తెలంగాణ-ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-ఛత్తీస్గఢ్లోని కా�
ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోసారి తుపాకుల మోత మోగింది. బస్తర్ రీజియన్లోని బీజాపూర్ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాల ఎన్కౌంటర్లో 11 మంది నక్సల్స్ మృతిచెందారు. వీరిలో ఒక మహిళ ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారుల
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మంగళవారం ఉదయం బీజాపూర్ జిల్లా కొర్చెలి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సంఘ విద్రోహశక్తులు, మావోయిస్టుల కదలికలపై పూర్తిస్థాయిలో నిఘా కొనసాగించాలని కేంద్ర ఎన్నికల అధికారులు ఆదేశించారు. ఇటీవల మావోయిస్టుల కార్యకలాపాలు పెరిగిన నేపథ్యంలో.. మహారా�
తుపాకుల మోతతో ఛత్తీస్గఢ్ దండకారణ్యం దద్దరిల్లింది. బుధవారం భద్రతా దళాల ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మరణించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా బాసగూడ నదీ ప్రాంత�
Encounter | ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో బుధవారం ఉదయం భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. బాసగూడ పోలీస్స్టేషన్ పరిధిలోని చీపురుబట్టి అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతాబలగాలకు, మావోయి�
ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల సమావేశంలో నిర్ణయించారు. మూడు రాష్ర్టాల్లోని సరి�
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య �
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్ర
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా గురువారం నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మంగళవారం బాంబే హైకోర్టు నా