తాను పార్టీ మారడం లేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతానని మాజీ మంత్రి సీహెచ్ మల్లారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మల్లారెడ్డి, ఆయన కుమారుడు భద్రారెడ్డి కలిశా�
బీజేపీపై మాట్లాడే దమ్ము సీఎం రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి గుండు సున్నా నిధులిచ్చినా సీఎం రేవంత్రెడ�
ప్రజా సంక్షేమానికి తగిన చేయూతనందిస్తానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్లోని తాసీల్దార్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేం ద్రంలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, రాజీవ్ ఆరోగ్యశ్రీ వై
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బండారి లక్ష్మారెడ్డి విజయం సాధించడంతో సంబురాలు అంబరాన్నంటాయి. బండారి లక్ష్మారెడ్డి 49,030 వేల ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందారు.
మేడ్చల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి చామకూర మల్లారెడ్డి పోటీ చేసి.. ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తోటకూర వజ్రేశ్ యాదవ్పై 33,419 ఓట్ల మోజార్టీతో గెలుపొందగా, మల్కాజిగిరిలో బీఆర్ఎస్ నుంచి మర్రి రాజశే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతున్నది. తన కుటుంబానికి రెండు సీట్ల కోసం పట్టుబట్టి అధికార పార్టీ నుంచి బయటకు వెళ్లిన మైనంపల్లి హనుమంత రావుతోపాటు ఆయన కుమారుడు మైనపంల్లి రోహిత్ ఓట్లు సా�
మల్కాజిగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా.. 2009లో కాంగ్రెస్, 2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి, సంక్షేమం రెండింటిని పరిగణలోకి తీ�
బెదిరింపులు.. గూండాగిరిని ప్రదర్శించే మైనంపల్లి హన్మంతరావుకు ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన నేత మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి లేదని మల్కాజిగిరి నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి �
రైల్వే చక్రబంధం నుంచి ప్రజలకు విముక్తి కల్పించడం కోసం రైల్వేగేట్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని మల్కాజిగిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిళ్�
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్కాజిగిరి పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలో ద్విచక్రవాహనాల మెకానిక్స్ అసోసియేషన్, బూత్ స్థాయి నా�
రౌడీయిజం పేరు తెచ్చుకున్న మైనంపల్లికి, మంచి పేరు ఉన్న మర్రి రాజశేఖర్ రెడ్డి మధ్య ఈ ఎన్నికలు జరుగుతున్నాయని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. మైనంపల్లికి ప్రజలు తమ ఓటు ద్వారా బుద్ధి చెప్పాలన
మల్కాజిగిరిలో మంచితనానికి, రౌడీయిజానికి మధ్య పోటీ జరుగుతున్నదని మంత్రి హరీశ్రావు అన్నారు. డబ్బు చూసుకుని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్న మైనంపల్లి పైసల మైనాన్ని మల్కాజిగిరి ప్రజలు ఓట్లతో కరిగించాలని
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ కారుగుర్తుకు ఓటువేసి గెలిపించాలని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగవారం మల్కాజిగిరి, ఈస్ట్ ఆనంద్బాగ్, మౌలాలి, గ�
సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణకు బంగారు భవిష్యత్ ఉందని నమ్ము తూ, ఇతర పార్టీల నుంచి భారీ ఎత్తున బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం గౌతంనగర్ డివిజన్, జ్యోతినగర్లో మల్కాజిగిరి నియ�