మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ శ్రీకాలనీలో మైనారిటీ నాయకుల సమావేశం, అల్వాల్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజ�
మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. గురువారం మల్కాజిగిరి , అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం డి�
Malkajgiri | ప్రజలకు ఒక క్లారిటీ ఉందండీ. కేసీఆర్ మళ్లీ గెలిస్తేనే మన జీవితాలు మరింత బాగుపడతాయని నమ్ముతున్నరు. ఎవరూ చేయని అభివృద్ధి చేసి చూపిన విజన్ ఉన్న లీడర్ ఆయన. చెప్పినవి మాత్రమే కాదు.. చెప్పనివీ ఎన్నో చేశా�
మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం వెంకటాపురం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహిం�
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని..హాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్డు ఎవరులేరని మల్కాజిగిరి నియెజవకర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం వినాయకగర్లో నాయకులతో
ప్రజల ఆరోగ్యం కోసం మల్కాజిగిరిలో వంద పడకల దవఖానను నిర్మిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం, మల్కాజిగిరి, అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలోని బస్�
నేను నాయకున్ని కాదు.. సేవకున్ని. ముఖ్యమంత్రి కేసీఆర్ను చూసి స్ఫూర్తి పొంది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ నా మీద నమ్మకంతో మల్కాజిగిరి అసెంబ్లీ టికెట్ ఇచ్చారు.
ప్రజా సంక్షేమం కోసం పెద్దపీట వేస్తున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు గెలిపించాలని పార్టీ మల్కాజిగిరి ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్ సర్కిల్లో విస్తృతం�
మల్కాజిగిరి నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ప్రగతిభవన్లో సీఎం కేసీఆర్ చేతుల మీదుగా బీఫామ్ను ఆయన అందుకున్నారు.
సికింద్రాబాద్, బోయిన్పల్లికి చెందిన మర్రి రాజశేఖర్ రెడ్డి తండ్రి లక్ష్మణ్ రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని..సమాజంలో మార్పు తీసుకురావడానికి విద్యతోనే సాధ్యమని గుర్తించి విద్యాసంస్థలు నిర్వహిస్తున్న�
మైనార్టీల అభివృద్ధికి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిందని బీఆర్ఎస్ మల్కాజిగిరి ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. గురువారం అల్వాల్ డివిజన్ రాజీవ్ వీకర్స
ప్రజలకు న్యాయపరంగా అండగా ఉంటామని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. నేరేడ్మెట్ వినాయక్నగర్ పరిధిలో ఉన్న 22 కాలనీలకు చెందిన 80 వేల కుటుంబాలు భూమి రిజిస్ట్రేషన్ విషయ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఝూటా మాటలు చెబుతారని, ప్రజలు వాటిని నమ్మవద్దని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు.