Marri Janardhan Reddy | బీఆర్ఎస్ పార్టీ(,BRS party) మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) అన్నారు.
Marri Janardhan Reddy | ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి( Marri Janardhan reddy ) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూల్(Nagarkarnool) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �
కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. స్పీడును అందుకోలేక ప్రతి పక్షాలు డీలా పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. మరోసారి అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్స్వ�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగిడనున్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నతస్థాయిలో ఉండి ప్రజాసేవ కోసం 2012లో నాగర్కర్�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్ర�
బిజినేపల్లి రైతు దశను మార్చే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఊపందుకున్నాయి. పొలాలకు నీరందక సతమతమవుతున్న తరుణంలో 2022లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కాగా ప్రస్తుతం ర�
నాగర్కర్నూల్లో గులాబీ జనజాతర. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఎటుచూస్తే అటు జనంతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలు, బోనాలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. మంగళవారం నాగర్కర్నూల్ నూతన జిల్లా సమీకృత కలెక్ట�
Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మర్రి జనా
కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని నా గర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో కొత్తగా నిర్మించి�
నాగర్కర్నూ ల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సాగునీరు ఇవ్వగా సొంత మండలంలో ఇంకా ఇవ్వలేదని.. పాలమూరు ఎత్తిపోతలతో ఆగస్టు చివరి నాటికి వ ట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్త
నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�