ఆయుధాలను అప్పగించి లొంగిపోతున్న మావోయిస్టులను చేరదీస్తున్న ప్రభుత్వాలకు మాజీలు శత్రువులుగా కనిపించడం వింతగా ఉన్నది. తమ తోటివారి సంతాపసభలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వారిని దేశద్రోహుల కింద జమ కడుతున్న�
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాల
Maoists | సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులు సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలువనున్నారు.
Ganapathy| ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన
మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు గా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మొత్తం లొంగిపోయేందుకు సిద్ధమైంది. వీరితో సహా.. రాష్ట్రంలోని పలువు రు కీలక నేతలకు అండగా ఉన్న మిగతా క్యాడర్ కూడా తెలంగ�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�
Kandula Durgesh | ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్కు బెదిరింపు లేఖ వచ్చింది. మంత్రితో పాటు ఆయన కుటుంబం మొత్తాన్ని హతమారుస్తామని మావోయిస్టుల పేరిట ఓ లేఖ వచ్చింది.
పార్టీ విధానాలు, సిద్ధాంతాలు నచ్చకపోవడంతో విసిగిపోయిన పలువురు మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే ఛత్తీస్గఢ్ పోలీస్ అధికారుల ఎదుట 51 మంది మావోయిస్టులు సాయుధంగా శనివారం లొంగిపోయారు.
Encounter | మహారాష్ట్ర (Maharastra) లోని గడ్చిరోలి (Gadchiroli) లో మరో ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకుంది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. నిన్న (గురువారం) ఉదయం నుంచి భద్రతాబలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య జరుగుతున్�
మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర కమిటీ సభ్యులు, అచ్చంపేటకు చెందిన ముగ్గురు ప్రజాసంఘాల నేతలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించారు. శనివారం సాయంత్రం నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట పోలీస్స�