మావోయిస్టులకు (Maoists) మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. జార్ఖండ్లోని గుమ్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు.
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. నారాయణ్పూర్ �
మావోయిస్టులకు వ్యతిరేకంగా సోమవారం కొత్తగూడెం పట్టణంలోని బస్టాండు, రైల్వే స్టేషన్లో పోస్టర్లు వెలసిన విషయం తెలిసిందే. కాగా అవి ఇప్పుడు తాజాగా గుత్తి కోయ గుడాల్లో వెలసి చర్చనీయాంశంగా మారాయి. మంగళవార
మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వారంతా అజ్ఞాతం వీడి ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస సదుపాయాలను తెలుసుకొని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ డాక్టర్ పి. శబరీష్ అన్నారు.
Kunamneni Sambasivarao | కమ్యూనిస్టులను అంతం చేయడం ఎవరితరం కాదని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. కమ్యూనిస్టులను అంతం చేయడం అడాల్ఫ్ హిట్లర్ వల్లే కాలేదు.. అమిత్ షా నీ �
మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర నేత దామోదర లొంగిపోతున్నట్లు మీడియా, సోషల్మీడియాలో వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ తెలిపారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నదని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి (Chada Venkat Reddy) విమర్శించారు. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా ప్రధాని మోదీ వ్యవహరిస్తున్నారని ఆగ్�
బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు ఫోన్కాల్స్ వచ్చాయి. ఇటీవలే ఆయనకు కొందరు ఆగంతకులు కాల్ చేసి చంపేస్తామని బెదిరించడంతో ఆర్మ్డ్ సిబ్బందితో ఎస్కార్ట్ వాహనాన్ని రక్షణగా ఇచ్చారు.
Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.
లొంగిపోయిన మావోయిస్టుతో (Maoists) పాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేసిన ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధ�
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస�