కంటోన్మెంట్లో భూ బదిలీ పరిహార సొమ్ముపై పార్టీల మధ్య క్రెడిట్ వార్ జరుగుతున్నది. ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం రక్షణ శాఖకు చెందిన కంటోన్మెంట్ భూమిని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడంతో పరిహారం కింద ర
కంటోన్మెంట్, బొల్లారంలోని ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కళాశాల నూతన భవనాలను గ్లాండ్ ఫార్మా సంస్థ సహకారంతో సిఎస్ఆర్ నిధులతో నిర్మించిన ప్రభుత్వ పాఠశాల, కళాశాల భవనాలను శుక్రవారం గ్లాండ్ ఫార్మా మేనేజింగ్ ట్రస�
బోర్డు పరిధిలో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం కోసం 60 మీటర్ల మేరకు రోడ్డు విస్తరణకు కంటోన్మెంట్ బోర్డు పచ్చజెండా ఊపింది. సోమవారం నిర్వహించిన బోర్డు సమావేశంలో హెచ్ఎండీఏ అధికారుల సమక్షంలో నిర్వహించిన �
దీర్ఘకాలంగా లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్న ‘జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం’ ప్రక్రియ ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. కంటోన్మెంట్ను జీహెచ్ఎంసీలో విలీనం చేసే ప్రతిపాదన అటకెక్కినట్లు తె
కంటోన్మెంట్ వాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. కంటోన్మెంట్ బోర్డు పరిధిలోని సివిలియన్ ప్రాంతాలను బల్దియాలో విలీనం �
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనానికి మార్గం సుగమమైంది. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ చేసిన కృషికి ఫలితం దక్కింది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన పాలనలో సీఎంగా చేసిన కృషి ఫలించింది. అప్పటి మంత్రి కేటీఆర్ కేంద్రంపై తెచ్చిన ఒత్తిడి మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జీహెచ్ఎంసీలో విలీనం కానున్నది.
సికింద్రాబాద్లోని జేబీఎస్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. కంటోన్మెంట్ సికింద్రాబాద్ క్లబ్ వద్ద రెండు కార్లు ఢీకొన్నాయి. గురువారం ఉదయం సికింద్రాబాద్ క్లబ్ వద్ద సిగ్నల్ పడిన సమయంలో రోడ్డ
By-elections | కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో(Cantonment By-elections) కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ గణేష్(Shri Ganesh) విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థి దివంగత మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే కూతురు నివేదితపై 9,725 ఓట్లతో శ్రీ గణేష్ ఘన విజయం సా�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికల ఫలితాలు (Cantonment By Election) మరికొన్ని గంటల్లో తేలనున్నాయి. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. వెస్లీ కాలేజీలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ హాల్లో లెక్కింపు కొనసాగుతున్నది
లోక్సభ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో మద్యం దుకాణాలు (Wine Shops) మూతపడనున్నాయి. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా జూన్ 4న ఉదయం 6 గంటల నుంచి 144 సెక్షన్ అమల్లో ఉ�
Hyderabad | బొల్లారంలోని కంటోన్మెంట్ ఆస్పత్రి వద్ద విషాదం నెలకొంది. ఆస్పత్రి ప్రాంగణంలో ఉన్న ఓ భారీ వృక్షం.. దంపతులపై విరిగి పడింది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా, భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Ravula Sridhar reddy | కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత కే సర్వేలో ఫలితాలన్నీ అనుకూలంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీధర్రెడ్డి స్పష్టం చేశారు.