రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ (Cyclone Montha) ఛత్తీసగఢ్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు దక్షిణ ఛత్తీస్గఢ్లోకి తీవ్ర అల్ప పీడనంగా ప్రవేశించింది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 21 మంది మావోయిస్టులు, 18 ఆయుధాలతో లొంగిపోయారు. వీరిలో 13 మంది మహిళా సభ్యులు, డీవీసీఎం కార్యదర్శి ముఖేష్ ఉన్నా రు.
Maoist Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివర�
అగ్రనేతలతోపాటు దళ సభ్యులు, మావోయిస్టులు వరుసకట్టి వనం వీడుతున్నారు. మావోయిస్టు పార్టీలో మరో కీలక సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ సైతం పెద్ద ఎత్తున సై�
Maoists Surrender | సుమారు 170 మంది మావోయిస్టులు ఛత్తీస్గఢ్లో గురువారం లొంగిపోయారు. తమ వద్ద ఉన్న ఆయుధాలను వారు అప్పగించారు. జోనల్ ఇన్చార్జ్, మావోయిస్టు సైనిక విభాగం ఇంటెలిజెన్స్ చీఫ్ రూపేష్ కూడా లొంగిపోయిన వారిలో �
to prove love Man consumes poison | ప్రేమను నిరూపించుకోవాలని ప్రియురాలి కుటుంబం కోరింది. దీంతో వారు ఇచ్చిన విషాన్ని ప్రేమికుడు తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురై మరణించాడు. ఆ యువకుడి కుటుంబం ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస
Chhattisgarh | ఓ వృద్ధురాలు 20 ఏండ్లుగా కన్న బిడ్డను పెంచినట్టు ఓ చెట్టును పెంచి, దాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంది. కానీ ఆ చెట్టును రియల్ ఎస్టేట్ వ్యాపారులు నరికేశారు. దీంతో ఆ వృద్ధురాలు ఆ చెట్టు వద్దకు వె�
Elephants Trample Man | మానసిక వికలాంగుడిని ఏనుగులు తొక్కి చంపాయి. ఈ సమాచారం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు అక్కడకు చేరుకున్నారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Bodies Left On Stretchers | ప్రభుత్వ ఆసుపత్రిలో ఫ్రీజర్ల కొరత ఏర్పడింది. దీంతో రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురి మృతదేహాలను స్ట్రెచర్లపై వదిలేశారు. మరునాడు అక్కడకు చేరుకున్న కుటుంబ సభ్యులు కుళ్లుతున్న తమ వారి మృతదేహాల�
నక్సల్స్ ప్రాబల్యం అధికంగా ఉండే ఛత్తీస్గఢ్లోని బస్తర్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ 10 వేలకు పైగా రేడియోలను ఉచితంగా పంపిణీ చేసింది. హింసాత్మక వామపక్ష తీవ్రవాదం తగ్గుముఖం పడుతున్న ఈ ప్రాంతంలో స్థానికులను �
యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా భద్రతా బలగాలు నక్సలైట్ల ఆయుధ తయారీ కర్మాగారాన్ని ధ్వంసం చేసిన ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దండకారణ్యంలో శనివారం జరిగింది.
Maoist Couple arrest | జనాల మధ్య ఆవాసం ఉంటూ, కూలీ పనులు చేస్తూ, మావోయిస్టు కార్యకలాపాల (Maoist operations) లో పాల్గొంటున్న ఓ జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఛత్తీస్గఢ్ (Chhattishgarh) రాజధాని రాయ్పూర్ (Raipur) లో వారిని అదుపులోకి తీసుకున్నార�
మద్యం కుంభకోణం (Liquor Scam) కేసులో ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత భూపేశ్ బగేల్ తనయుడు చైతన్య బగేల్ను (Chaitanya Baghel) అవినీతి నిరోధక శాఖ (ACB) అరెస్టు చేశాయి. ఇదే కేసులో జూలై 18న ఎన్ఫోర్స్మ