భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో జవాన్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల కోసం కామ్రేడ్ సోనూ లేఖ ద్వారా చేసిన ప్రతిపాదన సమంజసమేనని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో లేఖ విడుదల చేశ�
Amit Shah | కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీల
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలంగాణ 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి బాధ్యతలు (DGP Shivadhar Reddy) స్వీకరించారు. లక్డీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానిక సంస్థల �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు.
మావోయిస్టులతో చర్చలు జరిపేది లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా పేర్కొనడం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చాడ వెంకట్రెడ్డి తెలిపారు.
శాంతిని కోరుకునేవారు తక్షణమే లొంగిపోవాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం చెప్పారు. మావోయిస్టులు కాల్పుల విరమణను కోరుతున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు జరిగినది తప్పు �
పార్టీ సిద్ధాంతాలు నచ్చకపోవడంతో 71 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లా పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. వివరాలను దంతేవాడ ఎస్పీ గౌరవ్ రాయ్ బుధవారం వెల్లడించారు.
Maoists | సీనియర్ మావోయిస్టు నేత మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ భూపతిపై మావోయిస్టు కేంద్ర కమిటీ తీవ్రమైన చర్యలు చేపట్టింది. అతని నేతృత్వంలో ఏర్పాటైన కొందరు గిరిజన కోవర్టుల వల్లనే కీలకమైన మావోయిస్టు నేతలను క
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య సోమవారం జరిగిన భీకర పోరులో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇద్దరూ తెలంగాణలోన
Encounter | ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలోని అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో సోమవారం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎన్కౌంటర్ జరిగింది. సంఘటనా స్థలం నుంచి ఇద్దరు మావోల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అల�
నేపాల్లో అరాచక విప్లవంతో పార్లమెంటు, సుప్రీంకోర్టును తగులబెట్టి, పాలకులను సజీవంగా దహనం చేసిన తరువాత చాలామంది చిత్రమైన మేధావులు ఇండియాలో కూడా ఇలాంటి విప్లవం వస్తుందా? అనే చర్చలు సాగిస్తున్నారు. అధికార�