IED Bomb | చర్ల మండల పరిధిలోని లెనిన్ కాలనీ సమీపంలో సోమవారం ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా ఉన్న ఓ మామిడితోటలో
ముంబై, సెప్టెంబర్ 3: ఎల్గర్ పరిషత్-మావోయిస్టుల సంబంధాల కేసులో నిందితుడు, రచయిత వరవరరావుపై ఈ నెల 6 వరకు ఎలాంటి చర్యలు తీసుకోబోమని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కోర్టుకు తెలిపింది. వరవరరావు బెయిల్ గడువు 5�
Encounter | ఛత్తీస్గఢ్లో ఎదురుకాల్పులు.. ఇద్దరు మావోలు మృతి | ఛత్తీస్గఢ్లోని సుక్మా అటవీ ప్రాంతంలో నక్సలైట్లు, బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కొంటా బ్లాక్లోని కన్హాయిగూడ - గోపాండ్ జిల్లాలో ఇరువర్గాల భీ
ఛత్తీస్గఢ్ | ఛత్తీస్గఢ్ ప్రజలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున శుభవార్త వినిపించారు. 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరిం
ఏఓబీలో ఆరుగురు మావోయిస్టుల అరెస్ట్? | ఆంధ్రా ఒడిశా సరిహద్దులో ఆరుగురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కీలక వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే అంగరక్షకులు ఉన్�
ఐఈడీని పేల్చిన మావోలు.. 12 మందికి గాయాలు | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో గురువారం వాహనాన్ని ఐఈడీ సహాయంతో మావోయిస్టులు పేల్చి వేశారు. అందులో ప్రయాణిస్తున్న 12 మంది గాయపడ్డారు.. ఇందులో ముగ్గురికి తీవ్ర గా�
రాయ్పూర్: తమ నిర్బంధంలో ఉన్న 11 మందిని మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. పోలీసులకు సహకరించవద్దని, అభివృద్ధి పనులకు మద్దతు ఇవ్వవద్దని వారిని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ ఘటన జరిగి�
డిజిటల్ యుగంలో సాయుధ విప్లవానికి తావులేదు: డీజీపీహైదరాబాద్, జూలై 14 (నమస్తే తెలంగాణ): మావోయిస్టు నేత, ప్లాటూన్ పార్టీ కమిటీ (పీపీసీ) సభ్యుడు రావుల రంజిత్ అలియాస్ శ్రీకాంత్ డీజీపీ మహేందర్రెడ్డి ఎదుట ల