Air Strike | కేంద్రం వైమానిక దాడులకు పాల్పడుతోందని మావోయిస్టులు ఆరోపించారు. సుక్మా-బీజాపూర్
సరిహద్దులోని మెట్టగూడ, ఎరన్పల్లి, బొట్టేటాంగ్లలో డ్రోన్తో బాంబు దాడి జరిపినట్లు సీపీఐ (మావోయిస్ట్)
సౌత్ సబ్ జ
అడవి గుండెలో అభివృద్ధి గానం ప్రతిధ్వనించింది. నాడు ఉమ్మడి పాలనలో ఏమాత్రం అభివృద్ధికి నోచుకోని ఆదివాసీ గూడెలు, గిరిజన తండాలు, అటవీప్రాంత గ్రామాల ప్రజలకు స్వరాష్ట్రంలో ఉద్యమ నేత కేసీఆర్ నేతృత్వంలోని గత �
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లా వనాంచల్ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతాబలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. సుక్మా జిల్లాలో నక్సలైట్లు శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారనే సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ ఆపర
Jharkhand | జార్ఖండ్లోని గర్హ్వా జిల్లాలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పోలీసు అధికారికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం అతను ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు.
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో (Sukma) మావోయిస్టుల దాడిలో సీఆర్పీఎఫ్ (CRPF) ఎస్ఐ మరణించారు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలో వారాంతపు అంగడిలో సీఆర్పీఎఫ్ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు.
IED Blast | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులు, సీఆర్పీఎఫ్ బృందాలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ దాడిలో ఇద్దరు జవాన్లు (CRPF jawans) తీవ్రంగా గాయపడ్డారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh)లో మావోయిస్టులు (Maoists) మరోసారి రెచ్చిపోయారు. పోలీసులే లక్ష్యంగా దంతెవాడ (Dantewada) జిల్లాలో మందుపాతర పేల్చారు.
పీఎల్జీఏ 23వ వార్షికోత్సవ వారోత్సవాల నేపథ్యంలో మావోయిస్టులు తమ ఉనికిని చా టుకునేందుకు పోలీస్ బలగాలను టార్గెట్ చేశారు. వారి ప్లాన్ను భగ్నం చేస్తూ భద్రాద్రి జిల్లా పోలీసులు ఛత్తీస్గఢ్ సరిహద్దులో అ�
Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�