15 Deer Killed By Dogs | వీధి కుక్కల దాడిలో 15 జింకలు మరణించాయి. దీంతో అటవీ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.
Chhattisgarh : చత్తీస్గఢ్లో దారుణం జరిగింది. రోప్ వే కేబుల్ తెగిపోయిన ఘటనలో ఒకరు మరణించగా, 17 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం నవరాత్రి సందర్భంగా, చత్తీస్గఢ్లోని మహాసముంద్ జిల్లాలోని ఖల్లారి మాత ఆలయంలో జరిగి�
Ex Minister's Son's Drunk Driving | మాజీ మంత్రి, బీజేపీ నేత కుమారుడు మద్యం మత్తులో కారు నడిపాడు. ఒక షాపులోకి కారును దూకించి ధ్వంసం చేశాడు. ఆ షాపు యజమానిపై దాడి చేశాడు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ పోలీస్ స్టేషన్ వద్ద కూడా హంగామా చేశ�
కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాల
Illegal Opium Cultivation | బీజేపీ నేత తన ఫార్మ్హౌస్లో అక్రమంగా నల్లమందు సాగు చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. బీజేపీ నేతతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పె�
Chhattisgarh | ఒకప్పుడు పెళ్లి అనేది పూర్తిగా పెద్దల చేతులమీదుగా జరిగేది. ఆఖరికి వధువు వరుడిని, వరుడు వధువును ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండకపోయేది. పెద్దలు పెళ్లిచేస్తే కలిసి బతికేవారు. కానీ రానురాను కాలం మారింద
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం. రెండు వేల మందితో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించి అధికారులు కూంబింగ్ చేపటారు.
students slit hands | ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులు బ్లేడ్తో తమ చేతి మణికట్టు కోసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిని అనుసరించారు. బాలబాలికలతో సహా 35 మంది స్టూడెంట్స్ చేతులపై కోసుకున్న గాయాలను చూసి వారి తల�
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం జరిగింది. తమ కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జాంజిగిర్-చంపా జిల్లాలోని, ధర్దేయి గ్రామంలో ఆదివారం జరిగింది.
Truck Runs Over Dancing In Baraat | ఒక పెళ్లి బృందం డ్యాన్సులతో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్తున్నది. ఇంతలో ఒక లారీ వారిపైకి దూసుకొచ్చింది. మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
Amit Shah : దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్ఘడ్లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా