నిజామాబాద్ : జిల్లాలో ముగ్గురు మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జనజీవన స్రవంతిలో కలిసి ప్రస్తుతం మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ..వారి భావజాలాన్ని వ్యాప్తి చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు �
ములుగు : నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ముగ్గురు మావోయిస్టులు జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ ఎదుట లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ.. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జ�
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లాలో మంగళవారం భద్రతా బలగాలు, నక్సల్స్కు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో ఇద్దరు మహిళా నక్సల్స్ హతమయ్యారని సీనియర్ పోలీస్ అధికారి తెలిపారు. కాటే కల్యాణ్ పో
రాయ్పూర్ : ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఆదివారం నక్సల్స్, బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కి చెందిన ఇద్దరు జవాన్లు గాయపడ్డారని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. �
CRPF | బీహార్లోని గయా జిల్లాలో మావోయిస్టులు మంతుపాతర పేల్చారు. దీంతో సీఆర్పీఎఫ్ (CRPF) ఆఫీసర్ సహా ఓ జవాన్ తీవ్రంగా గాయడప్డారు. గయాలోని ఛక్రబంధా అటవీ ప్రాంతంలో
కొత్తగూడెం క్రైం : ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ నెపంతో బీజాపూర్ జిల్లాలో ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన శుక్రవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ
కుమ్రం భీం అసిఫాబాద్ : మహారాష్ట్ర నుంచి ప్రాణహిత దాటి వచ్చే అపరిచిత వ్యక్తులు, ముఖ్యంగా మావోయిస్టులకు ఆశ్రయం కల్పించ వద్దని ఎస్పీ కె సురేష్ కుమార్ అన్నారు. ‘పోలీసులు మీకోసం’ కార్యక్రమంలో భాగంగా పెంచికల్