ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో ఆదివారం మావోయిస్టుల ఘాతుకానికి ఓ మహిళ బలైంది. బీజాపూర్ పోలీసుల కథనం ప్రకారం.. బీజాపూర్ జిల్లా ఉసూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని సోధీపారాకు చెందిన సుశీల సోధి ఇప్ప ప�
ఛత్తీస్గఢ్లో మరోసారి భారీ ఎన్కౌంటర్ (Encounter) చోటుచేసుకున్నది. సుక్మా జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 20 మంది మావోయిస్టులు మృతిచెందారు.
Maoists | రెండేళ్లుగా పెండింగ్లో(Pending bills) ఉన్న గ్రామాల్లోని అభివృద్ధి పనుల బిల్లుల కోసం ఎంతదాకనైనా తెగిస్తామని, అవసరమైతే మావోయిస్టులుగా కూడా మారుతామని మాజీ సర్పంచులు హెచ్చరించారు.
మావోయిస్టు పార్టీకి చెందిన 64 మంది సభ్యులు భద్రాద్రి జిల్లా పోలీస్ అధికారులు, సీఆర్పీఎఫ్ 81వ, 141వ బెటాలియన్ అధికారుల ఎదుట లొంగిపోయినట్టు తెలంగాణ మల్టీ జోన్-1 ఐజీ డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు.
Adivasi People | ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే అమాయక ఆదివాసీ ప్రజలను నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ నాయకులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ అన్నారు. ఆదివాసీ ప్రజలు తమ జీవనం సాగించ�
మావోయిస్టు సిద్ధాంతాలపై అసంతృప్తి చెందిన ఛత్తీస్గఢ్ క్యాడర్కు చెందిన పార్టీ మిలీషియా, సీఎన్ఎం సభ్యులు 14 మంది లొంగిపోయినట్టు భద్రాద్రి ఎస్పీ బిరుదరాజు రోహిత్రాజు తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జి
Maoists | యాంటీ నక్సల్స్ ఆపరేషన్లో భాగంగా జిల్లా పోలీసులు నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ చేయూత’ కార్యక్రమాల ద్వారా ఆకర్షితులైన ఎంతోమంది మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగుబాటు బాట పడుతున్నారని భద్రాద్రి కొత్తగూడెం
Operation Kagar | ఆపరేషన్ కగార్ అప్రజాస్వామికమని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. మావోయిస్టు రహితంగా చేస్తామని చెబుతున్న బీజేపీ మొండి వైఖరిని విడనాడి.. వెంటనే కేంద్ర, రాష్ట్ర బలగాలను అడవుల్లో నుంచి వెనక్కి రప్�
మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు(నక్సలైట్లు) మృతి చెందారు. ఈ ఘటన ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం చోటు చేసుకుంది.
పోలీసులకు సమాచారం ఇస్తున్నారని ఆరోపిస్తూ ఓ విద్యా వలంటీర్తోపాటు గ్రామస్తుడిని మావోయిస్టులు హత్య చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతేవాడ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు బంద్కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తెలంగాణ-ఛత్తీస్గఢ్ పోలీసులు మంగళవారం హై అలర్ట్ ప్రకటించారు. ఆపరేషన్ ‘కగార్'కు నిరసనగా బీజాపూర్-సుక్మా-దంతెవాడ జిల్లాల బంద్కు మావోయి
ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి తుపాకులు గర్జించాయి. బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య ఆదివారం జరిగిన ఎదురుకాల్పుల్లో 31 మంది మావోయిస్టులు మృతిచెందగా, ఇద్దరు జవాన్లు నేలకొరిగారు. ఈ ఆ
నేషనల్ పార్క్ సమీపంలో భద్రతా దళాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా వారి మధ్య ఎదురుకాల్పులు మొదలయ్యాయి. కాల్పులు ఇంకా కొనసాగుతుండటంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
ఛత్తీస్గఢ్లో మరో భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. ఈ ఎన్కౌంటర్లో 12 మంది �
Murder | పోలీస్ ఇన్ఫార్మర్ నెపంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్ అభ్యర్థిని మావోయిస్టులు దారుణంగా హత్య చేశారు. ఛత్తీస్గఢ్లోని దంతేవాడ జిల్లా అర్నపూర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి జోగా బర్సే నక్సలైట్ల చే�