Maoist | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందింది మావోయిస్టు(Maoist) పార్టీ పీఎల్జీఏ చీఫ్, మోస్ట్ వాంటెడ్ హిద్మాకి సమీప బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నాగా పోలీసులు �
Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివ రి నిమిషంలో
Couple Kills Disabled Man | ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లో ఉన్న దంపతులను అరె�
People Break Open Gate | మూడు నెలల రేషన్ పొందేందుకు జనం ఇబ్బందిపడుతున్నారు. సాంకేతిక లోపం వల్ల మిషన్లు మెరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కోసం వేచి ఉన్న జనం గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ తోపులాటలో కిందపడిన కొందరు �
లొంగిపోయిన మావోయిస్టుతో (Maoists) పాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేసిన ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధ�
ఇంద్రావతి నీళ్లను వాడుకుంటామని ఛత్తీస్గఢ్ ప్రకటించడం తెలంగాణకు నష్టదాయకమే అయినప్పటికీ అది నగ్న సత్యాన్ని కూడా మన ముందుకు తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మడిహెట్టి బదులు మేడిగడ్డను బరాజ్ నిర్మాణా
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస�
Maoist Attack | ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈ సంఘటన బీజాపూర్లోని పెద్దకోర్మా గ్రామ�
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,100 కోట్ల మేర జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని, ఆ పార్టీ ఎమ్మెల్యే కవాసీ లఖ్మాకు చెం