మావోయిస్టులు, పౌరహక్కుల సంఘాలకు వ్యతిరేకంగా మావోయిస్టు బాధిత కుటుంబాలు ఏటూరునాగారం ఐటీడీఏ కార్యాలయ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నా చేపట్టి పౌరహక్కుల సంఘం దిష్టిబొమ్మను దహనం చేశారు.
‘అమాయకులు ఇన్ఫార్మర్ల నెపంతో మావోయిస్టుల చేతిలో హతమైతే పట్టించుకోరు.. మమ్ములను కనీసం పరామర్శించేందుకు రారు.. అదే ఎన్కౌంటర్లో నక్సల్ మృతి చెందితే మాత్రం వారి కుటుంబాలను కలిసేందుకు వస్తారు.. మావోయిస్�
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో (Encounter) ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. శుక్రవారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పరిధి నేంద్ర, పన్నూరు అడ
ఛత్తీస్గఢ్లోని (Chhattisgarh) అబూజ్మడ్ అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు. దంతేవాడ, నారాయణపూర్ సరిహద్దుల్లోని
అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంతమైన జీవితం గడపాలని మావోయిస్టులకు బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పిలుపునిచ్చారు. సోమవారం మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలోని ఊరు మందమర్రి గ్రామానికి చెందిన మావ
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం పూలకొమ్మ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ బూటకమని పేరొంటూ హైకోర్టులో అత్యవసర లంచ్మోషన్ పిటిషన్ దాఖలైంది. ఆహారంలో విషం కలిపి మట్టుబెట్టారని పిటిషన్లో పేరొన్నారు. విషాహా�
Mulugu Encounter | ములుగు జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన భారీ ఎన్కౌంటర్లో మరో ముగ్గురు మావోయిస్టుల పేర్లను గుర్తించాల్సి ఉందని జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్ తెలిపారు.
మావోయిస్టులకు వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. గత కొంతకాలంగా వరుస ఎన్కౌంటర్లలో పెద్ద సంఖ్యలో క్యాడర్ను కోల్పోతున్నది. తాజాగా ములుగు జిల్లాలో భారీ మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేస�
ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్కు కూతవేటు దూరంలో ఉన్న పెనుగోలు కాలనీ (బాలలక్ష్మీపురం) గ్రామంలో గురువారం రాత్రి ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఇద్దరిని హతమార్చారు. మృతుల కుటుంబ
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్కౌంటర్లో పది మంది మావోయిస్టులు మరణించారు. బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ పాటిలింగం తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జ�
ములుగు జిల్లా వాజేడులో మావోయిస్టులు (Maoists) దారుణానికి పాల్పడ్డారు. పోలీసు ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దరిని కత్తులతో పొడిచి హత్య చేశారు. ఆ ప్రాంతంలో వాజేడు మావోయిస్టు కమిటీ శాంత పేరుతో ఓ లేఖ వదిలివెళ్లారు.
Maoists : అయిదు ట్రక్కులను తగలబెట్టారు మావోయిస్టులు. ఈ ఘటన జార్ఖండ్లో జరిగింది. ట్యూబ్డ్ కోల్ ప్రాజెక్టు వద్ద పనులు ఆపాలని మావో గ్రూపు డిమాండ్ చేస్తోంది.
Maoists | సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సొంత జిల్లాలో మావోయిస్టుల లేఖలు కలకలం సృష్టించాయి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని కొడంగల్, కల్వకుర్తి నియోజకవర్గంలో చేస్తున్న భూదాహానికి వ్యతిరేకంగా మావోయిస్టులు(Maoists )తీవ్
కొడంగల్ నియోజవర్గం లగచర్ల గ్రామంలో ఫార్మాసిటీని ప్రజలు, రైతులు వ్యతిరేకిస్తూ.. ఆ జీవన్మరణ పోరాటంలో మిలిటెంట్ ఉద్యమం చేపడితే వారిపై కేసులు పెడతారా? లగచర్ల రైతుల పోరాటాన్ని వక్రీకరిస్తారా? అంటూ తెలంగాణ