కొత్తగూడెం, ఏప్రిల్ 11: ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో ఆదివారం జరిగిన ఎన్కౌంటర్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. అతడు కాటే కల్యాణ్ ఏరియా కమిటీకి చెందిన నక్సలైట్ వెట్టి ఉంగాగా భావిస్తున్నారు. అత�
గ్రామస్థుల సమక్షంలో అప్పగించిన మావోయిస్టులు కొత్తగూడెం క్రైం, ఏప్రిల్ 8: ఐదు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీగా ఉన్న జవాన్ రాకేశ్వర్సింగ్కు గురువారం విముక్తి లభించింది. మావోయిస్టులు గురువారం అతడిని �
Rakeshwar singh | మావోయిస్టుల చెర నుంచి కోబ్రా జవాను రాకేశ్వర్ సింగ్ విడుదలయ్యాడు. స్థానిక మీడియా సమక్షంలో గ్రామస్థుల ద్వారా రాకేశ్వర్సింగ్ను విడుదల చేశారు.
ఫొటోను విడుదల చేసిన నక్సలైట్లు కొత్తగూడెం క్రైం: బీజాపూర్ ఎన్కౌంటర్ ఘటనలో తమకు బందీగా చిక్కిన జవాన్ రాకేశ్వర్ సింగ్ మన్హాస్ ఫొటోను మావోయిస్టులు బుధవారం విడుదల చేశారు. సుక్మా జిల్లాలో ఓ పాత్రిక�
రాకేశ్వర్ సింగ్ | మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
మావోయిస్టు దండకారణ్య | ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్ సింగ్ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య
రాయ్పూర్: చత్తీస్ఘడ్ ఎన్కౌంటర్లో మిస్సైన కోబ్రా కమాండో కోసం పోలీసులు గాలిస్తున్నారు. మూడు రోజుల క్రితం జరిగిన ఎదురుకాల్పుల్లో మిస్సైన కమాండో తమ దగ్గర ఉన్నట్లు మావోలు స్థానిక జర్నలిస�
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలు ఎదుర్కొంటూ నాగపూర్ జైల్లో ఉన్న ప్రొఫెసర్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలగించటాన్ని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశ�
ఢిల్లీ వర్సిటీ కళాశాల ఆదేశాలున్యూఢిల్లీ, ఏప్రిల్ 3: మావోయిస్టులతో సంబంధాలు కలిగిఉన్నారన్న ఆరోపణలతో జైలు శిక్ష అనుభవిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబాను ఉద్యోగం నుంచి తొలిగిస్తున్నట్టు �
రాయ్పూర్: ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య శనివారం కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఐదుగురు జవాన్లు మరణించగా మరో 14 మంది గాయపడినట్లు సమాచారం. బీజాపూర్ జిల్లాలోని టారెమ్ సమీప అటవీ ప్రాంతంలో శన
ఢిల్లీ : ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన రామ్ లాల్ ఆనంద్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబను కాలేజీ విధుల నుంచి శాశ్వతంగా తొలగించింది. మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో సాయిబాబ