ఆరుగురు మావోయిస్టులు మృతి.! | విశాఖ-తూర్పుగోదావరి సరిహద్దులోని కొయ్యూరు మండలం తీగమెట్ట వద్ద ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చె�
ఎదురు కాల్పులు | విశాఖ జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. కొయ్యూరు మండలం మంప పోలీసు స్టేషన్ పరిధిలో ఈ తెల్లవారుజామున గ్రేహాండ్స్ దళాలు, మావోయిస్టులకు ఎదురు కాల్పులు చోటుచేసున్నాయి.
మహారాష్ట్రలో భారీ ఎన్కౌంటర్ మృతుల్లో ఏడుగురు మహిళలు గడ్చిరోలిలోని పైడి అడవుల్లో ఘటన ముంబై, మే 21: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో శుక్రవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎటవల్లిలోని పైడి అటవీ ప్రాం తంలో ప�
మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
రాయ్పూర్:మావోయిస్టులపై కరోనా ఎఫెక్ట్ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతున్నది. మెరుగైన వైద్యం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయ�
ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు