Bhadradri Kothagudem | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ను ఆపేందుకు మావోయిస్టులు కుట్ర చేశారు. ఈ కుట్రను పసిగట్టిన పోలీసులు, పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజేపీ నేత ఒకరు శనివారం పట్టపగలు హత్యకు గురయ్యారు. నారాయణపూర్ జిల్లాలో రతన్ దూబే అనే బీజేపీ నేతను శనివారం నక్సల్స్ పదునైన ఆయుధంతో నరికి హత్య చేశ�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు (Maoist) మరణించారు.
భార్య కాపురానికి రాకపోవడానికి ఆమె బంధువులే కారణమని భావించిన భర్త వారి ఇంటెదుట మావోయిస్టుల పేరుతో నకి లీ కరపత్రాలు వదిలాడు. ఈ ఘటన భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండల కేంద్రంలో ఆదివారం వెలుగు చూస�
మనిషి జీవితం ఎంతో సంక్లిష్టమైనది. అది ఎప్పుడూ స్కేలు పెట్టి గీచినట్టు సరళరేఖగా ఉండదు. చలనశీలత, ప్రవాహశీలత దాని ప్రధాన లక్షణం. నమ్మిన సిద్ధాంతాన్ని ఆలంబనగా చేసుకొని బతుకుతున్నప్పటికీ తడబాట్లు, పొరపాట్లు,
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో శనివారం పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు సంభవించాయి. ఈ కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెంది ఉండొచ్చు.. లేదా గాయాలపాలై ఉండొచ్చని పోలీసు అధ�
దివంగత మావోయిస్టు అగ్రనేత అక్కిరాజు హరగోపాల్ అలియాస్ రామకృష్ణ అలియాస్ ఆర్కే భార్య శిరీష, అతని అనుచరుడు దుడ్డు ప్రభాకర్ అరెస్టుపై ఎన్ఐఏ అధికారులు స్పందించా రు.
మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు నకిలీ మావోయిస్టులను శుక్రవారం ములుగు జిల్లా వెంకటాపురం(నూగురు) పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు సీఐ కాగితోజు శివప్రసాద్ వివరాలు వెల్లడించారు.
Chhattisgarh | రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం రాత్రి ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఇసుల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్యాంప్ నిర్వహిస్తున్నట్లు పోలీసు బలగాలకు పక్�