Jharkhand | జార్ఖండ్లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కలకలం 10 నుంచి 15 మంది దాకా వచ్చినట్లు అనుమానం కొత్త రిక్రూట్మెంట్కోసం యత్నం అప్రమత్తమైన పోలీసులు మారుమూల పల్లెల్లో విస్తృత పర్యటన ఎవ్వరూ సహకరించవద్దు :
Bodh | బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Gadchiroli | మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కోయార్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన
నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు �
ములుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జ�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్ పో
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. �
CRPF | బీహార్లోని గయా జిల్లాలో మావోయిస్టులు మంతుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయడప్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో