కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనం �
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి మార్గం సుగమమైంది. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలితం దక్కింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పాలనలో సీఎంగా చేసిన కృషి ఫలించింది. అప్పటి మంత్రి కేటీఆర్ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నది.
సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డ
By-elections | కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సా�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు (Cantonment By Election) మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెస్లీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో లెక్కింపు కొనసాగుతున్నది
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Ravula Sridhar reddy | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కే సర్వేలో ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.
Cantonment | కంటోన్మెంట్(Cantonment) ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత గెలుపు ఖాయమని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్(MLA Talasani) అన్నారు.
రానున్న నెల రోజుల పాటు కంటోన్మెంట్లోని బీఆర్ఎస్ శ్రేణులు అత్యంత క్రియాశీలకంగా పని చేసి గులాబీ జెండా ఎగిరే విధంగా కృషి చేయాలని ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్, చామకూర మల్లారెడ్డి సూచించారు.
కంటోన్మెంట్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. గత ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీచేసిన నారాయణన్ శ్రీగణేశ్ను (Sri Ganesh) హస్తం పార్టీ తన అభ్యర్థిగా ప్రకటించింది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ �
కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (Lasya Nanditha) రోడ్డు ప్రమాదం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఓఆర్ఆర్పై జరిగిన ప్రమాదంలో టిప్పర్ను ఢీకొట్టడంతోనే లాస్య నందిత మృతిచెందారని గుర్తించారు.