కేంద్రం విధించిన గడువు మార్చి 31వ తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో వరుసగా మావోయిస్టులు లొంగుబాట పడుతున్నారు. ఈ క్రమంలోనే బస్తర్ రేంజ్ పరిధిలో ఆ రాష్ట్ర డీజీపీ ఎదుట 108 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ వివరాల
Illegal Opium Cultivation | బీజేపీ నేత తన ఫార్మ్హౌస్లో అక్రమంగా నల్లమందు సాగు చేస్తున్నారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు రైడ్ చేశారు. బీజేపీ నేతతో సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను పార్టీ నుంచి సస్పె�
Chhattisgarh | ఒకప్పుడు పెళ్లి అనేది పూర్తిగా పెద్దల చేతులమీదుగా జరిగేది. ఆఖరికి వధువు వరుడిని, వరుడు వధువును ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఉండకపోయేది. పెద్దలు పెళ్లిచేస్తే కలిసి బతికేవారు. కానీ రానురాను కాలం మారింద
తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టల్లో గురువారం భారీ ఎన్కౌంటర్ జరిగినట్టు సమాచారం. రెండు వేల మందితో కేంద్ర బలగాలను పెద్ద ఎత్తున మోహరించి అధికారులు కూంబింగ్ చేపటారు.
students slit hands | ప్రభుత్వ స్కూల్కు చెందిన విద్యార్థులు బ్లేడ్తో తమ చేతి మణికట్టు కోసుకున్నారు. ఒకరిని చూసి మరొకరు దీనిని అనుసరించారు. బాలబాలికలతో సహా 35 మంది స్టూడెంట్స్ చేతులపై కోసుకున్న గాయాలను చూసి వారి తల�
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో విషాదం జరిగింది. తమ కొడుకు మరణాన్ని తట్టుకోలేని తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటన జాంజిగిర్-చంపా జిల్లాలోని, ధర్దేయి గ్రామంలో ఆదివారం జరిగింది.
Truck Runs Over Dancing In Baraat | ఒక పెళ్లి బృందం డ్యాన్సులతో ఊరేగింపుగా పెళ్లి వేదిక వద్దకు వెళ్తున్నది. ఇంతలో ఒక లారీ వారిపైకి దూసుకొచ్చింది. మహిళలతో సహా పలువురు గాయపడ్డారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింద�
Amit Shah : దేశంలో వచ్చే మార్చి 31లోపు నక్సలిజాన్ని పూర్తిగా అంతం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. మావోయిస్టుల ఏరివేత అంశంపై ఛత్తీస్ఘడ్లో ఆదివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షా సమవేశంలో అమిత్ షా
రంజీ ట్రోఫీలో తమ ఆఖరి లీగ్ మ్యాచ్ను హైదరాబాద్ డ్రా గా ముగించింది. జింఖానా గ్రౌండ్స్లో జరిగిన ఎలైట్ గ్రూప్ ‘డి’ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్లో ఛత్తీస్గఢ్ పోరాటపటిమతో ఆతిథ్య జట్టుకు నిరాశ తప్పలేదు.
రంజీ ట్రోఫీ ఆఖరి లీగ్ పోరులో హైదరాబాద్ అదరగొడుతున్నది. జింఖానా మైదానంలో చత్తీస్గఢ్తో జరుగుతున్న గ్రూపు-డీ మ్యాచ్లో హైదరాబాద్ గెలుపు దిశగా పయనిస్తున్నది.
చండీగఢ్తో జరుగుతున్న రంజీ మ్యాచ్లో హైదరాబాద్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. తొలి ఇన్నింగ్స్లో ప్రత్యర్థిని 283 రన్స్కే కట్టడి చేసిన హైదరాబాద్.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లు మాత్రమే కోల్ప�