ఛత్తీస్గఢ్లోని నక్సల్స్ ప్రభావిత ప్రాంతమైన బీజాపూర్ జిల్లాల్లో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సరిహద్దుల్లో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా మావోయిస్టుల కదలికలపై నిరంతర నిఘా ఉండాలని తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ పోలీసుల సమావేశంలో నిర్ణయించారు. మూడు రాష్ర్టాల్లోని సరి�
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుల్లోని రేపన్పల్లి పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న కోలా మరక అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య �
మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల, సరిహద్దు జిల్లాల అధికారులు సమన్వయంతో పనిచేసి పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా కృషి చేయాలని, మావోయిస్టులపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్ర
మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణల కేసులో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా గురువారం నాగ్పూర్ కేంద్ర కారాగారం నుంచి విడుదలయ్యారు. మంగళవారం బాంబే హైకోర్టు నా
ఛత్తీస్గఢ్లోని దండకారణ్యంలో భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పులు జరిగాయి. ఘటనలో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. బీజాపూర్ జిల్లాలోని చోటే తుంగల�
ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) వరుసగా రెండో రోజూ మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శనివారం సుక్మా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ మావోయిస్టు చనిపోగా, తాజాగా మరో ముగ్గురు మృతి�
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు ఓ కమాండర్ స్థాయి అధికారిని దారుణంగా హతమార్చారు. తెలిసిన వివరాల ప్రకారం.. ఛత్తీస్గఢ్ ఆర్మ్డ్ ఫోర్స్ (సీఏఎఫ్) 4వ బెటాలియన్ కమాండర్ తిజౌరామ్ భూర్య ఆదివారం బీజా
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. దర్బాలో ప్రతి ఆదివారం జరిగే మార్కెట్లో పోలీసు ఆఫీసర్లు విధులు నిర్వర్తిస్తుంటారు. ఈ క్రమంలో పోలీసు ఆఫీసర్ త�
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఓ వ్యక్తిని నక్సలైట్లు హత్య చేసినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. బాసగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమాపూర్ గ్రామ శివార్లలోని రోడ్డ