Ashwini Vaishnaw : పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ప్రసంగంపై కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేత అంటే ఓ బాధ్యతాయుత పదవి అని పేర్కొన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం.. సకల జనుల ఉద్యమం.. ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా సోమ
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర అవిర్భావ దినోత్సవ వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహం సమీపంలో అమర వీరుల స్తూపం వద్ద రాష్ట్ర అటవీ, పర్యావరణ, శాస్�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో భాగంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఉత్సవాల్లో పార్టీకి చెందిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు.
తెలంగాణ అవతరణ వేడుకను జిల్లా ప్రజలు గుండెలనిండా అభిమానంతో నిర్వహించుకున్నారు. ఆదివారం ఊరూవాడ, పల్లె, పట్నం అనే తేడా లేకుండా జనం ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గన్పార్క్ నుంచి సెక్రటేరియట్ అమరజ్యోతి వరకూ శనివారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గన్పార్క్ వద్దకు బీఆర్ఎస్ అధ్యక్ష�
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని అమరువీరుల స్తూపంతోపాటు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి.
దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని ఎస్పీ గౌష్ ఆలం పేర్కొన్నారు. మంగళవారం స్థానిక పోలీస్ ముఖ్య కార్యాలయంలో అమరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.
Konda Surekha | దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహనీయుల(Martyrs) ఆశయాలను ఆచరణలో పెట్టడమే మనం వారికిచ్చే అసలైన నివాళి అని అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(Minister Konda Surekha) అన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా ఓ ఉద్విగ్న దృశ్యం ఆవిష్కృతమైంది. మలిదశ ఉద్యమంలో స్వరాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమవీరుల కుటుంబాలను ఉద్యమ రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ అక్క
అమరులస్ఫూర్తితో రాష్ట్రం బంగారు తెలంగాణగా అవతరించింది. సీఎం కేసీఆర్ సారధ్యంలో అభివృద్ధి, సంక్షేమంలో దూసుకుపోతుంది. దశాబ్ది ఉత్సవాల్లో చివరిరోజైన గురువారం అమరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించ
తెలంగాణ పోరులో నేలకొరిగిన అమరుల త్యాగాలు వెలకట్టలేనివని రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కొనియాడారు. వారి బలిదానాలతోనే తెలంగాణ సిద్ధించిందని స్పష్టం చేశారు. ఉద్యమ నేత కే�