Kandula Durgesh | ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ లేఖ వచ్చింది.
పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో విసిగిపోయిన పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారుల ఎదుట 51 మంది మావోయిస్టులు సాయుధంగా శనివారం లొంగిపోయారు.
Encounter | మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) లో మరో ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నిన్న (గురువారం) ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరుగుతున్�
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, అచ్చంపేటకు చెందిన ముగ్గురు ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. శనివారం సాయంత్రం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్స�
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. దక్షిణ సింగ్భూమ్ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య గురువారం జరిగిన భీకర పోరులో ఓ సీనియర్ నేత సహా 15 మంది మావోయిస్టులు మృతి చెందారు. ఐజీ (ఆపరేషన్స్) �
మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు.
ఏటూరునాగారంలో ఏఎస్పీ మనన్భట్ ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగి రండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం చేపట�
Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ కీలక నేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కి టాప్ కమాండర్గా ఎన్నికైన బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది మావోయిస్టులు శనివ�
Maoists Encounter | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు
ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా అడవుల్లో బుధవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే(69) మృతిచెందారు. కంధమల్-గ�