Constable's Lover Stabs His Wife, Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు.
Supreme Court | ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగార శిక్ష పడిన అమిత్ జోగికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమిత్ జోగిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించిన హైకోర్టు త�
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలి�
ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్కు చెందిన 9 నెలల శిశువుకు కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ వైద్యులు చికిత్స చేసి ప్రాణం పోశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారిని ఎయిర్ లిఫ్ట్ ద
ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పవర్ ప్లాంట్లోని బాయిలర్ పేలిన ఘటనలో 10 మంది మరణించగా, 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్�
నమ్ముకున్న సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన మావోయిస్టు నేత రూపీ అలియాస్ భాగ్య ఎన్కౌంటర్లో మృతిచెందడం కుటుంబీకులను కన్నీరు పెట్టిస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లా (Kanker district) లో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. చోటే బెటియా (Chote Betia) పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచర
ఛత్తీస్గఢ్ మాజీ సీఎం అజిత్ జోగి కుమారుడు అమిత్ జోగికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. 21 ఏండ్ల నాటి రామావతార్ జగ్గీ హత్య కేసులో ఆయన్ను దోషిగా తేల్చిన ఛత్తీస్గఢ్ హైకోర్టు జీవిత ఖైదు విధించింది.
Chhattisgarh : చత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి అజిత్ జోగి తనయుడు అమిత్ జోగికి ఆ రాష్ట్ర హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. 2003 నాటి హత్య కేసులో తాజాగా తీర్పు వెల్లడించింది.
చత్తీస్గఢ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా గిరిజన క్రీడల్లో తెలంగాణ ప్లేయర్లు సత్తాచాటారు. మంగళవారం జరిగిన రెజ్లింగ్తో పాటు అథ్లెటిక్స్లో స్వర్ణం సహా రజతం, రెండు కాంస్య పతకాలు మన ఖాతాలో చేరాయి.
15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Chhattisgarh : చత్తీస్గఢ్లో దారుణం జరిగింది. రోప్ వే కేబుల్ తెగిపోయిన ఘటనలో ఒకరు మరణించగా, 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నవరాత్రి సందర్భంగా, చత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలోని ఖల్లారి మాత ఆలయంలో జరిగి�
Ex Minister's Son's Drunk Driving | మాజీ మంత్రి, బీజేపీ నేత కుమారుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఒక షాపులోకి కారును దూకించి ధ్వంసం చేశాడు. ఆ షాపు యజమానిపై దాడి చేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ పోలీస్ స్టేషన్ వద్ద కూడా హంగామా చేశ�