ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన భీకరపోరులో ఎనిమిది మంది మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఘటన జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. జార్ఖండ్ డీజీపీ అనురాగ్ గుప్తా వెల్లడించిన వ
జార్ఖండ్లోని బొకారో జిల్లాలో మావోయిస్టులు, భద్రతాబలగాలకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఇప్పటివరకు ఆరుగురు మావోయిస్టులు (Maoists) మృతిచెందారు. సోమవారం తెల్లవారుజామున బొకారో జిల్లాలో�
Chhattisgarh | ఛత్తీస్గఢ్ (Chhattisgarh) రాష్ట్రంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. సుక్మా జిల్లాలో దాదాపు 22 మంది మావోయిస్టులు (Maoists) ఇవాళ భద్రతా దళాల ముందు (security forces) లొంగిపోయారు.
‘ఆదివాసీల మీద అప్రకటిత యుద్ధం.. మావోయిస్టులారా తీరవా.. మీ రక్త దాహాలు, ఇదేనా మీ సిద్ధాంతం..? ఇందుకోసమేనా మీ పోరాటం..? మావోయిస్టులపై ఆదివాసులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి జాగ్రత్తా !’ అని ప్రశ్నిస్తూ హెచ
మావోయిస్టులు, ఆదివాసీల సంహారాన్ని ఆపాలని, శాంతి చర్చలు నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ కోరడంతో దేశవ్యాప్తంగా ఉన్న 54 సంఘాలతో శాంతి చర్చల కమిటీ ఏర్పడింది.
Maoists | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ అధికారుల ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన 86 మంది సభ్యులు లొంగిపోయారు. ఇందుకు సంబంధించిన వివరాలను తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి జిల
ఇటీవల దండకారణ్యంతో పాటు వివిధ రాష్ర్టాల్లో జరుగుతున్న ఎన్కౌంటర్లలో భారీగా మావోయిస్టులు మరణిస్తున్న వేళ మావోయిస్టు పార్టీ కీలక ప్రతిపాదన చేసింది. శాంతి చర్చలకు తాము సిద్ధమని తెలిపింది. ఈ మేరకు మావోయిస
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టుల ఘాతుకానికి ఓ మహిళ బలైంది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సోధీపారాకు చెందిన సుశీల సోధి ఇప్ప ప�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకున్నది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Maoists | రెండేళ్లుగా పెండింగ్లో(Pending bills) ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతదాకనైనా తెగిస్తామని, అవసరమైతే మావోయిస్టులుగా కూడా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు.
మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్టు తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
Adivasi People | ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ ప్రజలను నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించ�