Marri Rajasekhar Reddy | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లే�
Marri Rajasekhar Reddy | మల్కాజిగిరి, మార్చి 25: మల్కాజిగిరి నియోజక వర్గంలోని అన్ని రూట్లలో ఆర్టీస్ బస్లను నడపడానికి చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. మంగళవారం బోయిన్పల్లిలోని క్యా�
ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని అభివృద్ధి పనులపై బోయిన్పల్లి క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు, నాయక�
ఆర్యూబీఆర్ఓబీ నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆదేశించారు. శనివారం బోయిన్పల్లిలోని క్యాంపు కార్యాలయంలో బల్దియా అధికారులతో ఆర్యూబీఆర్వోబీ నిర్మాణ పనుల గురిం�
Marri Rajasekhar Reddy | రంజాన్ మాసం సందర్భంగా మల్కాజ్గిరిలో ముస్లింల కోసం ట్ షాపింగ్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి కోరారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆధ�
KCR | తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల సంక్షేమం కోసం తపిస్తున్నారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా అల్వాల్ డివిజన్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వే�
Marri Rajasekhar Reddy | పేదలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్ బోయిన్పల్లిలోని క్యాంప్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో.. సీఎంఆర్ఎఫ్కు సం�
వక్ఫ్ బోర్డు పేరిట రిజిస్ట్రేషన్ల నిలిపివేతపై ఇంటి యజమానులు ఆందోళన చెందుతున్నారు. మేడ్చల్ జిల్లాలోని మల్కాజిగిరి నియోజకవర్గంలో వక్ఫ్ బోర్డుకు సంబంధించిన భూమిలో ఇండ్లు నిర్మించుకున్నందున రిజిస్ట�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో 36 మంది లబ్ధిదారులకు కల్యాణల�
Kalyanalakshmi | నేరేడ్మెట్, జనవరి 31 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎప్పుడిస్తారని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రశ్నించారు. మల్కాజిగిరి మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవార�
గత కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన డిమ
Malla reddy Dance | మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత చామకూర మల్లారెడ్డి ఎక్కడ ఉన్నా సరే సందడిగా ఉంటుంది. తన మాటలతో, తన యాటిట్యూడ్తో చుట్టూ ఉన్నవాళ్లను ఎప్పుడూ సరదాగా ఉంచుతారు. ఆయన కూడా అంతే జోష్తో ఉంటారు. అలాంటి మల్లారెడ�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలను పట్టించుకోవడంలేదని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్లోని గౌతంనగర్ డివిజన్ రాజ శ్రీనివాస్నగర్ కాలనీ, వెంకటాద్రినగర
MLA Marri Rajasekhar Reddy | ప్రజలకు ఇబ్బందులు రాకుండా రైల్వే లెవల్ క్రాసింగ్ల వద్ద ఆర్యూబీలను నిర్మిస్తామని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.