మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉదారత చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎంబీబీఎస్లో సీటు వచ్చినా చదవలేకపోతున్న విద్యార్థినికి ఆర్థిక సాయం అందించారు.
కాంగ్రెస్ను గెలిపిస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని, ప్రజాపాలన కొనసాగిస్తామని మాయమాటలు చెప్పి పేదలతో ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత బుల్డోజర్లతో వారి ఇండ్లనే కూలదోయడమే ప్రజాపాలనగా కాంగ్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజాపాలనకు బదులుగా ప్రతీకార (కక్షసాధింపు) పాలన నడిపిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేం ద్రంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ : రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి నిప్పులు చెరిగారు. పర్దా రాజకీయాలను బంద్ పెట్టి పాలనపై దృష్టి ప�
Marri Janardhan Reddy | బీఆర్ఎస్ పార్టీ(,BRS party) మారుతున్నట్లు వస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తమని, అదంతా మీడియాలో తప్పుడు ప్రచారమని మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి(Marri Janardhan Reddy) అన్నారు.
Marri Janardhan Reddy | ప్రజలకు, పార్టీ కార్యకర్తలకు అన్ని వేళల్లో అండగా ఉంటానని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి( Marri Janardhan reddy ) తెలిపారు. ప్రజా తీర్పును గౌరవిస్తూ నాగర్ కర్నూల్(Nagarkarnool) ప్రజలకు అన్నివేళల్లో అండగా ఉంటానని
Marri Janardhan Reddy | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం నేరెళ్లపల్లి గ్రామానికి చెందిన దంపతులు మర్రి అమృతమ్మ-జంగిరెడ్డిల పెద్దకొడుకు జనార్దన్రెడ్డి. ఒక్క ఎకరం భూమి మాత్రమే కలిగిన నిరుపేద కుటుంబం. పదో తరగతి �
కారు టాప్గేర్లో దూసుకెళ్తున్నది. స్పీడును అందుకోలేక ప్రతి పక్షాలు డీలా పడ్డాయి. ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ దూకుడు కొనసాగుతున్నది. మరోసారి అన్ని స్థానాల్లో గెలిచి క్లీన్స్వ�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ప్రజాక్షేత్రంలోకి అడుగిడనున్నారు. శనివారం నుంచి నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టనున్నారు. వ్యాపారవేత్తగా ఉన్నతస్థాయిలో ఉండి ప్రజాసేవ కోసం 2012లో నాగర్కర్�
నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఎన్నికను సవాల్ చేస్తూ నాగం జనార్దన్రెడ్డి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. 2018 అసెం బ్లీ ఎన్నికల్లో నాగర్కర్నూల్ నుంచి బీఆర్ఎస్ తరఫున మర్ర�
బిజినేపల్లి రైతు దశను మార్చే మార్కండేయ రిజర్వాయర్ పనులు ఊపందుకున్నాయి. పొలాలకు నీరందక సతమతమవుతున్న తరుణంలో 2022లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మార్కండేయ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. కాగా ప్రస్తుతం ర�