రంజీ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. జింఖానా గ్రౌండ్స్లో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ పోరాటపటిమతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.
రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ పోరులో హైదరాబాద్ అదరగొడుతున్నది. జింఖానా మైదానంలో చత్తీస్గఢ్తో జరుగుతున్న గ్రూపు-డీ మ్యాచ్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది.
చండీగఢ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థిని 283 రన్స్కే కట్టడి చేసిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు మాత్రమే కోల్ప�
కాదేదీ చోరీకి అనర్హం అని రుజువు చేస్తూ కొందరు ఘనాపాఠి చోరులు ఒక భారీ ఇనుప బ్రిడ్జిని రాత్రికి రాత్రే అపహరించుకు పోయారు. రాత్రి చూసిన వంతెన పొద్దుట కల్లా అదృశ్యం కావడం చూసి స్థానికులు కంగుతిన్నారు. ఈ ఘటన ఛ
Diaper Saves Baby | తల్లి చేతిలో ఉన్న పసిబిడ్డను ఒక కోతి లాక్కెళ్లింది. ఆ శిశువును బావిలో పడేసింది. అయితే ఆ చిన్నారి నీటిలో మునిగిపోకుండా డైపర్ కాపాడింది. పది నిమిషాలు బావిలో ఉన్న ఆ పసిబిడ్డను గ్రామస్తులు బయటకు తీశా
steel plant explosion | స్టీల్ ప్లాంట్లో పేలుడు సంభవించింది. బొగ్గు కొలిమి అకస్మాత్తుగా పేలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు సజీవ దహనమయ్యారు. మరి కొందరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నార
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా నార్త్వెస్ట్ రీజియన
Chhattisgarh Exam Paper | పశ్నాప్రతంలో కుక్క పేరుకు సంబంధించిన బహుళైచ్ఛికాల్లో ‘రామ్’ ఉన్నది. హిందూ సంఘాలు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు ప్రభుత్వ స్కూల్ టీచర్లను సస్పెండ్ చేశారు.
Maoists | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో ఎదురుదెబ్బ తగిలింది. సుక్మా జిల్లాలో 26 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
IED Blast: చత్తీస్ఘడ్లోని బీజాపూర్లో ఇవాళ ఉదయం ఐఈడీ బాంబు పేలింది. ఈ ఘటనలో 15 ఏళ్ల కుర్రాడు గాయపడ్డాడు. గంగలూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న లేంద్ర-కర్చోలీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరిగిన ఎదురు కాల్పుల్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు. శనివారం ఛత్తీస్గఢ్ సుక్మా, బీజాపూర్ జిల్లాల్లో ఇవి జరిగాయి. సుక్మా జిల్లా ఎస్పీ కి
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని సుక్మా జిల్లా (Sukma district) లో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు ప్రాణాలు
Maoists Encounter | ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. బీజాపూర్లో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు