హైదరాబాద్, ఆట ప్రతినిధి: జాతీయ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ జట్టు చాంపియన్గా నిలిచింది. కటక్ వేదికగా జరిగిన ఫైనల్లో మురళి, లోకేశ్, వంశీ, శశాంక్తో కూడిన తెలంగాణ జట్టు 45-28తో మధ్యప్రదేశ్పై గెలిచ
భూ బదలాయింపుతో బస్తీల క్రమబద్దీకరణకు మార్గం సుగుమం కేంద్రం మొండి వైఖరి అవలంబిస్తే ప్రజలే గుణపాఠం చెబుతారు నిరసన కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయన్న, మర్రి రాజశేఖర్రెడ్డి సికింద్రాబాద్ : కేంద్ర ప్రభుత్వం
ఉద్యోగ ప్రకటన చేయడంతో సికింద్రాబాద్, కంటోన్మెంట్ వ్యాప్తంగా సంబురాలు సీఎం కేసీఆర్ చిత్రపటాలు, ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు, బాణాసంచా కాల్చిన టీఆర్ఎస్ శ్రేణులు సికింద్రాబాద్ : నాలుగు కోట్ల తెలంగాణ ప్ర�
బొల్లారం : సీఎం కేసీఆర్ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని టీఆర్ ఎస్ మల్కాజ్ గిరి పార్లమెంట్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. ఆదివారం తిరుమలగిరిలోని సాయిబాబ హా
కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం బోయిన్పల్లిలోని సౌజన్య కాలనీలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంప�
కార్మిక విభాగం అధ్యక్షుడిగా మర్రి రాజశేఖర్రెడ్ది మేడ్చల్, జనవరి29(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ జిల్లా సనోఫీ మెడికల్ హెల్త్కేర్ ఇండియా వర్కర్స్, స్టాఫ్ యూనియన్ టీఆర్ఎస్కేవీ కార్మిక గుర్తింపు ఎన్న
సికింద్రాబాద్ : రైతు బంధు ‘రంగోలి’తో కంటోన్మెంట్ ప్రాంతంలో సంక్రాంతి పండుగ ముందే వచ్చినట్టయింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న, టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్�
హైదరాబాద్, ఆట ప్రతినిధి: అంతర్జిల్లాల ఫెన్సింగ్ టోర్నమెంట్ను ఈనెల 12 నుంచి నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర ఫెన్సింగ్ సంఘం అధ్యక్షుడు మర్రి రాజశేఖర్రెడ్డి తెలిపారు. కరీంనగర్లోని అక్షర ఇంటర్నేషనల్ పా
సికింద్రాబాద్ : సీఎం రిలీఫ్ ఫండ్ పథకం నిరుపేదలకు వరంలాంటిదని టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి కార్మిక విభాగం (టీఆర్
కాప్రా, సెప్టెంబర్ 12: టీఆర్ఎస్ పార్టీ బలోపేతం కోసం ప్రతి కార్యకర్త్త, నాయకుడు శక్తివంచన లేకుండా కృషి చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే సుభాశ్రెడ్డి అన్నారు. ఆదివారం మీర్పేట్ హెచ్బీకాలనీ డివిజన్ ఫస్ట్ఫ
కార్మిక మంత్రి చామకూర మల్లారెడ్డి, టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి బోడుప్పల్, సెప్టెంబర్ 5: తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు నిలుస్తాయని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్�
తొలిగించిన ఓట్లను పునరుద్ధరించాలి సర్వీస్ చార్జీలతో పాటు పెండింగ్ నిధులు విడుదల అయ్యేలా చూడాలి బీ3, బీ4 స్థలాల్లో నివసిస్తున్న వారికే పట్టాలు ఇవ్వాలి డిఫెన్స్ స్టాండింగ్ కమిటీ చైర్మన్కు విన్నవించ
జాబ్ మేళాలు | స్థానిక యువతకు ఉపాధి కల్పనతో మంచి అవకాశాలు కల్పించాలనే ఆలోచనతో శుభగృహ ప్రైవేటు లిమిటెడ్ వారు జాబ్ మేళా నిర్వహించడం చాలా సంతోషకరమని టీఆర్ఎస్ మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం ఇంచా