Hotelier Accuses Woman Cop Of 'Love Trap' | పోలీస్ అధికారిణి తనను ‘లవ్ ట్రాప్’ చేసి మోసగించిందని ఒక హోటల్ యజమాని ఆరోపించాడు. కోట్లలో డబ్బు, విలువైన బంగారు ఆభరణాలు, కారుతో పాటు ఒక హోటల్ను ఆమె కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశ�
Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలో మరో 12 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ (Ramdher) ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది.
తన ఈడు పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే.. ఆ బాలిక మాత్రం చీకటి గదిలోనే ఏండ్లపాటు మగ్గిపోయింది. ఆరేండ్ల వయస్సులో సొంత ఇంట్లోనే బందీ అయిన లిసా 20 ఏండ్ల తర్వాత ఇటీవల జన జీవనంలోకి వచ్చింది. అయితే ఇన్నేండ్లుగా చీకట�
ఒక పక్క మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నప్పటికీ ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర పోరులో 12 మంది మావోయిస్టులు, �
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది మరణించగా.. మరొకరు గాయపడ�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) దండకారణ్యం కాల్పుల మోతతో దద్దరిల్లింది. బీజాపూర్ (Bijapur) అడవుల్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల (Maoists) మధ్య ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి.
Maoists | మావోయిస్టుల (Maoists) కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలోని బస్తర్ రీజియన్ (Bastar region) దంతెవాడ జిల్లా (Dantewada district) లో ఆదివారం 37 మంది మావోయిస్టులు లొంగిపోయారు.
41 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట లొంగిపోయినట్లు ఎస్పీ జితేంద్రకుమార్ యాదవ్ బుధవారం మీడియాకు వెల్లడించారు.
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
Track Stray Dogs At Schools | ప్రభుత్వ పాఠశాలల్లో వీధి కుక్కలను నియంత్రించాలని ఉపాధ్యాయులను ప్రభుత్వం ఆదేశించింది. స్కూల్ ప్రాంగణంలో కుక్కలు కనిపిస్తే వాటిని పట్టించేందుకు సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని పేర్కొం