గూడెం అభినవ శబరిమలై అయ్యప్ప ఆలయంలో బుధవారం మహా మండల పూజ మహోత్సవాన్నీ అత్యంత వైభవంగా నిర్వహించారు. గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమాచార్యుల ఆధ్వర్యంలో గురుస్వాములు దివ్యపదునెట్టాంబడి పూజను ఘనంగా నిర్
ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటన చేసిన సందర్భంగా ఉపాధిహామీ ఫీల్డ్ అసిస్టెంట్లు గురువారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. అంబేద్కర�
కార్మికుల పక్షపాతిగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారని వక్తలు పేర్కొన్నారు. ఆయన సారథ్యంలో సంక్షేమ పథకాలకు చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని అన్నారు. రాష్ట్రంలో కాంట్రాక్టు ఉద్యోగుల వ్యవస్థ ఉండకూడ
ఉద్యోగ ప్రకటనపై రెండో రోజూ సంబురాలు వెల్లువెత్తాయి. రికార్డు స్థాయిలో 80వేలకు పైగా కొలువులు భర్తీ చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతగా, ఆయనఫ్లెక్సీలకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా గురువారం పాలాభిషేక
కంటోన్మెంట్ పరిధిలో ఉచిత తాగునీటి పథకం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో మంగళవారం బోయిన్పల్లిలోని సౌజన్య కాలనీలో టీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్రెడ్డి క్యాంప�
ఎర్రగడ్డ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో డిసెంబర్ 9వ తేది చారిత్రకమైనదని మాజీ డిప్యూటీమేయర్, బోరబండ కార్పొరేటర్ అయిన బాబా ఫసియుద్దీన్ అన్నారు. ఉద్యమ సమయంలో విద్యార్థి విభాగం నేతగా తనతో పాటు వే�
రఘునాథపాలెం : ఖమ్మం నగరంలోని టేకులపల్లిలో డబుల్బెడ్రూం ఇండ్లు పొందిన నిరుపేద లబ్దిదారులు సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. టేకులపల్లిలోని డబుల్బెడ్రూం ప్రా�
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం మోత్కూరు/ హుజూర్నగర్ రూరల్/ కోటపల్లి, సెప్టెంబర్ 29: స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాలను 30 శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతు�
సీఎం కేసీఆర్ | మానేరు లోయర్ డ్యామ్ దిగువన నిర్మించతలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్కు భారీగా నిధులు కేటాయించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కరీంనగర్ తీగల వంతెన వద్ద టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ చిత్రపటాన�
సీఎం కేసీఆర్ | రాష్ట్రంలో కొత్తగా 6 మెడికల్ కళాశాలలు అనుబంధంగా నర్సింగ్ కళాశాలలు, 12 ప్రాంతీయ ఔషధ ఉప కేంద్రాలు, 40 ప్రభుత్వ హాస్పిటల్స్లో ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్�
సీఎం కేసీఆర్ | ప్రైవేటు విద్యా సంస్థల్లో పని చేసే టీచర్లు, సిబ్బందికి కరోనా కష్ట కాలంలో రూ.2,000 ఆర్థిక సహాయం, 25 కిలోల సన్న బియ్యం ఇస్తుండటం పట్ల ప్రైవేట్ టీచర్ల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలునమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 19: రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. �