నాగర్కర్నూల్లో గులాబీ జనజాతర. 100 ఎకరాల సువిశాల స్థలంలో ఎటుచూస్తే అటు జనంతో కిక్కిరిసిపోయింది. బతుకమ్మలు, బోనాలతో పట్టణమంతా పండుగ వాతావరణం నెలకొన్నది. మంగళవారం నాగర్కర్నూల్ నూతన జిల్లా సమీకృత కలెక్ట�
Harish Rao | శ్రీశైలంలో తెలంగాణ ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాల ఆర్యవైశ్య సంఘం నిర్మించిన నూతన భవన ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యే మర్రి జనా
కొత్త కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయ పనులు త్వరగా పూర్తి చేయాలని నా గర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి ఆదేశించారు. ఆదివారం జిల్లా కేంద్రానికి సమీపంలోని కొల్లాపూర్ చౌరస్తాలో కొత్తగా నిర్మించి�
నాగర్కర్నూ ల్ నియోజకవర్గంలో నాలుగు మండలాలకు సాగునీరు ఇవ్వగా సొంత మండలంలో ఇంకా ఇవ్వలేదని.. పాలమూరు ఎత్తిపోతలతో ఆగస్టు చివరి నాటికి వ ట్టెం, కర్వెన రిజర్వాయర్లు పూర్తి చేసి 25 వేల ఎకరాలకు సాగునీరు అందిస్త
నాగర్కర్నూల్ అభివృద్ధికి కేరాఫ్గా మారింది. జిల్లా కేంద్రంలో నూతనంగా పలు ప్రభుత్వ కార్యాలయ భవనాలు నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నాయి. సమీకృత కలెక్టరేట్ సంసిద్ధం కాగా.. ఎస్పీ రాజభవనాన్ని తలపిస్తున్నద�
తాడూరు: టీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులకు వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసిందని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అన్నారు. రైతుల అభివృద్దియే ప్రభుత్వ ధ్యేయంగా అన్ని రకాలుగా ఆదుకునేందుకు రైతుబంధు, ర�
నాగర్కర్నూల్: తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ బలోపేతానికి నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్ష్య, కార్యదర్శులు కృషి చేయాలని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో ఇటీ�
జన్మదినం సందర్భంగా మొక్కలునాటిన ఎమ్మెల్యే హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): నాగర్కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో మొక్కలు న�