Maoists | భద్రాద్రి కొత్తగూడెం : జిల్లా పరిధిలోని చర్ల మండలం దేవనగరంలో ముగ్గురు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టు అయిన కొరియర్ల వివరాలను జిల్లా ఎస్పీ జి వినీత్ వెల్లడించార
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్లో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ (Bijapur) జిల్లాలోని పుస్నార్, గంగలూరు మధ్య మావోయిస్టులు మందుపాతర (IED) పేల్చారు. ఈ ఘటనలో 85వ బెటాలియన్కు చెందిన ఇద్దరు సీఆ�
Encounter | ఛత్తీస్గఢ్ బస్తర్ డివిజన్లోని నక్సల్స్ ప్రభావిత సుక్మా జిల్లాలో భద్రతా బలగాలకు, నక్సలైట్లకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నుంచి నలుగురు మావోయిస్టులు గాయపడ్డట్లుగా భద్ర
ఛత్తీస్గఢ్లో శుక్రవారం బీఎస్ఎఫ్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కంకేర్ జిల్లాలోని ఉర్పాంఝుర్ గ్రామ సమీపంలోని అటవీప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ�
Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లో మరో 8 మంది మావోయిస్టులను ఆ రాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. గత నెలలో దంతెవాడ జిల్లాలోని అర్నాపూర్ వద్ద మావోయిస్టులు జరిపిన పేలుళ్లలో 10 మంది పోలీసులు, ఒక పౌరుడు ప్�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభ�
Bhupesh Baghel | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రం దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్లకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బగేల్ (Bhupesh Baghel) సహా పలువురు గురువారం నివాళులర్పించారు.