Maoists | ఇప్పటికే ఆపరేషన్ కగార్ (Operation Kagar) తో కకావికలమైన మావోయిస్టుల (Maoists) కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లా (Sukma district) లోని మావోయిస్టుల ఆయుధ కర్మాగారాన్ని భద్రతాబలగాలు, పోలీసులు సంయుక్తంగా ధ్వంసం చేశారు.
Migrant Worker Lynched | ఒక వలస కార్మికుడిని బంగ్లా దేశీయుడిగా అనుమానించారు. అతడు దొంగతనానికి పాల్పడినట్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తిని దారుణంగా కొట్టి చంపారు. ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. పలు సె
Man Delivers Mosquitoes | ఒక వ్యక్తిని దోమలు కుట్టాయి. డెంగీ దోమలుగా అతడు అనుమానించాడు. వాటిని చంపి చిన్న కవర్లో ప్యాక్ చేశాడు. డాక్టర్ సలహా మేరకు చంపిన దోమల ప్యాకెట్ను మున్సిపల్ కార్యాలయానికి తీసుకెళ్లాడు. వాటిని ప�
ఛత్తీస్గఢ్ సక్మా జిల్లాలో మావోయిస్టులు (Maoists), భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ముగ్గురు మావోయిస్టులు మృతిచెందారు. గురువారం తెల్లవారుజామున సుక్మా జిల్లా గొల్లపల్
ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పోలీసు అధికారుల ఎదుట 34 మంది మావోయిస్టులు లొంగిపోయారు.వివరాలను బీజాపూర్ జిల్లా ఎస్పీ జితేంద్ర యాదవ్ మీడియాకు వెల్లడించారు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ (యూ) మండలంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు (Maoists) పట్టుబడ్డారు. సోమవారం రాత్రి సిర్పూర్ అడవుల్లో పోలీసులు కూంబింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వారికి తారస పడిన 16 మంది మావో�
Hotelier Accuses Woman Cop Of 'Love Trap' | పోలీస్ అధికారిణి తనను ‘లవ్ ట్రాప్’ చేసి మోసగించిందని ఒక హోటల్ యజమాని ఆరోపించాడు. కోట్లలో డబ్బు, విలువైన బంగారు ఆభరణాలు, కారుతో పాటు ఒక హోటల్ను ఆమె కాజేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశ�
Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రంలో మరో 12 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రాంధెర్ (Ramdher) ఉన్నారు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది.
తన ఈడు పిల్లలు ఆనందంగా ఆడుకుంటూ ఉంటే.. ఆ బాలిక మాత్రం చీకటి గదిలోనే ఏండ్లపాటు మగ్గిపోయింది. ఆరేండ్ల వయస్సులో సొంత ఇంట్లోనే బందీ అయిన లిసా 20 ఏండ్ల తర్వాత ఇటీవల జన జీవనంలోకి వచ్చింది. అయితే ఇన్నేండ్లుగా చీకట�
ఒక పక్క మావోయిస్టుల లొంగుబాట్లు కొనసాగుతున్నప్పటికీ ఎన్కౌంటర్లు ఆగడం లేదు. దండకారణ్యంలో మళ్లీ తుపాకుల మోత మోగింది. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య జరిగిన భీకర పోరులో 12 మంది మావోయిస్టులు, �
Encounter | ఛత్తీస్గఢ్లోని బీజాపూర్-దంతేవాడ సరిహద్దులో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) సిబ్బంది మరణించగా.. మరొకరు గాయపడ�