మావోయిస్టులకు (Maoists) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు. జిల్లాలోని అబూజ్మడ్ అటవీప్రాంతంలో మావోయిస్టుల కోసం �
ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు (Maoists) మరో వ్యక్తిని హత్యచేశారు. మావోయిస్టు పార్టీ సభ్యురాలు, సెంట్రల్ కమిటీ ప్రొటెక్షన్ ఆర్మీ కమాండర్గా పనిచేసిన బంటి రాధ అలియాస్ నీల్సోను చంపేసిన విషయం తెలిసిందే.
‘అమ్మా, నాకు ఉద్యోగం దొరకబోతోంది, త్వరలోనే మన కష్టాలు తీరుతాయి’ అందరూ జాగ్రత్తగా ఉం డండి అంటూ ఇంటి నుంచి వెళ్లిన పల్లెపాటి రాధ అటు నుంచి అటే అదృశ్యమై పోయిందనీ, ఏడేండ్ల తర్వాత విగతజీవిగా తిరిగి వచ్చిందని మ
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేసి సైబర్ నేరగాళ్ల ఆటకట్టిస్తున్నామని డీజీపీ జితేందర్ స్పష్టం చేశారు. మత్తు పదార్థాలపై సీరియస్ యాక్షన్ తీసుకుంటున్నామని, గంజాయి, కొకె
Boy Beaten To Death By Maoists | స్కూల్లో చదువుతున్న ఒక విద్యార్థిని పోలీస్ ఇన్ఫార్మర్గా మావోయిస్టులు అనుమానించారు. బంధువు చనిపోవడంతో సొంత గ్రామానికి వచ్చిన అతడ్ని కొట్టి చంపారు. ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో ఈ సం
Maoists | తెలంగాణలోని పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అదుపులోకి తీసుకున్న ముగ్గురు మావోయిస్టులను వెంటనే విడుదల చేయాలని సీపీఐ(మావోయిస్టు) పార్టీ జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వరంగల్, పెద్దపల్లి డివిజ�
గతకొంత కాలంగా వరుస ఎదురుదెబ్బలు తింటున్న మావోయిస్టులు (Maoists) పోలీసులపై పంజా విసిరారు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ (Bijapur) జిల్లా మండిమర్క అటవీ ప్రాంతంలో ఐఈడీ (IED) పేల్చారు. దీంతో ఇద్దరు జవాన్లు మరణించారు. మరో నలు�
మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని దండకారణ్యం మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లింది. మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతిచెందారు.
ఛత్తీస్గఢ్ ఏజెన్సీలో భద్రతా దళాలు ఆదివారం చేపట్టిన జాయింట్ ఆపరేషన్లో మావోయిస్టుల స్థావరంలో ఆయుధాలతోపాటు దొంగనోట్ల ముద్రణ సామగ్రి దొరకడం సంచలనంగా మారింది.
జార్ఖండ్లోని పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అడవుల్లో సోమవారం తెల్లవారుజామున ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా బలగాల కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మరణించారు. మృతులో ఇద్దరు మహిళలు ఉన్నారని, ఇద్దరు మావోయిస్టు�
జార్ఖండ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. సోమవారం ఉదయం పశ్చిమ సింఘ్భమ్ జిల్లాలో మావోయిస్టులకు (Maoists) భద్రతా బలగాలకు ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు మావోయిస్టులు మరణించారు.
మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఎనిమిది మంది మావోయిస్టులతోపాటు ఓ జవాన్ మృతిచెందాడు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణ్పూర్ జిల్లా అబూజ్మడ
తెలంగాణ-ఛత్తీస్గఢ్ రాష్ర్టాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో మందు పాతర్లను అమర్చుతున్న ఆరుగురు మావోయిస్టులను ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. శనివారం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో ఎస్పీ వివర�
ములుగు ఏజెన్సీని బాంబు భయపెడుతోంది. పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు వరుసగా పేలుతూ అమాయక జనాన్ని బలి తీసుకుంటున్నాయి. ఈ నెల 3న వాజేడు మండలం కొంగాల అటవీ ప్రాంతంలో ఇల్లందుల యేసు మృత్యువా