మావోయిస్టులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య సోమవారం జరిగిన భీకర పోరులో ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు మృతిచెందారు. ఇద్దరూ తెలంగాణలోన
Chhattisgarh Encounter | చత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో జరిగిన కాల్పుల్లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణరెడ్డి మృతి చెందారు.
కబడ్డీ మ్యాచ్ చూస్తుండగా విద్యుత్ వైర్లు తెగిపడి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఛత్తీస్గఢ్లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. కొండగావ్ జిల్లా రవస్వహి గ్రామంలో స్థానికంగా కబడ్డీ టోర్నమెంట�
ఛత్తీస్గఢ్లో కూంబింగ్ను వెంటనే నిలిపివేసి మావోయిస్టులను శాంతిచర్చలకు పిలువాలని ప్రొఫెసర్ హరగోపాల్ డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గు రువారం శాంతిచర్చల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన
Cold Drink To Bear | ఒక యువకుడు సోషల్ మీడియాలో రీల్ కోసం ప్రయత్నించాడు. ఎలుగుబంటి ఉన్న చోటుకు అతడు వెళ్లాడు. దాని వద్ద కూల్ డ్రింక్ ఉంచాడు. ఆ డ్రింక్ బాటిల్ తీసుకున్న ఎలుగుబంటి దానిని తాగింది. ఈ వీడియో క్లిప్ సో
ఛత్తీస్గఢ్లో బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఇద్దరు మావోస్టులు మరణించారు.
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన భీకరపోరులో పది మంది మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. ప్రాథమిక వివరాలను రాయ్పూర్ రేంజ్ ఐజీ అ�
Encounter | రాయ్పూర్: ఛత్తీస్గఢ్లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఇప్పటి వరకు పది మంది మృతి చెందినట్లు సమాచారం. ఇందులో ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర
Ganesh Procession | గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్న జనంపైకి వాహనం దూసుకెళ్లింది. ఆ సంఘటనలో ముగ్గురు మరణించారు. 22 మంది గాయపడ్డారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ �
టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై ఛత్తీస్గఢ్లో కేసు నమోదైంది. రాయ్పూర్ నివాసి గోపాల్ సమంతో మన క్యాంప్ పోలీస్ స్టేషన్లో దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం, పశ్చిమ బెంగాల్లోని నాదియా జిల్లాలో మహువ శుక్రవా�
తనకు హెచ్ఐవీ సోకడానికి కారణం దేవుడేనని ఆరోపిస్తూ 45 ఏళ్ల వ్యక్తి గుడుల్లోని హుండీలను దోచుకుంటున్నాడు. ఛత్తీస్గఢ్లోని దుర్గ్ పోలీసులు శనివారం తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడిని అరెస్ట్ చేశారు.
భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో జవాన్ల ధాటికి తాళలేక మావోయిస్ట్ సీనియర్ క్యాడర్ నేతలు భారీ ఎత్తున ఆయుధాలను వదిలి పారిపోయారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్లోని నారాయణ్పూర్ జిల్లాలో చోటు చేసుకుంది.
Crime news | అతడు నవమాసాలు మోసి కన్న తల్లినే గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. ఆ తర్వాత ఆమె శవం పక్కనే గంటల తరబడి కూర్చుని కూనిరాగాలు తీశాడు. పిసివాడిలా ఇసుకతో ఆటలు ఆడాడు. ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం జశ్పూర్ జి�