Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలో మరో 12 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ (Ramdher) ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది.
దండకారణ్యం స్పెషల్ జోన్ నుంచి ‘వికల్ప్' పేరుతో మావోయిస్టు పార్టీ సంచలన లేఖ విడుదల చేసింది. అడవి నుంచి బయటికి వచ్చిన కోసాల్ అనే సభ్యుడే హిడ్మా హత్యకు ప్రధాన కారణమని ఆ లేఖలో పేర్కొన్నది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్-దంతేవాడ జిల్లా సరిహద్దుల్లో మావోయిస్టులు, భద్రతా దళాలకు బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 18కి చేరింది. బుధవారం 12 మంది మావోయిస్టులు, ముగ్గురు డ�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ (Bijapur) అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Maoists | మావోయిస్టుల (Maoists) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ (Bastar region) దంతెవాడ జిల్లా (Dantewada district) లో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Maoists | ఆయుధాలు వదిలేసి, జనజీవన స్రవంతిలో కలవడంపై మావోయిస్టు పార్టీ కీలక ప్రకటన చేసింది. కూంబింగ్ ఆపేస్తే ఆయుధాల్లేస్తామని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు మా�
Azad | మేం పార్టీకి చెప్పే లొంగిపోయామని మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆజాద్ తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలవాలని మావోయిస్టు పార్టీ పిలుపునిస్తుందని పేర్కొన్నారు. స్టేట�
Maoists | మావోయిస్టు పార్టీకి మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్ట�
వరుస ఎన్కౌంటర్ల నేపథ్యంలో మావోయిస్టు (Maoists) అగ్ర నేతలు లొంగుబాట పట్టారు. కేంద్ర, రాష్ట్ర కమిటీకి చెందిన సుమారు 37 మంది మావోయిస్టులు శనివారం మధ్యాహ్నం తెలంగాణ డీజీపీ బీ. శివధర్ రెడ్డి (DGP Shivadhar Reddy) ఎదుట లొంగిపో న�
‘మావోయిస్టులు చేసేది హింస అయితే, వారిని చంపేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నది ప్రతి హింసే కదా! తుపాకీకి తుపాకీ పరిషారం కాదు. మనుషులను చంపే అధికారం చట్టం ఎవ్వరికీ ఇవ్వలేదు’ అని పలువురు వక్తలు స్పష్టంచేశ
హిడ్మా దారుణ ఎన్కౌంటర్ తర్వాత మావోయిస్టు కీలక నేతలు లొంగుబాట పట్టారు. మరో రెండురోజుల్లో పోలీసుల ఎదుట లొంగిపోయేందుకు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు రాజిరెడ్డి, ఆజాద్ సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు �
దేశవ్యాప్తంగా మావోయిస్టుల ఏరివేత కొనసాగుతున్నది. మంగళవారం ఏపీలోని అల్లూరి జిల్లాలో పీఎల్జీఏ చీఫ్ హిడ్మా, అతని భార్య మరో నలుగురు హతమవ్వగా, అది జరిగిన 24 గంటల్లోపే తాజాగా, ఆంధ్రా-ఒడిశా బోర్డర్ (ఏఓబీ)లో జర�