గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘట�
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దొంగలు కాంగ్రెస్ ఆఫీస్ను టార్గెట్ చేసుకున్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 70కిపైగా స్టీల్ నల్లాలను, ఇతర ప�
Congress office | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని అంబికాపూర్ (Ambikapur) లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 72 స్టీల్ నల్లాలను (Taps) ఎత్తుకె�
Chhattisgarh : చత్తీస్గఢ్లో విషాదం జరిగింది. వాటర్ మిలన్ తిన్న 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన జంజ్గిర్–చంపా జిల్లాలోని ఘుర్కోట్ గ్రామంలో సోమవారం జరిగింది.
Man Kills Wife's 2 Sisters | ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిన అతడు మళ్లీ గొడవపడ్డాడు. జోక్యం చేసుకున్న భార్య చెల్లెళ్లైన ఇద్దరు మరదళ్లను తుపాకీతో కాల్చి చంపాడు.
Constable's Lover Stabs His Wife, Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు.
Supreme Court | ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగార శిక్ష పడిన అమిత్ జోగికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమిత్ జోగిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించిన హైకోర్టు త�
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలి�
ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్కు చెందిన 9 నెలల శిశువుకు కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ వైద్యులు చికిత్స చేసి ప్రాణం పోశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారిని ఎయిర్ లిఫ్ట్ ద
ఛత్తీస్గఢ్లోని సక్తి జిల్లాలో గల వేదాంత పవర్ ప్లాంట్లో మంగళవారం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మృతి చెందగా, 20 మంది గాయపడ్డారు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. సింఘితరై గ్రామంలోని ప్లాంట్
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఒక పవర్ ప్లాంట్లోని బాయిలర్ పేలిన ఘటనలో 10 మంది మరణించగా, 40 మంది గాయపడ్డట్లు తెలుస్తోంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు అక్కడికి చేరుకుని సహాయక చర్�
నమ్ముకున్న సిద్ధాంతం కోసం అడవి బాట పట్టిన మావోయిస్టు నేత రూపీ అలియాస్ భాగ్య ఎన్కౌంటర్లో మృతిచెందడం కుటుంబీకులను కన్నీరు పెట్టిస్తున్నది. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని కాంకేర్ జిల్లాలో సోమవారం జరిగిన
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాష్ట్రంలోని నక్సల్ ప్రభావిత కాంకేర్ జిల్లా (Kanker district) లో భద్రతా బలగాలు భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించాయి. చోటే బెటియా (Chote Betia) పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచర