Mulugu | పోలీసులను లక్ష్యంగా చేసుకుని బీర్ బాటిల్లో ఐఈడీని అమర్చిన మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ములుగు జిల్లాలోని రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని పామునూరు గ్రామ పరిసరాల్లో ఈ నెల 17వ తేదీ�
రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, వారి కార్యకలాపాలను నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ అధికారులను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశ
Bijapur | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్ధారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు �
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
Chhattisgarh | బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెం�
తెలంగాణలో మావోయిస్టులకు చోటులేదని డీజీపీ ఎం మహేందర్రెడ్డి అన్నారు. మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణను మార్చేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు.
మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు తమ విలావంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజలను వాడుకుంటున్నారని, మైనర్లను బలవంతంగా తమ పార్టీలోకి తీసుకెళ్లి రిక్రూట్మెంట్ పేరుతో వెట్టి చాకిరీ చేయిస్తున్నారని ఎస్పీ డాక్�
ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని మంచిర్యాల ఇన్చార్జి డీసీపీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. మండలంలోని సుంపుటం గ్రామంలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరానికి ఆయన ముఖ్య అత
Chhattisgarh | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
ఒకప్పుడు మావోయిస్టులకు అడ్డాగా ఉన్న గ్రామం.. ప్రస్తుతం కళాకారులకు పుట్టినిల్లుగా మారింది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని భవానీపేట గ్రామానికి చెందిన పలువురు వివిధ కళల్లో రాణిస్తూ ప్రశంసలు పొందుత�
Jharkhand | జార్ఖండ్లోని వెస్ట్ సింగ్భూమ్ జిల్లాలో ఘోరం జరిగింది. టోంటో ఏరియాలోని రెగ్రహటూ గ్రామ సమీపంలో ఐఈడీ పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఓ వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న
Maoists | ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని
Dantewada | ఛత్తీస్గఢ్ దంతెవాడలో ఓ మహిళా సర్పంచ్ భర్తను మావోలు హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గ్రామంలో పడేసి పరారయ్యారు. అయితే, హత్యకు సంబంధించి కారణాలు తెలియరాలేదు. మలంగర్ ఏరియా కమిటీ ఈ ఘాతుకానికి