Encounter | ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్లో శనివారం జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. మావోయిస్టుల ఉనికి గురించి సమాచా
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ్ అడవుల్లో శుక్రవారం చోటు చేసుకుంది. నారాయణ్పూర్ �
Encounter | ఛత్తీస్గఢ్ (Chattishgarh) లోని నారాయణ్పూర్ (Narayanpur) జిల్లాలో మావోయిస్టుల (Maoists) కు, భద్రతాబలగాల (Security forces) కు మధ్య ఎదురుకాల్పులు (Encounter) జరుగుతున్నాయి.
Teen Biker Dies To Save Stray Dog | రోడ్డుపై ఉన్న కుక్కను ఢీకొట్టకుండా ఉండేందుకు ఒక బైకర్ ప్రయత్నించాడు. అయితే అదుపుతప్పిన స్కూటీ డ్రైనేజీ వైపు దూసుకెళ్లింది. అందులో పడిన యువకుడు మరణించాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో �
శంషాబాద్లో (Shamshabad) ఓ యువతి అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఛత్తీస్గఢ్కు చెందిన ఓ కుటుంబం జీవనోపాధి నిమిత్తం శంసాబాద్ మండలం మదనపల్లికి వలస వచ్చింది.
Naxalites surrender: చత్తీస్ఘడ్లో ఇవాళ కరుడుగట్టిన 23 మంది నక్సలైట్లు లొంగిపోయారు. దీంట్లో మూడు జంటలు కూడా ఉన్నాయి. ఆ మొత్తం నక్సలైట్లపై సుమారు కోటి 18 లక్షల నజరానా కూడా ఉన్నది.
మావోయిస్టు పార్టీని రూపు మాపడమే లక్ష్యంగా కొనసాగుతున్న ఆపరేషన్ ‘కగార్' రూట్ మార్చి కొత్త పంథాలో వెళుతోంది. మావోయిస్టుల ఏరివేతే ధ్యేయంగా పెట్టుకుని అడవుల్లో ఆపరేషన్ ‘బ్లాక్ ఫారెస్ట్' పేరుతో అగ్రన
Maoist | ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దండకారణ్యంలో శనివారం జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందింది మావోయిస్టు(Maoist) పార్టీ పీఎల్జీఏ చీఫ్, మోస్ట్ వాంటెడ్ హిద్మాకి సమీప బెటాలియన్ స్నైపర్ సోధీ కన్నాగా పోలీసులు �
Maoists | ఛత్తీస్గఢ్ (Chattishgarh) రాష్ట్రం బీజాపూర్ జిల్లా (Bijapur district) లో 13 మంది మావోయిస్టులు (Maoists) లొంగిపోయారు. వారిలో 8 మంది మహిళలు ఉన్నారు.
భద్రతా దళాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మహిళా మావోయిస్టులు మృతిచెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లాలో గురువారం చోటు చేసుకుంది.
Encounter | మావోయిస్టులకు ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్ నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులకు కంచుకోట అయిన అబుజ్మడ్ ప్రాంతం ఈ ఎన్కౌంటర్ జరిగ
ప్రధాని మోదీ నేతృత్వంలో బుధవారం ఢిల్లీలో కొనసాగిన ప్రగతి సమావేశం నుంచి పోలవరం ప్రాజెక్టు అంశాన్ని మరోసారి తొలగించారు. ప్రాజెక్ట్ పనుల పురోగతి, ముంపు తదిత ర అంశాలపై సమీక్షించాల్సి ఉండగా చివ రి నిమిషంలో
Couple Kills Disabled Man | ఒక దివ్యాంగుడ్ని భార్యాభర్తలు హత్య చేశారు. అతడి మృతదేహాన్ని ట్రంక్పెట్టెలో ఉంచి సిమెంట్తో నింపారు. ఆ తర్వాత ఒక చోట దానిని పడేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు ఎయిర్పోర్ట్లో ఉన్న దంపతులను అరె�