Maharashtra | మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భీకరమైన ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. శనివారం ఉదయం గ్యారపట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తోన్న పోలీసు బలగాలకు, మావోయిస్టులు తారసపడ్�
Maoist Tech Ravi | మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, డివిజినల్ కమిటీ స్థాయి నాయకుడు రవి అలియాస్ టెక్ రవి అలియాస్ జైలాల్ మృతి వార్తని పార్టీ ఆలస్యంగా ప్రకటించింది. నెల్లూరు జిల్లాకు చెందిన రవి మావోయిస్టు పార్ట
Maoists | కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హత్య చేశారు. మృతుడిని గట్టగల్కు చెందిన దినేశ్ నూరేటిగా పోలీసులు గుర్తించారు. గట�
School girl | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో నక్సల్స్ (Naxals) ఐదుగురిని ఎత్తుకెళ్లారు. జిల్లాలోని కొన్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని బటెర్ గ్రామంపై మావోయిస్టులు శనివారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా ఐదుగుర
Telangana | ఛత్తీస్గఢ్ - తెలంగాణ సరిహద్దుల్లో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. మావోయిస్టుల కోసం పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది. మావోయిస్టు అగ్రనేత హిద్మా కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్�
వాజేడు, అక్టోబర్ 25: ములుగు జిల్లా వాజేడు మండలానికి 20 కిలోమీటర్ల దూరంలోని తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దులో పెనుగోలు, లంకపల్లి అటవీ ప్రాం తంలో సోమవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. కూంబింగ్ నిర్వహిస్తున్న త�
Odisha | ఒడిశాలోని మల్కన్గిరి జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళలు సహా ఒక మావోయిస్టు మృతి చెందారు. ఒక పోలీసు కూడా
మావోయిస్టు | మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్ర హోంశాఖ నేడు సమావేశం నిర్వహించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరగనున్న ఈ సమావేశానికి కేంద్ర హోం మంత్రి అమిత్షా అధ్యక్షత
దుమ్ముగూడెం :మావోయిస్టు పార్టీ 17వ వారోత్సవాల నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలో ఎలాంటి విధ్వంసాలు జరగకుండా ఉండేందుకు దుమ్ముగూడెం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సోమవారం ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. 21 ను
చర్ల: తెలంగాణ – చత్తీస్గడ్ సరిహద్దులో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు అవసరమైన ఏర్పాట్లను గురించి చర్చించేందుకు హాజరు కావాలని మావోయిస్టులు ఆదివాసీలపై వత్తిడి తెస్తున్నారని సిఐ అశోక్ అన్నారు. ఆది�