పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన ఏసు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. బుధవారం ములుగు జిల్లా వాజేడు మండలం జగన్నాథపురం గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. మావోయిస్ట�
మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు హార్డ్కోర్ మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం లొంగిపోయారు. పీఎల్జీఏ-1వ నెంబర్ ప్లటూన్కు చెందిన ఒక జంటతో సహా ఐదుగురు మ�
ములుగు జిల్లా వాజేడు మండలంలోని జగన్నాథపురంలో మావోయిస్టులకు వ్యతిరేకంగా మంగళవారం గ్రామస్థులు ర్యాలీ నిర్వహించారు. గ్రామానికి చెందిన ఇల్లందుల ఏసు సోమవారం వంట చెరకు కోసం కొంగాల అడవిలోకి వెళ్లి మావోయిస్�
Maoists dump | పోలీసు బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు(Maoists) ఏజెన్సీ ప్రాంతంలో దాచిన భారీ డంపును(Huge dump సరిహద్దు ఆంధ్రప్రదేశ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
విప్లవాన్ని అణచివేసేందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ ‘కగార్'ను చేపట్టాయని, ఇటీవల జరుగుతున్న ఎన్కౌంటర్లన్నీ బూటకపు ఎన్కౌంటర్లేనని మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం-అల్లూరి సీతారామర�
మహారాష్ట్ర దండకారణ్యంలో పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మరణించారు. ఛత్తీస్గఢ్కు సరిహద్దున ఉండే మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ ఘటన జరిగింది.
Encounter | ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఈ ఎన్ కౌంటర్లో ఎనిమిది మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలిసింది. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నార�
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా గంగలూరు పోలీస్స్టేషన్ పరిధిలోని పీడియా అడవుల్లో శుక్రవారం జరిగిన ఎదురు కాల్పుల ఘటనలో మృతిచెందిన 12 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు శని�
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతం అయ్యారు. ఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున
మవోయిస్టులకు మద్దతునిచ్చేలా కార్యకలాపాలు సాగిస్తున్న మంత్రి సీతక్కను బర్తరఫ్ చేయాలని గవర్నర్కు ఫిర్యాదు చేసినట్టు యాంటి టెర్రరిజం ఫోరం చైర్మన్ డాక్టర్ రావినూతల శశిధర్ గురువారం తెలిపారు.