Maoists | జార్ఖండ్లోని గిరిడి జిల్లాలో మావోయిస్టులు విధ్వంసానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి 2 - 2.30 గంటల సమయంలో గిరిడి జిల్లాలోని డుమ్రి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక బ్రిడ్జిని పేల్చేశారు
Gadchiroli district | మహారాష్ట్రలో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. గడ్చిరోలి జిల్లాలో కొనసాగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మావోయిస్టులు ధ్వంసం చేశారు. 11 ట్రాక్టర్లతో పాటు రెండు జేసీబీలకు
Mulugu Encounter | తెలంగాణ - ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, ఒక గ్రే హౌండ్ జవాన్ తీవ్రంగా
కొత్తగూడెం క్రైం, జనవరి 7: ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు అరాచకాలకు పాల్పడుతున్నారు. కనికరం లేకుండా సొంత క్యాడర్నే మట్టుపెడుతున్నారు. పెండ్లి చేసుకొని పార్టీని వీడాలనుకొన్న ఓ ప్రేమ జంటను పాశవికం�
రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టుల దుశ్చర్య ములుగు, డిసెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ములుగు జిల్లా వెంకటాపురం (నూగూరు) మండలం సూరవీడు మాజీ సర్పంచ్ కొర్స రమేశ్ను బుధవారం మావోయిస్టులు కాల్చి చంపారు. ఈ మేరకు భారత కమ
Maoists | జిల్లా పరిధిలోని వెంకటాపురం మండలం సూరవీడు మాజీ సర్పంచ్ రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేశారు. నిన్న సాయంత్రం చర్లకు వెళ్తున్న రమేశ్ను మావోయిస్టులు కిడ్నాప్ చేసినట్లు బాధితుడి కుటుంబ స�
కొత్తతగూడెం:దండకారణ్యంలో ఉంటూ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న మావోయిస్టులు సత్ప్రవర్తనతో అరణ్యం వీడి జనం మధ్యలోకి వచ్చి జీవించాలని జిల్లా ఎస్పీ సునీల్ దత్ అన్నారు. మావోయిస్టు పార్టీకి సంబంధి
Maoists | ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. జిల్లాలోని పర్శాగావ్లో రోడ్డు నిర్మాణ పనులు చేస్తుండగా మావోయిస్టులు అడ్డుకున్నారు.