సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రె�
నిర్మాణ సంస్థ, వెల్ఫేర్ కమిటీ మధ్య ఏర్పడిన వివాదంపై ఉన్నత న్యాయ స్థానంలో కేసు నమోదైంది. దీంతో ఆర్డబ్ల్యూఏలకు ఉన్న అధికారాలు, ఆర్థిక లావాదేవీలకు చెక్ పెట్టింది.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత గెలుపు తథ్యమని, అధిక మెజార్టీ సాధించడమే మన లక్ష్యమని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
‘ప్రకృతి కోసం కలిసి నడుద్దాం..’ అంటూ ఆస్యా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్లోని జల విహార్ వద్ద ఏర్పాటు చేసిన ‘వాక్ ఫర్ నేచర్' అంటూ ఆదివారం వాకథాన్ను నిర్వహించారు.
కంటోన్మెంట్ ప్రాంతంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి సహకరించాలని బోర్డు సీఈఓ మధుకర్నాయక్ను బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి కోరార
నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తుంటే.. ప్రతిపక్ష నాయకుల కంటికి కనిపించకపోవడం వారి దివాళాకోరుతనానికి నిదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి.
ప్రతిపక్ష పార్టీలు బోగస్ మాటలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి మండిపడ్డారు.
బస్తీ మొదలు జిల్లా స్థాయిదాకా ప్రతిభావంతులైన ఆటగాళ్లను గుర్తించి ప్రోత్సహించాలనే సంకల్పంతో నిర్వహిస్తున్న సీఎం కప్ పోటీల్లో భాగంగా జిల్లాస్థాయి క్రీడలను నేటి నుంచి నిర్వహించనున్నట్లు హైదరాబాద్ జ�
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, రక్షణశాఖ సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని ప్రతి వార్డులో అభివృద్ధి, సంక్షేమంతో పాటు బీఆర్ఎస్ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ నియోజకవర్గం ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డ�
ప్రతిఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని మల్కాజిగిరి పార్లమెంటరీ స్థానం బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి, ఎంఎల్ఆర్ఐటీ కళాశాల సెక్రెటరీ మర్రి రాజశేఖర్రెడ్డి, వెటరన్ అథ్లెట్, ఎంఎల్ఆర్ విద�