ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగల�
ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతి�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఓ కమాండర్ స్థాయి అధికారిని దారుణంగా హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజా
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దర్బాలో ప్రతి ఆదివారం జరిగే మార్కెట్లో పోలీసు ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ త�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని నక్సలైట్లు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామ శివార్లలోని రోడ్డ
మావోయిస్టుల మాయమాటలు నమ్మి మోసపోవద్దని ఎస్పీ శబరీష్ ప్రజలకు సూచించారు. మావోయిస్టు దంపతులు గురువారం ఎస్పీ సమక్షంలో లొంగిపోయారు. ఈ సందర్భంగా ఓఎస్డీ అశోక్కుమార్తో కలిసి వివరాలు వెల్లడించారు.
తుపాకుల మోతలతో దండకారణ్యం దద్దరిల్లిపోయింది. మావోయిస్టులు ఒక్కసారిగా జవాన్లపై మెరుపు దాడికి దిగడంతో జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. సీఆర్పీఎఫ్ కొత్త శిబిరం ప్రారంభం రోజే ఇరువర్గాల మధ్య జరిగిన భీకర ప�
రాష్ట్ర సరిహద్దు దండకారణ్యం కేంద్రంగా మావోయిస్టులు పాచికలు వేస్తుంటే.. అవి పారకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలను రచిస్తున్నాయి. ఇందులో భాగంగానే మావోయిస్టుల ఏరివేతకు ఇప్పటివరకు ఛత్తీస్గఢ�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు, జవాన్లకు మధ్య శనివారం జరిగిన భీకరపోరులో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. పోలీస్ అధికారుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని బెలంగ�
Bhadradri Kothagudem | జిల్లాలోని ఇల్లెందులో భారీగా పేలుడు పదార్థాలు లభ్యమయ్యాయి. ఇల్లెందు నుంచి ఒడిశాకు తరలిస్తున్న పేలుడు సామాగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.