భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ నేతలు భారీ ఎత్తున ఆయుధాలను వదిలి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
నలభై ఏండ్ల అజ్ఞాతం వీడి ఇద్దరు మావోయిస్టులు గురువారం లొంగిపోయారు. ఎల్బీనగర్లోని సీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్బాబు వివరాలను వెల్లడించారు. కాకర్ల సునీత అలియాస్�
దేశంలో 8 నెలల నుంచి మధ్యభారతంలో జరుగుతున్న మానవ హననాన్ని నిలిపివేసి వెంటనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం కాల్పుల విరమణను ప్రకటించాలని ఎంవీ రమణ డిమాండ్ చేశారు.
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) బీజాపూర్ జిల్లాలో పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు (Maoists) మందుపాతర పేల్చారు. దీంతో ఓ జవాను మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. బీజాపూర్ జిల్లాలోని భోపాల్పట్నం పరిధి ఉల�
మావోయిస్టులకు (Maoists) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. నారాయణ్పూర్ �
మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవార
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు.
Kunamneni Sambasivarao | కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అమిత్ షా నీ �
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత దామోదర లొంగిపోతున్నట్లు మీడియా, సోషల్మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.