ఛత్తీస్గఢ్లోని దంతెవాడ జిల్లాలో మావోయిస్టులు జరిపిన మందుపాతర పేలుడు ఘటనలో మరణించిన పోలీసు అంత్యక్రియల దృశ్యం హృదయాలను కదిలించింది.
అమరుడైన పోలీసు లఖ్మ మార్కం మృతదేహాన్ని చితిపై ఉంచి సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా చితిపై అతడి భార్య పడి బోరున విలపిస్తున్న ఘటన అక్కడున్నవారికి కన్నీళ్లు తెప్పించింది.