మావోయిస్టులకు( Maoists ) మారో ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లో(Jharkhand) రాష్ట్రం పశ్చిమ సింగ్భూం జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో 10 మంది మావోస్టులు మృతి చెందారు.
ఏటూరునాగారంలో ఏఎస్పీ మనన్భట్ ఎదుట గురువారం ఇద్దరు మావోయిస్టులు లొంగిపోయారు. ఏఎస్పీ కథనం ప్రకారం.. పోలీస్శాఖ ఆధ్వర్యంలో ‘పోరు కన్నా ఊరు మిన్న.. మన ఊరికి తిరిగి రండి’ అనే నినాదంతో అవగాహన కార్యక్రమం చేపట�
Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీ కీలక నేత, దండకారణ్యం స్పెషల్ జోన్ కమిటీ కార్యదర్శి, పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) కి టాప్ కమాండర్గా ఎన్నికైన బడ్సే సుక్కా అలియాస్ దేవా సహా 20 మంది మావోయిస్టులు శనివ�
Maoists Encounter | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు
ఒడిశా రాష్ట్రం కంధమల్ జిల్లా అడవుల్లో బుధవారం చోటుచేసుకున్న ఎన్కౌంటర్లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు సీనియర్ నేత, కేంద్ర కమిటీ సభ్యుడు హన్మంతు అలియాస్ గణేశ్ ఉయికే(69) మృతిచెందారు. కంధమల్-గ�
Encounter | ఒడిశా (Odisha), చత్తీస్గఢ్ (Chattishgarh) సరిహద్దుల్లో గురువారం ఉదయం మావోయిస్టులకు, పోలీసులకు మధ్య ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఒడిశా రాష్ట్రం కంధమాల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అటవీ ప్రాంతంల�
Maoists | ఇప్పటికే ఆపరేషన్ కగార్ (Operation Kagar) తో కకావికలమైన మావోయిస్టుల (Maoists) కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా (Sukma district) లోని మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు.
ఛత్తీస్గఢ్ సక్మా జిల్లాలో మావోయిస్టులు (Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున సుక్మా జిల్లా గొల్లపల్
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.
‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలన�