సికింద్రాబాద్ : కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం బోయిన్పల్లిలోని సౌజన్య కాలనీలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంపు కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల చిత్రపటాలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మర్రి రాజశేఖర్రెడ్డి లతో కలిసి క్షీరాభిషేకం చేశారు.
కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు ముప్పిడి మధుకర్, ప్రవీణ్ యాదవ్, రాజ్సింగ్, సురేష్, అజయ్ యాదవ్, సోమయ్య, శంకర్ తదితరులు పాల్గొన్నారు.