Elephants Trample Man | మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Bodies Left On Stretchers | ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై వదిలేశారు. మరునాడు అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుళ్లుతున్న తమ వారి మృతదేహాల�
నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 10 వేలకు పైగా రేడియోలను ఉచితంగా పంపిణీ చేసింది. హింసాత్మక వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పడుతున్న ఈ ప్రాంతంలో స్థానికులను �
యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు నక్సలైట్ల ఆయుధ తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దండకారణ్యంలో శనివారం జరిగింది.
Maoist Couple arrest | జనాల మధ్య ఆవాసం ఉంటూ, కూలీ పనులు చేస్తూ, మావోయిస్టు కార్యకలాపాల (Maoist operations) లో పాల్గొంటున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాజధాని రాయ్పూర్ (Raipur) లో వారిని అదుపులోకి తీసుకున్నార�
మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ను (Chaitanya Baghel) అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేశాయి. ఇదే కేసులో జూలై 18న ఎన్ఫోర్స్మ
మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య సోమవారం జరిగిన భీకర పోరులో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇద్దరూ తెలంగాణలోన
Chhattisgarh Encounter | చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మృతి చెందారు.
కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట�
ఛత్తీస్గఢ్లో కూంబింగ్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులను శాంతిచర్చలకు పిలువాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
Cold Drink To Bear | ఒక యువకుడు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించాడు. ఎలుగుబంటి ఉన్న చోటుకు అతడు వెళ్లాడు. దాని వద్ద కూల్ డ్రింక్ ఉంచాడు. ఆ డ్రింక్ బాటిల్ తీసుకున్న ఎలుగుబంటి దానిని తాగింది. ఈ వీడియో క్లిప్ సో
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు.
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకరపోరులో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాలను రాయ్పూర్ రేంజ్ ఐజీ అ�