మావోయిస్టులపై వార్తలు కవరేజీ చేసినందుకు గాను తెలంగాణకు చెందిన ఏడుగురు జర్నలిస్టులకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) నోటీసులు ఇచ్చింది. ఈనెల 22న విచారణకు హాజరు కావాలని కోరుతూ ఈ తాఖీదులు పంపింది.
భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్లోని హజారీభాగ్ జిల్లాలో శుక్రవారం జరిగింది. ఖాపియా-బాతుకా అడవుల్లో నక్సలైట్లు సంచరిస్తున్నా
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మహిళా మావోయిస్టు కమాండర్ మృతిచెందారు. మాచ్పల్లి, ఆరమ్ఝార్ హిదూర్ అటవీ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నారన్న వి�
Telangana DGP | అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టు నాయకులు, కేడర్ ఇప్పటికైనా ఆయుధాలు వదిలి, జనజీవన స్రవంతి, కుటుంబాలతో కలసి ఉండాలని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సోమవారం విడుదల చేసిన ప్రకటనలో కోరారు.
ఆయుధాలను అప్పగించి లొంగిపోతున్న మావోయిస్టులను చేరదీస్తున్న ప్రభుత్వాలకు మాజీలు శత్రువులుగా కనిపించడం వింతగా ఉన్నది. తమ తోటివారి సంతాపసభలో పాల్గొన్నందుకు ప్రభుత్వం వారిని దేశద్రోహుల కింద జమ కడుతున్న�
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాల
Maoists | సీఎం రేవంత్రెడ్డి సమక్షంలో ఇవాళ భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోనున్నారు. మొత్తం 126 మంది మావోయిస్టులు సీఎం సమక్షంలో లొంగిపోనున్నట్లు సమాచారం. ఆయుధాలతో సహా వీరంతా జనజీవన స్రవంతిలో కలువనున్నారు.
Ganapathy| ‘నేటి యువతలో దాగి ఉన్న ప్రతిభకు, నైపుణ్యాలకు మీవంటి వారి విజ్ఞానం, అనుభవం తోడైతే ఓ నవభారతాన్ని నిర్మించవచ్చు. ఇది నా నమ్మకం. ఇదే నా అభిలాష’ ఇది మావోయిస్టు అగ్రనేత గణపతిపై ఆయన కుమారుడు వాసుదేవరావుకు ఉన
మావోయిస్టు పార్టీకి ఆయువుపట్టు గా ఉన్న పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) మొత్తం లొంగిపోయేందుకు సిద్ధమైంది. వీరితో సహా.. రాష్ట్రంలోని పలువు రు కీలక నేతలకు అండగా ఉన్న మిగతా క్యాడర్ కూడా తెలంగ�
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని బీజాపూర్ జిల్లా (Bijapur district) లో నక్సలైట్లు (Maoists), భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
నేడు కనుమరుగవుతున్న మావోయిస్టు ఉద్యమానికి, తెలంగాణ నేలకు బొడ్డుపేగు బంధమున్నది. ఈ నేలపై ఎగిసిన ఉద్యమాల్లో సాయుధ తిరుగుబాట్ల కాలమే ఎక్కువ. 200 ఏండ్లకు పైగా నిజాం పాలనలో ‘బాంచెన్ దొరా!’ అంటూ భూస్వాముల దౌర్�