ఒక మార్గంలో ట్రాఫిక్ ఉంటే మరో మార్గాన్ని ఎంచుకుంటాం. ఒక తోవలో అడ్డంకి ఉందంటే ఇంకో తోవ నుంచి బయటపడతాం. కానీ నలు దిక్కులా అదే సమస్య చుట్టుముడితే?! దానినే అష్ట దిగ్బంధనం అంటారు. మల్కాజిగిరి నియోజకవర్గంలోని �
MLA Marri Rajasekhar Reddy | ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.
‘ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నాయి.. ప్రజాప్రయోజనాల కోసం ప్రభుత్వ భూములు కేటాయించడం లేదు. ప్రొటోకాల్ను అధికారులు పూర్తిగా విస్మరిస్తున్నారు. నూతన మున్సిపాలిటీలకు నిధులను ప్రభుత్వం మంజూరు చేయడం �
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యం, దాడులపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడంతో పాటు అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ వినతిప�
హిందూ స్మశాన వాటికలోని డంపింగ్ యార్డ్ను తొలగించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం జరిగిన జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మర్రి రాజశేఖర్ రెడ్డి.. ప్ర
Marri Rajasekhar Reddy | కుత్బుల్లాపూర్, మే 17: మేడ్చల్ జిల్లా సుచిత్ర ప్రాంతంలోని సర్వే నంబర్ 82,83లో ఉన్న తమ భూమిలో ముందస్తు నోటీసులు లేకుండా, సమాచారం లేకుండా రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టడం చట్ట విరుద్ధమైన చర్య అని మల్
ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. మంగళవారం మౌలాలి, నేరేడ్మెట్ డివిజన్లో అధికారులతో కలిసి పాదయాత్ర చేసి స్థానికులను సమస్యలు అడిగి తెలుసుకున్�
సీసీ రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత పాటించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మచ్చబొల్లారం డివిజన్ లక్ష్మమ్మ ఎన్క్లేవ్లో రూ.50 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆ�
ప్రభుత్వం డ్రైనేజీ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సూచించారు. శుక్రవారం మచ్చ బొల్లారంలోని డ్రైనేజీ సమస్యను పరిశీలించడానికి ఉన్నతాధికారులతో ఎమ్మెల్యే కలిసి పరిశీలిం�
ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నదని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు. గురువారం మల్కాజిగిరి సర్కిల్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి రె�
మల్కాజిగిరిలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయించనందుకు ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి చెట్టు కింద కూర్చొని వినూత్నంగా నిరసన వ్యక్తంచేశారు. బుధవారం ఆయన మల్కాజిగిరి మున్సిపల్ సర్కిల్�
Marri Rajasekhar Reddy | ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కేటాయింపులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లే�