సాయుధ పోరాటాన్ని ఎందుకు విరమించాల్సి వచ్చింది? ఈ ప్రశ్నకు సమాధానాన్ని వెతుక్కునే సందర్భంలో, ముందుగా ఉద్యమాల స్వరూప స్వభావాలను బుద్ధిజీవులందరూ అవగాహన చేసుకోవాల్సి ఉంది. ఏ ఉద్యమంలోనైనా భావజాల వ్యాప్తిన�
మావోల ఉద్యమం అంత్యదశకు చేరుకోవడంతో ఆ పార్టీలో లొంగుబాట్లు కూడా జోరందుకున్నాయి. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట బుధవారం 51 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
Revanth Reddy | మావోయిస్టు ఉద్యమంలో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలవాలని సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని మంగళవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన మ�
నలుగురు మావోయిస్టులు మంగళవారం ములుగు ఎస్పీ పీ శబరీశ్ ఎదుట లొంగిపోయారు. ఎస్పీ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇందులో ఒకరు మిలీషియా కమాండర్గా పనిచేస్తున్న మడకం బందీతో పాటు పార్టీ సభ్యులుగా పనిచేస�
Badi Sanjay | కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆదివారం ‘ఎక్స్’లో సంచలన పోస్టు పెట్టారు. తెలంగాణలోని రాజకీయ నాయకులకు స్పష్టమైన హెచ్చరిక చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Maoists Surrender | సుమారు 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో గురువారం లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను వారు అప్పగించారు. జోనల్ ఇన్చార్జ్, మావోయిస్టు సైనిక విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ రూపేష్ కూడా లొంగిపోయిన వారిలో �
మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప�
భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలడంతో జవాన్కు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకున్నది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో శాంతి చర్చల కోసం కామ్రేడ్ సోనూ లేఖ ద్వారా చేసిన ప్రతిపాదన సమంజసమేనని సింగరేణి కార్మిక సమాఖ్య(సికాస) కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన పేరుతో లేఖ విడుదల చేశ�
Amit Shah | కేంద్రం ప్రభుత్వ (Union Govt) ఒత్తిడి నేపథ్యంలో ఆయుధాలు వదిలేసి చర్చలకు వచ్చే విషయంలో మావోయిస్టుల (Maoists) లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కేంద్ర హోంమంత్రి (Home Minister) అమిత్ షా (Amit shah) ఈ వ్యవహారంపై కీల
Maoists | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు. మొత్తం 103 మంది మావోయిస్టులు లొంగిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.
తెలంగాణ 6వ డీజీపీగా బీ. శివధర్ రెడ్డి బాధ్యతలు (DGP Shivadhar Reddy) స్వీకరించారు. లక్డీకపూల్లోని డీజీపీ కార్యాలయంలో ఉన్న తన చాంబర్లో ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..స్థానిక సంస్థల �
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తూ ఆదివాసీలు, మావోయిస్టులను పొట్టన పెట్టుకుంటుందని తెలంగాణ పౌర హక్కుల సంఘం (సీఎల్సీ) రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జీ లక్ష్మణ్ మండిపడ్డారు.