తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ విలావంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలను వాడుకుంటున్నారని, మైనర్లను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పేరుతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎస్పీ డాక్�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం.. ప్రస్తుతం కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన పలువురు వివిధ కళల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుత�
Jharkhand | జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని
Dantewada | ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోలు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారయ్యారు. అయితే, హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మలంగర్ ఏరియా కమిటీ ఈ ఘాతుకానికి
మావోయిస్టులు తమ స్వార్థం కోసం ఏజెన్సీల్లో నివసించే అమాయకపు ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మావోయిస్టు పార్టీ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని రాష్ట్ర డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు.
DGP Mahender Reddy|తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపొతే వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి అన్నారు.
Ex Sarpanch Shot Dead | ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఐరన్ ఓర్ దగ్గరలో సర్పంచ్తో పాటు మాజీ సర్పంచ్పై దాడి చేశారు. రాళ్లతో కొట్టి ఆ తర్వాత కాల్పులు జరిపారు. మావోయి