మధ్యప్రదేశ్ (Madhya Pradesh), ఛత్తీస్గఢ్లో (Chhattisgarh) స్వల్ప భూకంపం (Earthquake) వచ్చింది. శుక్రవారం ఉదయం 10.31 గంటలకు మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో (Gwalior) భూమి కంపించింది.
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లా దబ్బమర్క పోలీస్ క్యాంప్ నుంచి కోబ్రా 208 బెటాలియన్,
ఛత్తీస్గఢ్లోని ఓ ఆశ్రమంలో ఘోరం జరిగింది. ఆశ్రమానికి చెందిన ముగ్గురు వలంటీర్లు ఓ 13 ఏండ్ల బాలికను కొట్టి, ఆమె నోట్లో కాలుతున్న కట్టెను పెట్టడంతో తీవ్రంగా గాయపడింది.
ప్రభుత్వం అమలు చేస్తున్న సమ్మిళిత అభివృద్ధి విధానాలే తెలంగాణను ప్రగతి ప థంలో ఉన్నతంగా నిలబెడుతున్నాయని రాష్ట్ర సాగునీటిపారుదలశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్కుమార్ తెలిపారు.
Viral News | భారత దేశం (India) భిన్న సంస్కృతులకు నిలయం. వివిధ రకాల మతాల, కులాల, తెగలవారు నివసిస్తుంటారు. అయితే, ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) ఓ వర్గం వివాహ (Marriage) సంప్రదాయం మరీ విచిత్రంగా ఉంది. వరుడి (Groom)కి స్వాగతం పలికే విధానం చూస
తెలియమార్.. ఛత్తీస్గఢ్లోని కుగ్రామం. చుట్టూ చిట్టడవి. గిరిజన మహిళ దువాసియా పొలంలో పనిచేసుకుంటున్నది. దూరంగా ఆమె కూతురు రింకీ ఆడుకుంటున్నది. అంతలోనే వింత శబ్దం. చెవులు రిక్కించి విన్నది దువాసియా. అడవి ప
wild boar | దువాషియా బాయి ఆదివారం 11 ఏళ్ల కుమార్తెతో కలిసి పొలానికి వెళ్లింది. పొలంలో మట్టి తీసే పనులు చేస్తుండగా అక్కడకు ఒక అడవి పంది వచ్చింది. ఆమె కుమార్తెపై అది దాడి చేయబోయింది. గమనించిన దువాషియా బాయి వెంటనే తన
ఛత్తీస్గఢ్లో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు అమరులయ్యారు. సుక్మా జిల్లాలోని జాగర్గూడ అటవీప్రాంతంలో శనివారం డీఆర్జీ పోలీసులు గాలింపు చేపడుతుండగా నక్సలైట్లు మెరుపుదాడికి దిగారు.
Chhattisgarh | ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లా జగర్గుండా పోలీసు స్టేషన్ పరిధిలోని కుందేడ్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య శనివారం ఉదయం ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పు
అటవీ సంపదను రక్షించేందుకు పటిష్ట చర్యలతో ముందుకెళ్లాలని భద్రాద్రి జిల్లా అటవీ శాఖ అధికారి (ఐఎఫ్ఎస్) రంజిత్నాయక్ సూచించారు. రాష్ర్టాల సరిహద్దుల నిర్వహణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని అన్నారు.
ఛత్తీస్గఢ్లోని బలోడా బజార్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బలోడా బజార్ జిల్లాలోని భాటపరా పోలీస్స్టేషన్ పరిధిలో ఉన్న ఖమారియా ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఎదురెదురుగా వస్తున్న ట్రక్కు, పికప్ వ్�
ఛత్తీస్గఢ్ బొగ్గు స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) సోమవారం పలువురు రాష్ట్ర కాంగ్రెస్ నేతల నివాసాలతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది