మావోయిస్టులు మృతి | మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈటపల్లి అటవీప్రాంతంలో మావోయిస్టులు- పోలీసుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
రాయ్పూర్:మావోయిస్టులపై కరోనా ఎఫెక్ట్ పడుతోంది. కరోనాతో మావోలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పోలీస్ వర్గాలకు సమాచారం అందుతున్నది. మెరుగైన వైద్యం కోసం వారు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మావోయ�
ఎన్కౌంటర్ | ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు
కొత్తగూడెం, ఏప్రిల్ 11: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతడు కాటే కల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అత�
గ్రామస్థుల సమక్షంలో అప్పగించిన మావోయిస్టులు కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 8: ఐదు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్సింగ్కు గురువారం విముక్తి లభించింది. మావోయిస్టులు గురువారం అతడిని �
Rakeshwar singh | మావోయిస్టుల చెర నుంచి కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యాడు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్సింగ్ను విడుదల చేశారు.
ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రిక�
రాకేశ్వర్ సింగ్ | మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.