Midnight Cabinet Meet | ముఖ్యమంత్రి ఆకస్మిక పిలుపుతో పలువురు మంత్రులు ఆయన అధికార నివాసానికి చేరుకున్నారు. అర్ధరాత్రి వరకు కేబినెట్ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరుగనున్నదా? అన్న ఊహాగ
Mining Dispute: ఫార్చూనర్ కారును ట్రక్కులతో చుట్టుముట్టారు. ఆ వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు అంటించారు. ఆ అటాక్లో బీజేపీ నేతతో పాటు మరో ఇద్దరు సజీవదహనమయ్యారు. చత్తీస్ఘడ్లోని కొరియా జిల్లాలో ఈ ఘట
Charu Pandey : ఏదైనా ఒక్క ప్రభుత్వం ఉద్యోగం సాధించాలనేది దేశంలోని కోట్లాది మంది అభ్యర్థుల కల. అందులో విజయం సాధించేది చాలా తక్కువ. అదీ ఒక్క ఉద్యోగం సంపాదించడమే చాలా గొప్ప. అలాంటిది ఒక యువతి ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగా�
దేశంలో పలుచోట్ల కొనసాగుతున్న వరకట్న వేధింపులపై తీవ్రంగా విరుచుకుపడిన సుప్రీంకోర్టు, 2010లో ఛత్తీస్గఢ్లో జరిగిన ఒక వరకట్న మరణం కేసులో బాధితురాలి భర్త కుటుంబ సభ్యులకు శిక్ష నుంచి ఉపశమనం కల్పించడానికి తి
గర్భిణి అయిన భార్య(23)తో గొడవ పడిన ఒక వ్యక్తి ఆమె ప్రైవేట్ పార్ట్లో హాక్సా బ్లేడ్ చొప్పించి దారుణ హత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మే 14న ఛత్తీస్గఢ్ సర్గుజా జిల్లాలోని భిత్తికాలా గ్రామంలో ఈ ఘట�
ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో దొంగలు కాంగ్రెస్ ఆఫీస్ను టార్గెట్ చేసుకున్నారు. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 70కిపైగా స్టీల్ నల్లాలను, ఇతర ప�
Congress office | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని అంబికాపూర్ (Ambikapur) లో ఓ వింత దొంగతనం వెలుగు చూసింది. నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ (Congress Party) కార్యాలయంలోకి చొరబడిన దొంగలు బాత్రూమ్లోని దాదాపు 72 స్టీల్ నల్లాలను (Taps) ఎత్తుకె�
Chhattisgarh : చత్తీస్గఢ్లో విషాదం జరిగింది. వాటర్ మిలన్ తిన్న 15 ఏళ్ల బాలుడు మరణించాడు. మరో ముగ్గురు చిన్నారులు ఆస్పత్రిపాలయ్యారు. ఈ ఘటన జంజ్గిర్–చంపా జిల్లాలోని ఘుర్కోట్ గ్రామంలో సోమవారం జరిగింది.
Man Kills Wife's 2 Sisters | ఒక వ్యక్తి తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. అక్కడకు వెళ్లిన అతడు మళ్లీ గొడవపడ్డాడు. జోక్యం చేసుకున్న భార్య చెల్లెళ్లైన ఇద్దరు మరదళ్లను తుపాకీతో కాల్చి చంపాడు.
Constable's Lover Stabs His Wife, Son | ఒక మహిళ దారుణానికి పాల్పడింది. ప్రియుడైన కానిస్టేబుల్ భార్య, అతడి ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేసింది. ఈ సంఘటనలో కానిస్టేబుల్ భార్య, అతడి కుమారుడు తీవ్ర గాయాలతో మరణించారు.
Supreme Court | ఎన్సీపీ నేత హత్య కేసులో దోషిగా నిరూపితమై యావజ్జీవ కారాగార శిక్ష పడిన అమిత్ జోగికి సుప్రీంకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమిత్ జోగిని దోషిగా తేల్చి, యావజ్జీవ కారాగార శిక్ష విధించిన హైకోర్టు త�
Pangolin | అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్న పంగోలిన్ (Pangolin) ను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి బతికి ఉన్న పంగోలిన్ను స్వాధీనం చేసుకున్నారు. పంగోలి�
ఛత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్కు చెందిన 9 నెలల శిశువుకు కొండాపూర్లోని కిమ్స్ కడల్స్ వైద్యులు చికిత్స చేసి ప్రాణం పోశారు. తీవ్రమైన శ్వాసకోశ సమస్యతో మృత్యువుతో పోరాడుతున్న చిన్నారిని ఎయిర్ లిఫ్ట్ ద