Mahabubabad | మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారం( Bayyaram ) మండల పరిధిలో అంతర్ జిల్లాకు చెందిన నలుగురు సభ్యుల నకిలీ నక్సల్స్ ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ముఠాకు సంబంధించిన వివరాలను డీఎస్
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్,
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జగర్గుండా పోలీసు స్టేషన్ పరిధిలోని కుందేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పు
ముగ్గురు మావోయిస్టు మిలీషియా సభ్యులు లొంగిపోయారని ఏఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. దీనికి సంబంధించిన వివరాలను బుధవారం ఆయన వెల్లడించారు. చత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్ కస్తూరి ప�
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. భద్రాద్రి జిల్లాలోని చర్ల మండలం ఎర్రబోరు అటవీ ప్రాంతంలో చర్ల పోలీసులు, స్పెషల్ పార్టీ సిబ్బంది, సీఆర్పీఎఫ్ 141 బెటాలియన్ జవాన్లు సం�
Mulugu | పోలీసులను లక్ష్యంగా చేసుకుని బీర్ బాటిల్లో ఐఈడీని అమర్చిన మావోయిస్టుల కుట్రను పోలీసులు భగ్నం చేశారు. ములుగు జిల్లాలోని రిజర్వ్ ఫారెస్టుకు సమీపంలోని పామునూరు గ్రామ పరిసరాల్లో ఈ నెల 17వ తేదీ�
రాష్ట్ర సరిహద్దుల్లో మావోయిస్టుల కదలికలపై అప్రమత్తంగా ఉండాలని, వారి కార్యకలాపాలను నిర్మూలించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ అధికారులను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్ర శేఖర్ రెడ్డి ఆదేశ
Bijapur | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లో పలువురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిని నిర్ధారించినే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.
మావోయిస్టులకు పేలుడు పదార్థాలు, విద్యుత్ తీగలు, సామగ్రి సమకూరుస్తున్న ఇద్దరు మావోయిస్టు కొరియర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. భద్రాచలం ఏఎస్పీ కార్యాలయంలో గురువారం ఏఎస్పీ రోహిత్ రాజ్ వివరాలు �
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో జవాన్ను మావోయిస్టులు హత్య చేశారు. బీజాపూర్ జిల్లా మిర్తూర్ గ్రామానికి చెందిన ఆసరామ్ కడ్తి.. రాజ్నందగావ్ జిల్లా డీఆర్జీలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నా
Chhattisgarh | బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు సంభవించాయి. తీమేనార్, పోరేవాడ అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెం�