Dantewada | ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అర్ధరాత్రి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలోని దంతేవాడ (Dantewada) జిల్లా బచేలి-భాన్సీ మార్గం మధ్యలో విశాఖపట్నం వైపు ఇనుప ఖనిజంతో వెళ్తున్న గూడ్స్ రైలును (Goods train) మావోయిస్�
బల్లార్శ : మావోయిస్టులకు పేలుడు పదార్థాలు సరఫరా చేస్తున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లా అహెరా తాలూకా దామరంచ్ పోలీస్ స్టేషన్ పరిధి బంగారంపేటలో పేలుడ�
నాలుగు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం. రాత్రింబవళ్లూ విష సర్పాలు, తోడేళ్లు, నక్కలు అక్కడ కలియదిరుగుతాయి. ఒక్కసారి దారిమరిచిపోయామో.. జనజీవనంలోకి తిరిగి రావడం దుర్లభమే
Engineer Ashok Pawar: మావోయిస్టులు కిడ్నాప్ చేసిన తన భర్త కోసం మరో మహిళ పోరాటం చేస్తున్నది. తన భర్తను విడిచిపెట్టాలని మవోయిస్టులను అభ్యర్ధిస్తున్నది. గతంలో కూడా
CRPF | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో సీఆర్పీఎఫ్ అధికారి మృతిచెందగా
ములుగు : జిల్లాలో మావోయిస్టులను హతమార్చేందుకు అమర్చిన మందు పాతరలను పోలీసులు నిర్వీర్యం చేశారు. మావోయిస్టు అగ్రనేత బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఆదేశాల మేరకు రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన వాజేడు మండలం పె�
Maoists | జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 - 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు
Gadchiroli district | మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు
Mulugu Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక గ్రే హౌండ్ జవాన్ తీవ్రంగా
కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికం�
రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్య ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను బుధవారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ మేరకు భారత కమ