మావోయిస్టులకు సీపీ పిలుపు పెద్దపల్లిటౌన్, జూన్ 24: అడవి బాటను వీడి జనజీవన స్రవంతిలో కలిసే మావోయిస్టుల పట్ల మానవత్వంతో సహకరిస్తామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. గురువారం పెద్దపల్లి జిల్లా కేంద్రం
ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జన జీవన స్రవంతిలో కలిస్తే ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని నిర్మల్ జిల్లా ఇన్చార్జి ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ అన్నారు.
ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చె�
ఎదురు కాల్పులు | విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసున్నాయి.
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఏడుగురు మహిళలు గడ్చిరోలిలోని పైడి అడవుల్లో ఘటన ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో ప�