ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) సుక్మా (Sukma) జిల్లాలో డీఆర్జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoists) మరణించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు (Maoists) ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని అటవీ ప్రాంతంలో గ్ర�
మావోయిస్టుల కదిలికలపై నిఘా పెంచాలని, క్షేత్రస్థాయిలో మరింత అప్రమత్తంగా ఉండాలని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. ఇటీవల మావోయిస్టుల దాడిలో 10 భద్రతా సిబ్బంది మృతి చెందిన నేపథ్యంలో రాష్ట్రం లో నక్సల్స్ ప్రభ�
Bhupesh Baghel | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రం దంతెవాడ (Dantewada) జిల్లాలో మావోయిస్టుల దాడిలో మృతి చెందిన జవాన్లకు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి (Chhattisgarh CM) భూపేష్ బగేల్ (Bhupesh Baghel) సహా పలువురు గురువారం నివాళులర్పించారు.
Mahabubabad | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం( Bayyaram ) మండల పరిధిలో అంతర్ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల నకిలీ నక్సల్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను డీఎస్
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్,
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జగర్గుండా పోలీసు స్టేషన్ పరిధిలోని కుందేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పు
ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కస్తూరి ప�
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం ఎర్రబోరు అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ జవాన్లు సం�