ఉన్నరు. మీ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. మీ కుటుంబాలను గ�
నివాళులర్పించిన రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్యేలు రమేశ్బాబు, రసమయి, జడ్పీ చైర్పర్సన్ అరుణ, కలెక్టర్ అనురాగ్ జయంతి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులక
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు అమరులకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘన నివాళులర్పించారు. స్తూపాలను పూలతో అందంగా అలంకరించి, ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం పోరాడిన త్యాగధనులకు సలాం చేస్తూ స్మరించు�
తెలంగాణ (Telangana) ప్రగతిలో అమరుల (Martyrs) త్యాగనిరతి ప్రకాశిస్తున్నదని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన అమరులకు మంత్రి వినమ్రంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు తె�
ఆరు దశాబ్దాల పోరాటం.. ఎన్నో ఉద్యమాలు.. ప్రజల ఆకాంక్షకు నిలువెత్తు నిదర్శనం. ఈ నేలతల్లి నెత్తుటి త్యాగాల ప్రతిరూపం. అన్యాయంపై మట్టిబిడ్డలు చేసే తిరుగుబాటు భావజాల చిహ్నం. పోరాటాల ఉత్ప్రేరకం. ఎన్నటికీ మూగబోన
తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఎందరో ఆత్మబలిదానాలు చేసుకున్నారు. సొంత రాష్ట్ర కల సాకారం కోసం కొందరు ఉరివేసుకున్నారు. తెలంగాణ ఎక్కడ రాదేమోనని బెంగతో మరికొందరు ఒంటికి నిప్పంటించుకున్నారు.
ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని హీరాపూర్ గ్రామ సమీపంలో గల అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. 42 ఏండ్ల తర్వాత సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు చేసి, శ్రద్ధాంజలి ఘట�
ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం వద్ద ఆదివాసీ గిరిజనులు స్వేచ్ఛగా నివాళులర్పించారు. గురువారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి వందలాది మంది తరలివచ్చారు. గోండ్గూడ నుంచి స్తూపం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అ�
పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా నర్సంపేటలో పోలీసు బ్యాండ్ బృందం ఆదివారం ప్రదర్శనలిచ్చింది. అంబేద్కర్ సెంటర్తోపాటు దారి పొడవునా పోలీసు బ్యాండ్ కళాకారుల
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సుబేదారి, అక్టోబర్ 21 : పోలీసు అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణావృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు �
పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లావ్యాప్తంగా అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా పోలీసులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.