మావోయిస్టులు తమ స్వార్థం కోసం ఏజెన్సీల్లో నివసించే అమాయకపు ఆదివాసీలను ఇబ్బందులు పెడుతున్నారని, మావోయిస్టు పార్టీ నాయకులను ప్రజలు విశ్వసించడం లేదని రాష్ట్ర డీజీపీ ముదిరెడ్డి మహేందర్ రెడ్డి అన్నారు.
DGP Mahender Reddy|తెలంగాణలో మావోయిస్టుల సమస్య పునరావృతం కాకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ అన్ని చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి అన్నారు.
అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపొతే వారిపై ఉన్న కేసులు ఎత్తేస్తాం. జనజీవన స్రవంతిలో కలిసిన వారికి ఉపాధి కల్పిస్తామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సురేందర్రెడ్డి అన్నారు.
Ex Sarpanch Shot Dead | ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో సోమవారం మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఐరన్ ఓర్ దగ్గరలో సర్పంచ్తో పాటు మాజీ సర్పంచ్పై దాడి చేశారు. రాళ్లతో కొట్టి ఆ తర్వాత కాల్పులు జరిపారు. మావోయి
Jharkhand | జార్ఖండ్లోని (Jharkhand) సెరియకేలా-ఖర్సవాన్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మళ్లీ మావోయిస్టుల కలకలం 10 నుంచి 15 మంది దాకా వచ్చినట్లు అనుమానం కొత్త రిక్రూట్మెంట్కోసం యత్నం అప్రమత్తమైన పోలీసులు మారుమూల పల్లెల్లో విస్తృత పర్యటన ఎవ్వరూ సహకరించవద్దు :
Bodh | బోథ్ అటవీ ప్రాంతంలో పోలీసులు పేలుడు పదార్థాలు గుర్తించారు. మహారాష్ట్ర సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది.
Gadchiroli | మహారాష్ట్రలోని గడ్చిరోలి (Gadchiroli) జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. జిల్లాలోని కోయార్ అటవీప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలు, పోలీసులు
కుమ్రం భీం ఆసిఫాబాద్ : యువత, ప్రజలు మావోయిస్టుల ప్రలోభాలకు లోనూ కావద్దని, వారికి సహకరించవద్దని జిల్లా ఎస్పీ కే సురేష్ కుమార్ విజ్ఞప్తి చేశారు. శనివారం తిర్యాని మండలంలోని తాటిగూడ, కేరిగూడ, ఎర్రబండ గిరిజన
నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు �