స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి భయం పట్టుకుందని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పల్లె ల్లో బీఆర్ఎస్ జెండా ఎగరవేసేందుకు గులాబీ సైనికులు సిద్ధంగా ఉండాలని నాగర్కర్నూల్, కల్వకు�
‘అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి శూన్యం.. పథకాల పేరుతో జనాన్ని దగా చేసింది.. అందుకే రేవంత్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టాలి’ అని మాజీ ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్�
కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులోని అన్ని మోటార్లను వెంటనే ఆన్ చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీశైలం జ�
కాంగ్రెస్ ప్రభు త్వం ఇరవై నెలల పాలనలో రాష్ర్టాన్ని భ్రష్టుపట్టించిందని మాజీ మంత్రులు సింగిరెడ్డి నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, లక్ష్మారెడ్డి విమర్శించారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట (Achampet) మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ నెల 11 తర్వాత ఆయన బీజేపీలో చేరనున్నారు. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన.. శుక్రవారం ఉద�
‘ఎక్కడైనా నియోజకవర్గ ముఖ్య నేత పార్టీ మారితే.. ఆయన వెంట ఎంతో కొంత క్యాడర్ పోతుంది.. కానీ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పార్టీ మారినా చరిత్రలో మొదటిసారి క్యాడర్ ఎవరూ బీఆర్ఎస్ను వీడలేదు. మీకు నిజంగా హ్య�
చివరి శ్వాస ఉన్నంత వరకు బీఆర్ఎస్ను వీడేదేలేదని, అందరినీ కలుపుకొనిపోయి నాగర్కర్నూల్ జిల్లాలో గులాబీ పార్టీని మరింత బలమైన శక్తిగా మారుస్తామని నాగర్కర్నూల్, కొల్లాపూర్, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే�
Marri Janaradhan Reddy | పార్టీ మారుతున్నట్లుగా వస్తున్న వార్తలపై నాగర్కర్నూలు మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి స్పందించారు. అవన్నీ వట్టి పుకార్లనేనని స్పష్టం చేశారు. కొంతమంది పనిగట్టుకుని తనపై దుష్ప్రచారం చే�
నాగర్కర్నూల్ జిల్లా ఉయ్యాలవాడ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా 111 మందికిపైగా విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, సోమవారం మరో ముగ్గురు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడి దాడిలో తీవ్రంగా గాయపడి నాగర్ కర్నూల్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు రవీందర్రెడ్డిని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి సోమవారం పరామర
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి అండగా ఉంటామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి అన్నారు. నాగర్కర్నూల్ జిల్లా మంతటి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త ఆదివారం సాయంత్ర�
Marri Janardhan Reddy | తిమ్మాజీపేట మండలం కుమ్మకొండ గ్రామానికి చెందిన బిఆర్ఎస్ నేత, మాజీ సర్పంచ్ సత్యం యాదవ్ కుమారుడిని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించారు.
Marri Janardhan | మండలంలోని పలువురు ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నాయకులను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
MBBS Student | ఎంజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన గిరిజన విద్యార్థిని కట్రావత్ శ్యామలను ట్రస్ట్ అధినేత, మాజీ శాసన సభ్యులు మర్రి జనార్దన్ రెడ్డి దంపతులు అభినందించారు.