Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు
కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చె�
కొత్తగూడెం క్రైం, నవంబర్ 17: ఏడు రోజులుగా తమ చెరలో ఉన్న సబ్ ఇంజినీర్ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదలచేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మాన్కేళి రహదారి పనులు చేపడుతున్న పీఎంజీఎస్వై స
Chhattisgarh | ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్కేళి వద్ద సివిల్ ఇంజినీర్ అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే లక్ష్మణ్ను విడుదల చేయగా, అజ�
పాట్నా: బీహార్లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది
Gadchiroli encounter | మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్
Maharashtra | మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్�
Maoist Tech Ravi | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి వార్తని పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్ట
Maoists | కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్య చేశారు. మృతుడిని గట్టగల్కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గట�
School girl | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ (Naxals) ఐదుగురిని ఎత్తుకెళ్లారు. జిల్లాలోని కొన్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటెర్ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగుర
Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
వాజేడు, అక్టోబర్ 25: ములుగు జిల్లా వాజేడు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో పెనుగోలు, లంకపల్లి అటవీ ప్రాం తంలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న త�