24గంటలు ప్రజల సంరక్షణే ధ్యేయంగా పని చేసే ఏకైక వ్యవస్థ పోలీస్. తన వాళ్లకు ఏమైనా ఇతరుల సాయం తీసుకొని పనులు చేసుకుంటారు కానీ ప్రజలకు కష్టం వస్తే మాత్రం క్షణం ఆలోచించకుండా ముందుండే వారే పోలీసులు.
విధి నిర్వహణలో పోలీసుల సేవలు అనిర్వచనీయమని, పౌరుల భద్రత, నేర నివారణ, శాంతిభద్రతల పరిరక్షణలో జీవితాలను తృణప్రాయంగా అర్పించిన పోలీసుల త్యాగం అజరామరమని సీఎం కసీఆర్ పేర్కొన్నారు.
3,800 చదరపు మీటర్ల స్టెయిన్లెస్ స్టీల్ దిగుమతి 40 కంటెయినర్లలో హైదరాబాద్కు 20 మంది నిపుణులతో ఫిట్టింగ్ ఐదారు నెలల్లో సిద్ధం కానున్నతెలంగాణ అమరుల స్మృతివనం హైదరాబాద్, మే 29 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ హుస
రాష్ట్రంలో రాజకీయ పర్యటన చేసిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీకి తెలంగాణ అమరవీరులు మాత్రం గుర్తుకు రాలేదు. రెండు రోజుల పర్యటనలో ఒక్కసారి కూడా తెలంగాణ నినాదం చేయలేదు. అమరవీరుల ప్రస్తావన లేదు. గన్పార్క�
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు శుక్రవారం జార్ఖండ్ రాజధాని రాంచీకి వెళ్లనున్నారు. గతేడాది గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో వీరమరణం పొందిన సైనికుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందజేయనున్నారు. ర�
తెలంగాణ అమరవీరుల త్యాగాలు నిరంతరం జ్వలించే జ్వాలలా ఉండే జ్యోతి నిర్మాణం, ఫినిషింగ్ పనుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. ప్రజల హ�
దేశ రక్షణలో సైన్యం చేస్తున్న వీరోచిత పోరాటాలను, త్యాగాలను బీజేపీ తన స్వార్థ రాజకీయాలకు వాడుకొంటున్నదని పశుసంవర్ధ్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ విమర్శించారు. సీఎం కేసీఆర్ రాఫెల్ కుంభకోణంపై