మారిన పరిస్థితులకు అనుగుణంగా మావోయిస్టులు తమ ఉద్యమపంథా మార్చుకోవాలని, ఆయుధాలతో కాకుండా ప్రజల తో కలిసి పోరాడాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ అన్నారు.
CRPF Jawan | ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తుండగా విద్యుదాఘాతంతో సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు.
Amit Shah: ఈ దేశం నుంచి నక్సల్ హింస, ఐడియాలజీని రూపుమాలని ప్రధాని మోదీ నిర్ణయించారని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు. అందుకే మావోయిస్టులు తమ ఆయుధాలను అప్పగించి, జనజీవన స్రవంతిలో కలువాలని అప్ప
పౌరహక్కుల సంఘం అధ్యక్షుడు లక్ష్మన్, కార్యదర్శి నారాయణను పోలీసులు అరెస్టు చేశారు. వారితోపాటు మరో ఎనిమిది మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 5న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (Kothagudem) రఘునాథపాలెంలో జరిగి
Encounter | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందారు. కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం రఘునాథపాలెం వద్ద అటవ
మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం �
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు (Maoists) మరో వ్యక్తిని హత్యచేశారు. మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపేసిన విషయం తెలిసిందే.
‘అమ్మా, నాకు ఉద్యోగం దొరకబోతోంది, త్వరలోనే మన కష్టాలు తీరుతాయి’ అందరూ జాగ్రత్తగా ఉం డండి అంటూ ఇంటి నుంచి వెళ్లిన పల్లెపాటి రాధ అటు నుంచి అటే అదృశ్యమై పోయిందనీ, ఏడేండ్ల తర్వాత విగతజీవిగా తిరిగి వచ్చిందని మ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె
Boy Beaten To Death By Maoists | స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీస్ ఇన్ఫార్మర్గా మావోయిస్టులు అనుమానించారు. బంధువు చనిపోవడంతో సొంత గ్రామానికి వచ్చిన అతడ్ని కొట్టి చంపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ సం
Maoists | తెలంగాణలోని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి డివిజ�
గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలు�
మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.