రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్య ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను బుధవారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ మేరకు భారత కమ
Maoists | జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ స�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. తాడిమెట్ల అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పోలీసు బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురు
కొత్తగూడెం క్రైం: ఆంధ్రా ఏజెన్సీలో ఆదివాసీని హతమార్చిన సంఘటన తూర్పుగోదావరి జిల్లాలో గురువారం వెలుగు చూసింది. వివరాలు.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లా ఎటపాక మండలం చేరువుగుంపు గ్రామానికి చె�
కొత్తగూడెం క్రైం, నవంబర్ 17: ఏడు రోజులుగా తమ చెరలో ఉన్న సబ్ ఇంజినీర్ను మావోయిస్టులు ఎట్టకేలకు విడుదలచేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని మాన్కేళి రహదారి పనులు చేపడుతున్న పీఎంజీఎస్వై స
Chhattisgarh | ఏడు రోజుల క్రితం బీజాపూర్ జిల్లా మన్కేళి వద్ద సివిల్ ఇంజినీర్ అజయ్ లక్రా, అటెండర్ లక్ష్మణ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే లక్ష్మణ్ను విడుదల చేయగా, అజ�
పాట్నా: బీహార్లో మావోయిస్టులు ప్రజా కోర్టును నిర్వహించారు. నలుగురు వ్యక్తులను బహిరంగంగా ఉరి తీశారు. వారి ఇంటిని బాంబులతో పేల్చి వేశారు. గయా జిల్లా దుమారియాలోని మోన్బార్ గ్రామంలో శనివారం ఈ ఘటన జరిగింది
Gadchiroli encounter | మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. గడ్చిరోలి జిల్లా గ్యారపట్టి అటవీ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 26 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఎన్