People Break Open Gate | మూడు నెలల రేషన్ పొందేందుకు జనం ఇబ్బందిపడుతున్నారు. సాంకేతిక లోపం వల్ల మిషన్లు మెరాయిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రేషన్ కోసం వేచి ఉన్న జనం గేటు తోసుకుని లోనికి వెళ్లారు. ఈ తోపులాటలో కిందపడిన కొందరు �
లొంగిపోయిన మావోయిస్టుతో (Maoists) పాటు మరొక గ్రామస్తుడిని నక్సలైట్లు హత్య చేసిన ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం వెలుగు చూసింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్ స్టేషన్ పరిధ�
ఇంద్రావతి నీళ్లను వాడుకుంటామని ఛత్తీస్గఢ్ ప్రకటించడం తెలంగాణకు నష్టదాయకమే అయినప్పటికీ అది నగ్న సత్యాన్ని కూడా మన ముందుకు తెచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం తమ్మడిహెట్టి బదులు మేడిగడ్డను బరాజ్ నిర్మాణా
గుండాల కృష్ణ -హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూన్ 21 (నమస్తే తెలంగాణ): తమిళనాడులో రాజకీయ ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం శరవేగంగా ముందుకు తీసుకుపోతున్న గోదావరి-కావేరీ జల క్రీడ ఆసక్తి
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) కాంకేర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. కాంకేర్ జిల్లాలోని అటవీ ప్రాంతంలో మావోయిస�
Maoist Attack | ఛత్తీస్గఢ్ బీజాపూర్లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ముగ్గురు గ్రామస్తులను మావోయిస్టులు హతమార్చారు. ఈ ఘటనతో గ్రామంలో భయానక వాతావరణం నెలకొన్నది. ఈ సంఘటన బీజాపూర్లోని పెద్దకోర్మా గ్రామ�
గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రూ.2,100 కోట్ల మేర జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో ఛత్తీస్గఢ్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని, ఆ పార్టీ ఎమ్మెల్యే కవాసీ లఖ్మాకు చెం
ఛత్తీస్గఢ్ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటని ఎన్డబ్ల్యూడీఏ అధికారులను టాస్క్ఫోర్స్ కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టె�
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. భద్రతాదళాలను టార్గెట్ చేస్తూ అమర్చిన మందుపాతర పేలి అదనపు ఎస్పీ మృతిచెందగా, మరో ఇద్దరు అధికారులు తీవ్రంగా గాయపడ్డారు.
చత్తీస్గఢ్లోని బీజాపూర్ పోలీసుల నిర్బంధంలో ఉన్న మావోయిస్టు నేతలను తక్షణమే కోర్టులో హాజరుపరచాలని తెలంగాణ పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.న�
Encounter | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అడవుల్లో గత కొన్ని రోజులుగా తుపాకుల మోత మోగుతోంది. ఆపరేషన్ కగార్లో భాగంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టిన భద్రతా దళాలు.. కంటికి కనిపించిన మావోయిస్టులను కాల్చుకుంటూ పోతున్నాయి.
మావోయిస్టులకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు సుధాకర్ మరణించిన 24 గంటల వ్యవధిలోనే మరో కీలక నేత ఎన్కౌంటర్లో మృతిచెందారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న �
ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో ఉన్న మావోయిస్టు నాయకులకు ప్రాణ హాని తలపెట్టకుండా వెంటనే కోర్టులో హాజరు పరచాలని పౌర హక్కుల సంఘం తెలంగాణ అధ్యక్ష,కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, నారాయణ రావు డిమాండ్ చ�